తెలంగాణ

బాబు జీవితమంతా అవినీతిమయం:కన్నా

హైదరాబాద్‌, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబును మించిన అవినీతి పరుడు రాష్ట్ర చరిత్రలోనే లేడని మంత్రి కన్నా లక్ష్మినారాయణ తీవ్రస్థాయిలో విమర్శించారు. ఆయన జీవితం అంతా అవినీతి మయం …

ఇందిరమ్మ కలల పథకంపై సమీక్ష

హైదరాబాద్‌, జనంసాక్షి: ఇందిరమ్మ కలలు పథకం పనితీరును ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి సచివాలయంలో సమీక్షించారు. ఈ సమీక్షా సమావేశానికి మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.

ఎన్టీపీసీలో సౌరవిద్యుత్‌ కేంద్రానికి భూమిపూజ

రామగుండం, జనంసాక్షి: కరీంనగర్‌ జిల్లా రామగుండం ఎన్టీపీసీ శాలపల్లిలో రాజీవ్‌ రహదారి సమీపంలో 25 మెగావాట్ల సౌర విద్యుత్‌ కర్మాగారం మొదటి విడతగా 72 ఎకరాల్లో 85 …

శిక్షణ శిబిరాల నిర్వహణపై కేసీఆర్‌ చర్చ

హైదరాబాద్‌, జనంసాక్షి: తెరాస శక్షణ నిర్వహణపై ముఖ్య వక్తలుగా వెళ్లనున్న నేతలతో కేసీఆర్‌ భేటీ అయ్యారు. శిక్షణ శిబిరాలు నిర్వహించాల్సిన పద్దతులు, విధివిధానాలపై చర్చ జరుపుతున్నారు.

కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేపట్టిన రాజీవ్‌ గృహకల్ప లబ్ధిదారులు

రంగారెడ్డి జిల్లా, జనంసాక్షి: రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ వద్ద జగిద్గిరి గుట్ట, రాజీవ్‌ గృహకల్ప లబ్ధిదారులు ధర్నా చేపట్టారు. భూ ఆక్రమణదారులను అరెస్టు చేయాలని లబ్దిదారులు డిమాండ్‌ …

వారిని అనర్హులుగా ప్రకటించాలి: టిడిపి

హైదరాబాద్‌, జనంసాక్షి: పార్టీ విప్‌ ధిక్కరించిన 9మంది టిడిపి తిరుగుబాటు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని ఆ పార్టీ విప్‌ ధూళిపాళ్ల నరేంద్ర శాసనసభాపతికి విజ్ఞప్తి చేశారు. టిడిపి …

జగన్‌పై సిబిఐ వాదనతో విభేదించిన కోర్టు

హైదరాబాద్‌, జనంసాక్షి: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు ఎంపి జగన్మోహన రెడ్డిపై సిబిఐ వాదనను నాంపల్లి సిబిఐ కోర్టు విభేదించింది. జగన్‌పై సిబిఐ మోపిన అభియోగాలను కోర్టు …

హోటల్‌లో అగ్ని ప్రమాదం

హైదరాబాద్‌, జనంసాక్షి: సికింద్రాబాద్‌ అడ్డగుట్టలోని గంగాజమున హోటల్‌లో గ్యాస్‌ లీకై అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి. వీరిని గాంధీ ఆసుపత్రికి తరలించారు.

షెడ్యుల్‌ కంటే ముందుగా టెస్త్‌ ఫలితాలు

హైదరాబాద్‌, జనంసాక్షి: లక్షల మంది విద్యార్ధులు ఎదురుచూస్తున్న పదో తరగతి ఫలితాలు ఈ నెల 17న విడుదలకానున్నాయి. మాధ్యమిక విద్యాశాఖ మంత్రి పార్ధసారధి ఫలితాలను ఆరోజు ఉదయం …

చర్లపల్లి జైల్లో ఇద్దరు ఖైదీల మధ్య ఘర్షణ

హైదరాబాద్‌, కాప్రా: చర్లపల్లి కేంద్ర కారాగారంలోని మంజీర బ్యారక్‌లో ఇద్దరు ఖైదీల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనపై విచారణ చేపట్టినట్లు జైలు సూపరింటెండెంట్‌ కేఎల్‌ శ్రీనివాస్‌ …