తెలంగాణ

గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఆర్‌డబ్య్లూఎస్‌ ఎఈ మృతి

మహబూబ్‌నగర్‌: జిల్లా కేంద్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పెబ్బేరు ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ కాలిక్‌ మృతి చెందారు. ఏఈ ప్రయాణిస్తున్న వాహన్నాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఆయన …

కేసీఆర్‌పై మండిపడ్డా ఎర్రబెల్లి

వరంగల్‌: తెరాస అధినేత కేసీఆర్‌పై తెదేపా తెలంగాణ ఫోరం కన్వీనర్‌ ఎర్రబెల్లి దయాకర్‌రావు మండిపడ్డారు. బయ్యారం, ఓబుళాపురం, పోలవరం విషయంలో తెరాస అధినేత కేసీఆర్‌కు పెద్దఎత్తున ముడుపులు …

పులి దాడి నుండి ఓవ్యక్తి తప్పించుకున్నాడు

శంషాబాద్‌: మండలంలోని తొండుపల్లి శివారులో పులి సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. స్థానిక సీఎన్‌ రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో మూడు పిల్లలతో పులి సంచరిస్తున్నట్లు గ్రామస్థులు తెలిపారు. …

మంత్రి రాంరెడ్డిపై సభాపతికి ఎమ్మెల్యే ఫిర్యాదు

హైదరాబాద్‌: మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డిపై సభాపతికి ఎమ్మెల్యే చంద్రావతి ఫిర్యాదు చేశారు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మంత్రి తన నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేస్తున్నారని ఆమె ఫిర్యాదులో …

నష్టపోయిన రైతులను ఆదుకోవాలని తెదేపా నాయకులు కలెక్టర్‌కు వినతి అందించారు

వరంగల్‌: జిల్లాలో వడగళ్ల వానతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని తెదేపా ఎమ్మెల్యేలు కలెక్టర్‌కు ఈ ఉదయం వినతిపత్రం అందించారు. నష్టపోయిన వరి రైతులకు ఎకరానికి రూ.25 …

దుండగులు చేత యాసిడ్‌కు గురైన ఓమహిళ

రంగారెడ్డి: పెద్దేముల్‌ మండలం జనగాంలో ఓ మహిళపై దుండగులు యాసిడ్‌ దాడి చేసి పారిపోయారు. తీవ్రంగా గాయపడిన ఆ మహిళను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు …

మెగా పుడ్‌ ప్రాసెసింగ్‌ పార్కు ఏర్పాటుచేయండి అని సీఎంను కోరారు

హైదరాబాద్‌: వ్యవసాయ అనుబంధ రంగాలపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, కేంద్రమంత్రి శరద్‌పవార్‌ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. నిజామాబాద్‌ జిల్లాలో మెగా పుడ్‌ ప్రాసెసింగ్‌ పార్కు ఏర్పాటు చేయాలని …

లేగదూడపై చిరుత దాడిచేయడంతో గ్రామస్థులు ఆందోళనకు లోనైనారు

గుమ్మడిదల: మెదక్‌ జిల్లా గుమ్మడిదల అటవీ సెక్షన్‌ పరిధిలోని బొంతపల్లి గ్రామంలో చిరుత సంచరిస్తున్నట్లు గ్రామస్తున్నట్లు  తెలిపారు. బొంతపల్లి గ్రామానికి చెందిన సత్తారపు వీరస్వామికి చెందిన కొట్టం …

ట్రాక్టర్‌ ఢీకొని ముగ్గురి మృతి వల్ల ధర్నా చేసిన గ్రామస్థులు

నిజామాబాద్‌: నిజామాబాద్‌ జిల్లా దోమకొండ మండలం జనగామ వద్ద ట్రాక్టర్‌ ఢీకొని ముగ్గురు వ్యక్తులు మరణించారు. సమాచారం ఇవ్వకుండా శవపంచనామా నిర్వహించినందుకు గ్రామస్థులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. …

మహిళల పట్ల జరిగే దారుణాలపై మార్పు రావాలన్న ప్రధాని

ఢిల్లీ: దేశంలో మహిళల భద్రత ఇప్పటికీ సమస్యగానే ఉందని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అన్నారు. ఆలోచనాధోరణిలో మార్పు రావాలని అభిప్రాయపడ్డారు. సమాజంలో మహిళలపట్ల దారుణాలపై అందరూ కలసికట్టుగా పనిచేయాల్సిన …