తెరాసలో చేరిన రమణాచారి
హైదరాబాద్: విశ్రాంత ఐఏఎస్ అధికారి రమణాచారి ఈరోజు ఉదయం తెరాస అధినేత కేసీఆర్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు.
హైదరాబాద్: విశ్రాంత ఐఏఎస్ అధికారి రమణాచారి ఈరోజు ఉదయం తెరాస అధినేత కేసీఆర్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు.
ఖమ్మం: ఖమ్మం జిల్లా భద్రాచలంలో శ్రీరామచంద్రుని రథోత్సవం వేడుకగా ప్రారంభమైంది. వర్షం కారణంగా నిన్న జరగాల్నిన రథోత్సవం వాయిదా పడడంతో ఇవాళ నిర్వహిస్తున్నారు.
జపాస్: ఇజూ ద్వీపంలో భూకంపం సంభవించింది. రిక్టర్స్కేల్పై దీని తీవ్రత 6.1గా నమోదైంది.