తెలంగాణ

తెరాసలో చేరిన రమణాచారి

హైదరాబాద్‌: విశ్రాంత ఐఏఎస్‌ అధికారి రమణాచారి ఈరోజు ఉదయం తెరాస అధినేత కేసీఆర్‌ సమక్షంలో ఆ పార్టీలో చేరారు.

బిపామీ కంపెనీల ద్యారా నల్లధనాన్ని, తెల్లధనంగా మార్చాలన్న ప్రభాకర్‌

హైదరాబాద్‌: ఉత్తరాఖండ్‌లోని పవర్‌ ప్రాజెక్టులో షర్మిల, బ్రదర్‌ అనిల్‌కు వాటాలున్నాయని భాజపా నేత ఎస్‌వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌ ఆరోపించారు. విదేశాల్లో బినామీ కంపెనీల ద్వారా నల్లధనాన్ని ,తెల్లధనంగా మార్చారని …

టాంజానియాలో ఒక వ్యక్తి మృతి

గుంటూరు జిల్లా: గుంటూరు జిల్లాకు చెందిన ఒక వ్యక్తి టాంజానియాలోని దారుస్సలాంలో మృతి చెందాడు. దుగ్గిరాల మండలం శృంగవరపు పాడుకు చెందిన తాళ్లూరి శ్రీనివాసరావు మృతికి టాంజానియాలోని …

దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తున్న చీఫ్‌ వివ్‌ గండ్ర

శాయంపేట: వరంగల్‌ జిల్లా శాయంపేట మండలంలో నిన్న మధ్యాహ్నం కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలను ప్రభుత్వ చీఫ్‌ వివ్‌ గండ్ర వెంకటరమణారెడ్డి పరిశీలించారు. దుంపల రంగారెడ్డి …

400 మందికి కుచ్చుటోపీ

గుంటూరు: గుంటూరు జిల్లా నరసరావుపేటలో 400 మందికి కుచ్చుటోపీ పెట్టి పరారయ్యారు. హెచ్‌ఐఎం హెచ్‌ఐఎం అనే సంస్థ నిర్వాహకులు, దాదాపు 400 మందినుంచి రూ. 80 లక్షలు …

శ్రీరామచంద్రుని రథోత్సవం ప్రారంభం

ఖమ్మం: ఖమ్మం జిల్లా భద్రాచలంలో శ్రీరామచంద్రుని రథోత్సవం వేడుకగా ప్రారంభమైంది. వర్షం కారణంగా నిన్న జరగాల్నిన రథోత్సవం వాయిదా పడడంతో ఇవాళ నిర్వహిస్తున్నారు.

ఇజూ ద్వీపంలో భూకంపం

జపాస్‌: ఇజూ ద్వీపంలో భూకంపం సంభవించింది. రిక్టర్‌స్కేల్‌పై దీని తీవ్రత 6.1గా నమోదైంది.

ఎమ్మెల్యే మృతి పట్ల సంతాపం తెలిపిన పలువురి నాయకులు

హైదరాబాద్‌: కృష్ణా జిల్లా అవనిగడ్డ ఎమ్మెల్యే అంబటి బ్రాహ్మణయ్య మృతి పట్ల స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌, ఎంపీలు హరికృష్ణ సుజనా చౌదరి, నామా నాగేశ్వరరావు, సినీ నటుడు …

బ్రాహ్మణయ్య మృతికి టీడీపీ అధ్యక్షుడు

విశాఖ: ఎమ్మెల్యే అంబటి బ్రాహ్మణయ్య మృతి పట్ల తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. పార్టీకి బ్రాహ్మణయ్య ఎనలేని సేవలు చేశారని కొనియాడారు. ఆయన మృతి …

గూడూరు వేళ్లనున్న బయ్యారం బృందం

వరంగల్‌ : బయ్యారం గనుల పరిశీలనకు తెరాస నేతలు వరంగల్‌ నుంచి ఈ ఉదయం బయలుదేరివెళ్లారు. ఆ పార్టీ శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్‌ నేతృత్వంలో ఎమ్మెల్యేల …