తెలంగాణ

దళితులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి

గుండామల్లేశ్‌ హైదరాబాద్‌ : రంగారెడ్డి జిల్లా కీసర మండలం రాంపల్లిలో దళితులపై దాడి చేసిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఐ శాసనసభాపక్ష నేత గుండా …

ప్రారంభమైన ఎమ్మెల్యేల వివ్‌ ఉల్లంఘనపై సభాపతి విచారణ

హైదరాబాద్‌ : అవిశ్వాస తీర్మానం సందర్భంగా వివ్‌ ఉల్లంఘించిన ఎమ్మెల్యేలపై శాసనసభాపతి నాదెండ్ల మనోహర్‌ విచారణ ప్రారంభించారు. ఈ విచారణకు ప్రభుత్య చీఫ్‌ వివ్‌ గండ్ర వెంకటరణారెడ్డి …

కాలువలో పడి తల్లి మృతి, బిడ్డ పరిస్థితి విషయం

ఖమ్మం జనంసాక్షి: ఖమ్మం అర్బన్‌ మండలం వి. వెంకాటాయపాలెంలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తూ సోమవారం ఉదయం సాగర్‌ కాలువలో తల్లీ, బిడ్డ పడిపోయారు. ఈ సంఘటనలో తల్లి …

వైఎస్‌ఆర్‌ సీపీ పొలిటికల్‌ ఎఫైర్స్‌ కమిటీ భేటి

హైదరాబాద్‌, జనంసాక్షి: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సోమవారం పార్టీ కేంద్ర కార్యలయంలో సమావేశమైంది. ఈ సమావేశానికి ఎంపీ మేకపాటి రాజమోహన్‌ రెడ్డి, మైసూరారెడ్డి, …

సీబీఐ కోర్టుకు హాజరైన విజయ సాయిరెడ్డి

హైదరాబాద్‌, జనంసాక్షి: క్విడ్‌ప్రోకో కేసులో ఆడిటర్‌ విజయం సాయిరెడ్డి సోమవారం నాంపల్లి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఎదుట హాజరయ్యారు. ఇదే కేసులో శ్రీనివాసరెడ్డి. ఐఏఎస్‌ అధికారి మన్మోహన్‌ …

అవినీతి మంత్రులే పరిపాలిస్తున్నారు: జూలకంటి

నల్గొండ, జనంసాక్షి: రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ అవినీతి మంత్రులే పరిపాలిస్తున్నారుని సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి అన్నారు. ఆయన సోమవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ అమలుకు సాధ్యం కాని పథకాలను …

ఓ ఇంటివాడైన హీరో గోపీచంద్‌

హైదరాబాద్‌, జనంసాక్షి: టాలీవుడ్‌ హీరో గోపిచంద్‌ సోమవారం వేకువ జామున ఓ ఇంటివాడయ్యాడు. హైదరాబాద్‌లలోని మాదాపూర్‌లోని ఎస్‌ కన్వెన్షన్‌లో వేద దధువు రేష్మా మెడలో గోపీచంద్‌ తాళి …

‘మాయాబజార్‌’కు అరుదైన గౌరవం

హైదరాబాద్‌, జనంసాక్షి: తెలుగు చలనచిత్రలో సువర్ణాధ్యాయంగా ప్రేక్షకుల ప్రశంసలు పొందిన మాయాబజార్‌ చిత్రానికి  అరుదైన గౌరవం లభించింది. వందేళ్ల భారతీయ సినిమా చరిత్రలో అత్యుత్తమైన చిత్రరాజంగా ఎంపికైంది. …

ఆర్టీసీ బస్సు బోల్తా, 15మందికి తీవ్రగాయాలు

ఖమ్మం, జనంసాక్షి: ఖమ్మం జిల్లా వేంసూరు మండలం దుద్దెపూడి వద్ద సోమవారం ఉదయం ఓ ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15మంది …

ఓయూలో పీహెచ్‌డీ విద్యార్థి ఆత్మహత్య

హైదరాబాద్‌, జనంసాక్షి: ఉస్మానియా యూనివర్శిటీలో పీహెచ్‌డీ విద్యార్థి శ్రీనివాస్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. జూనియర్‌ లెక్చరర్ల నియామకంలో జాప్యంపై చెందిన అతను ఈఘటనకు పాల్పడినట్లు సమాచరం. పోలీసులు కేసు …