తెలంగాణ

ఉదయం 9గంటలకు ఇంటర్‌ ప్రథమ సంవత్సర ఫలితాలు విడుదల

హైదరాబాద్‌: ఇంటర్‌ ప్రథమ సంవత్సర ఫలితాలు విడుదలయ్యాయి. ఆదివారం ఉదయం 9గంటలకు మాధ్యమిక విద్యాశాఖ మంత్రి పార్థసారథి ఫలితాలను విడుదల చేశారు. ఫలితాలను గ్రేడ్లతోపాటు మార్కులను అందరికీ …

రిలీవింగ్‌కు అనుమతి లభించిన 1800 మంది ఉపాధ్యాయులు

హైదరాబాద్‌: ఉపాధ్యాయుల అంతర్‌జిల్లాల బదిలీలు ఖరారు చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. 1800 మంది ఉపాధ్యాయుల రిలీవింగ్‌కు అనుమతి లభించింది. బదిలీ అయినవారు కొత్తస్థానాల్లో ఈనెల 24న చేరాలని …

సీబీఐ ఎదుట హాజరైన రెవెన్యూ అధికారులు

హైదరాబాద్‌: జగన్‌ అక్రమాస్తుల కేసులో సీబీఐ అధికారుల ఎదుట రెవెన్యూ అధికారులు హాజరయ్యారు. వీరిని సీబీఐ అధికారులు విచారిస్తున్నారు.

ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు హామీ ఇచ్చినా సీఎం

హైదరాబాద్‌: ఖమ్మం జిల్లా బయ్యారంలోనే ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి హామీ ఇచ్చారని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకరరెడ్డి తెలిపారు. స్థానికంగా కర్మాగారం ఏర్పాటు చేస్తామని …

ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు

హైదరాబాద్‌: రాష్ట్రంలోని ఉత్తర కోస్తా తీరప్రాంతంలో భారీ వర్షాలు పడే అవకాశముందని హైదరబాద్‌లోని వాతావరణ ప్రాంతీయ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోని ఉత్తర కోస్తా మినహా మిగిలిన ప్రాంతాల్లో …

ఈదురు గాలులతో భారీ వర్షాలు

ఖమ్మం: ఖమ్మం జిల్లాలో ఈదురు గాలులతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జిల్లాలోని పలుప్రాంతాల్లో మిర్చి, మొక్కజొన్న పంటలకు నష్టం జరిగినట్టు సమాచారమందింది.

దిల్‌సుఖ్‌నగర్‌ పేలుళ్ల బాధితులను పరామర్శించిన బాలకృష్ణ

హైదరాబాద్‌: దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్లలో గాయపడి చికిత్స పొందుతున్న బాధితులు శ్రావణి, యాదయ్యగౌడ్‌లను సినీ నటుడు బాలకృష్ణ పరామర్శించారు. అనంతరం వారి కుటుంబసభ్యులకు ఆర్థిక సహాయంగా ఆటోలను …

‘బయ్యారం అంశాన్ని రాజకీయం చేస్తున్నాయి’

హైదరాబాద్‌; బయ్యారం గనుల అంశంపై టీడీపీ,టీఆర్‌ఎస్‌ పార్టీలు రాజకీయ లబ్ధికి యత్నిస్తున్నాయని ఏఐసీసీ కార్యదర్శి పొంగులేటి సుధాకర్‌ రెడ్డి శనివారం హైదరాబాద్‌లో ఆరోపించారు. ఆందుకే బయ్యారం విషయాన్ని …

‘2001జనాభా లెక్కల ప్రాతిపదికగానే ఎన్నికలు’

నల్గొండ; రాష్ట్రంలోని స్థానిక సంస్థలకు జూన్‌ మొదటి వారంలో ఎన్నికలు నిర్వహిస్తామని పంచాయితీరాజ్‌ శాఖ మంత్రి కే.జానారెడ్డి వెల్లడించారు.శనివారం ఆయన అనుములతో అమ్మహస్తం అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు.2001 …

రమాదేవి మృతికి సోనియా సంతాపం

హైదరాబాద్‌; కర్నాటక మాజీ గవర్నర్‌, దేశ తొలి మహిళా సీఈసీ, ప్రముఖ సాహితీవేత్త వీఎస్‌ రమాదేవి మృతిపట్ల కాంగ్రేస్‌ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ సంతాపం తెలిపారు. రమాదేవి …