తెలంగాణ

బేగంపేటలో బంగారు నగల చోరి

హైదరాబాద్‌, జనంసాక్షి: బేగంపేట రాయల్‌హోమ్‌లో మంగళవారం మధ్యాహ్నం భారీ చోరీ జరిగింది. రూ. 10లక్షల విలువైన బంగారం నగలును గుర్తు తెలియని దుండగులు అపహరించారు. బాధితులు పోలీసులకు …

ఢిల్లీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తామన్న కోదండరాం

నల్లగొండ, జనంసాక్షి: సంసద్‌ యాత్రను విజయవంతం చేసి ఢిల్లీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తామని రాజకీయ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం చెప్పారు. తెలంగాణకు జరుగుతున్న వివక్షకు …

ఢిల్లీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తామన్న కోదండరాం

నల్లగొండ, జనంసాక్షి: సంసద్‌ యాత్రను విజయవంతం చేసి ఢిల్లీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తామని రాజకీయ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం చెప్పారు. తెలంగాణకు జరుగుతున్న వివక్షకు …

ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొన్న బస్సు

మెదక్‌, జనంసాక్షి: జిల్లాలోని జిన్నారం మండలం గడ్డ పోతారంలో విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ను మంగళవారం ఓ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదం సమయంలో బస్సులో 72 మంది …

సింగరేణిలో కార్మికసంఘాల ఆందోళన

గోదావరిఖని, జనంసాక్షి: సింగరేణి ఎంట్రీ గనిలో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికుడు ఎండీ గాలిబ్‌ (35) మృతికి నస్టనరిహారం చెల్లించాలని గోదావరిఖని సింగరేణిలో కార్మికసంఘాలు ఆందోళన చేస్తున్నాయి. …

ఆకతాయిల చేతిలో దహనమైన 14 బైకులు

హైదరాబాద్‌, జనంసాక్షి: సనత్‌నగర్‌ ఎస్‌ఆర్‌టీ కాలనీలోని కేకే రెసిడెన్సీ సెల్లార్‌లో ఈ తెల్లవారు జామున ఆకతాయిలు 14 ద్విచక్రవాహనాలను తగులబెట్టారు. దీంతో మెదటి అంతస్తుల్లో ఉన్నవారు భయంతో …

సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ పెడుతూ మహిళ మృతి

దౌల్తాబాద్‌, జనంసాక్షి మహబూబ్‌నగర్‌ జిల్లా దౌల్తాబాద్‌ మండలంలోని చంద్రకళ గ్రామంలో సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ పెడుతూ ఓ మహిళ మృతి చెందింది. అరుణ (35) అనే మహిళ సెల్‌ఫోన్‌కు …

మహిళ కాళ్లు నరికి వెండి కడియాల అపహరణ

హైదరాబాద్‌, జనంసాక్షి: వెండి కడియాల కోసం ఓ మహిళ కాళ్లు నరికి ఆగంతకులు దారుణంగా హత్యచేశారు. నగర శివారు కోకాపేట ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కోకాపేటలో …

సింగరేణి కార్మికుడు మృతి

గోదావరిఖని,జనంసాక్షి: కరీంనగర్‌ సింగరేణి ఎంట్రీ గనిలో పనిచేస్తున్న ఒప్పంద కార్మికుడు ఎండీ గాలిబ్‌ (35) నిన్న రాత్రి మృతి చెందాడు. గనిలోని 75 లెవల్‌ వద్ద రోడ్డు …

9 మంది మావోయిస్టుల మృతి

ఖమ్మం, జనంసాక్షి: ఆంద్రా-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో పోలీసుకు మావోల మధ్య కాల్పులు జరుగుతున్నాయి. ఈ ఘటనలో 9 మంది మావోలు మృతిచెందినట్లు సమాచారం. ఖమ్మం జిల్లాకు 15 కిలో …