తెలంగాణ

సీఎంతో ఎలాంటి విభేదాలు లేవు : రఘువీరా

హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఎలాంటి విభేదాలు లేవని మంత్రి రఘువీరారెడ్డి అన్నారు. వైఎస్‌పై సానుభూతి తప్ప వైకాపాపై ప్రజల్లో ఆదరణ లేదన్నారు. 2014లో కాంగ్రెస్‌ శ్రేణులు …

ప్రచారానికే పథకం: మందకృష్ణ

సికింద్రాబాద్‌ : రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన అమ్మహస్తం పథకం ఫార్స్‌గా నిలుస్తుందని, బియ్యం కోటాను పెంచకుండా కేవలం ప్రచారానికే పథకాన్ని వినియోగిస్తున్నారని ఎమ్మార్పీఎస్‌ సంస్థ వ్యవస్థాపకుడు …

మైనింగ్‌ మాఫియాకు, మతతత్వ పార్టీకి గుణపాఠం

హైదరాబాద్‌ : కర్ణాటకలో మైనింగ్‌ మాఫియాకు, మతతత్వ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని మంత్రి దానం నాగేందర్‌ అన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ విజయం సాధించినట్లే ఇక్కడే …

అవినీతి వ్యతిరేక కాంగ్రెస్‌కు ప్రజా మద్దతు:బొత్స

హైదరాబాద్‌, జనంసాక్షి: అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న కాంగ్రెస్‌కు కర్ణాటకలో ప్రజలు మద్దతు పలికారని పిసిసి అధ్యక్షుడు  బొత్స సత్యనారాయణ అన్నారు. ఈరోజు ఆయన ఇక్కడ విలేకరులతో …

రామ్‌చరణ్‌పై హెచ్‌ఆర్‌సిలో ఫిర్యాదు

హైదరాబాద్‌, జనంసాక్షి: సనీహీరో రామ్‌చరణ్‌పై మానహక్కుల సంఘం (హెచ్‌ఆర్‌సి)లో ఫిర్యాదు  చేశారు. సాప్ట్‌వేర్‌ ఉద్యోగులపై దాడి కేసులో రామ్‌చరణ్‌పై చర్యలు తీసుకోవాలని హైకోర్టు న్యాయవాది సలీం హెచ్‌ఆర్‌సిని …

సానుభూతి, సెంటిమెంట్‌ తాత్కాలికమేనని రుజువు చేశారు

తెదేపా నేత పెద్దిరెడ్డి హైదరాబాద్‌ : అవినీతి ఆరోపణలు ఉన్న వారికి ప్రజల మద్దతు ఉండదని కర్ణాటక ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయని తెదేపా నేత పెద్దిరెడ్డి …

కర్ణాటక ప్రజలు కాంగ్రెస్‌కు మద్దతు పలికారు : బొత్స

హైదరాబాద్‌ : అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న కాంగ్రెస్‌కు కర్ణాటకలో ప్రజలు మద్దతు పలికారని పీసీసీ అధినేత బొత్స సత్యనారాయణ అన్నారు. గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌ …

అదంతా మీడియా అసంతృప్తి : ఆనం

హైదరాబాద్‌ : ప్రభుత్వ విధానలపై మంత్రుల్లో అసంతృప్తి ఉందన్న దానిపై ఆర్థిక మంత్రి అనం రామనారాయణరెడ్డి స్పందించారు. అదంతా మీడియా అసంతృప్తి రాగమని అన్నారు. ఎక్కడో ఏదో …

బీటెక్‌ విద్యార్థి ఆత్మహత్య

రంగారెడ్డి, జనంసాక్షి: పురుగుల మందు తాగి బీటెక్‌ విద్యార్థి సతీష్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గండి చెరువు గుట్ట ప్రాంతంలో చోటు చేసుకుంది. మృతుడి వివరాలు …

గృహ నిర్మాణ నిధులు పెంపు

హైదరాబాద్‌, జనంసాక్షి గ్రామీణ ప్రాంతాల్లో గృహ నిర్మాణానికి ఇచ్చే నిధులు 70 వేల రూపాయల వరకు పెంచినట్లు మంత్రి ఉత్తమ కుమార్‌ రెడ్డి చెప్పారు. పట్టణ ప్రాంతాల్లో …