తెలంగాణ

నేడు సిక్కోలు పర్యటించనున్న సీఎం కిరణ్‌

హైదరాబాద్‌, జనంసాక్షి: అమ్మహస్తం ఇందిరమ్మ కలల కార్యక్రమాల్లో భాగంగా సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో పర్యటించనున్నారు. పర్యటనలో శ్రీకాకుళం జిల్లా టెక్కలి ప్రభుత్వ డిగ్రీ …

కరవుపై కేంద్ర బృందం సమీక్ష

హైదరాబాద్‌, జనంసాక్షి: రాష్ట్రంలో కరవు పరిస్థితులపై అధ్యయనం చేయడానికి వచ్చిన కేంద్ర బృందం లేక్‌వ్యూ అతిథి గృహంలో రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమావేశమైంది. కరవు పరిస్థితులు, అంచనాలపై …

రోడ్డు దాటుతుండగా వ్యాన్‌ ఢీకొని బాలుడి మృతి

చాంద్రయణగుట్ట, జనంసాక్షి: ఉప్పుగూడలోని శివాజినగర్‌లో డీసీఎం వ్యాన్‌ ఢీకొని ఓ చిన్నారి మృతి చెందాడు. రెహ్మాన్‌ అనే 12 ఏళ్ల బాలుడు పాఠశాల బస్సు కోసం రోడ్డు …

రేపు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో సీఎం పర్యటన

హైదరాబాద్‌, జనంసాక్షి: అమ్మహస్తం కార్యక్రయంలో భాగంగా ముఖ్యమంత్రి మంగళవారం శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో పర్యటించనున్నారు. ముందుగా శ్రీకాకుళం జిల్లా టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో అమ్మహస్తం …

జగన్‌కు రిమాండ్‌ పొడిగించిన సీబీఐ కోర్టు

హైదరాబాద్‌, జనంసాక్షి: జగన్‌ అక్రమాస్తులు ,ఓఎంసీ, ఎమ్మార్‌ కేసు నిందితులను నాంపల్లి సీబీఐ కోర్టు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారించింది. జగన్‌, శ్రీనివాస్‌రెడ్డి, మోపినేని వెంకటరమణ, నిమ్మగడ్డ …

కలుషిత ఆహారం తిని 30 మంది కార్మికులకు అస్వస్థత

మెదక్‌, జనంసాక్షి: జిన్నారంలోని హెటిక్‌ డ్రగ్స్‌ కంపెనీ భోజనశాలలో కలుషిత ఆహారం తిని 30 మంది కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన కార్మికులను చికిత్స …

ఈతకు వెళ్లి ఇద్దరు బాలురు మృతి

మహబూబ్‌నగర్‌, జనంసాక్షి: వనపర్తి మండలం నాగవరంలో విషాదం చోటు చేసుకుంది. బావిలో పడి ఇద్దరు బాలురు మృతి చెందారు. ఇద్దరు బాలురు ఈతకు వెళ్లినట్లు సమాచారం. బాలుర …

ఛార్జీషీట్ల తుది విచారణకు సీబీఐ కోర్టులో పిటిషన్‌ దాఖలు జగన్‌

హైదరాబాద్‌, జనంసాక్షి: అన్ని ఛార్జీషీట్లను కలిసి తుది విచారణ జరపాలని సీబీఐ కోర్టులో జగన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దర్యాప్తు పూర్తయ్యాకే ఛార్జిషీటు దాఖలు చేయాలని పిటిషన్‌లో …

నియోజకవర్గ కార్యకర్తలతో భేటీకానున్న గంగుల

కరీంనగర్‌, జనంసాక్షి: కరీంనగర్‌ నియోజకవర్గ కార్యకర్తలతో టీడీపీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ భేటీ అయ్యారు. భవిష్యత్‌ కార్యాచరణపై చర్చిస్తున్నారు. గంగుల టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని వార్తలు గుప్పుమంటున్నాయి. ఇవాళ …

మా ఎంపీలు జీనియస్‌: గండ్ర వెంకటరమణారెడ్డి

హైదరాబాద్‌, జనంసాక్షి: టీ కాంగ్రెస్‌ ఎంపీలు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారన్న వార్తలపై ప్రభుత్వ చీఫ్‌విన్‌ గండ్ర వెంకటరమణారెడ్డి స్పందించారు. సీఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.తమ ఎంపీలు జీనియస్‌ …