తెలంగాణ

కరువుపై సమీక్షించనున్న కేంద్ర బృందం

హైదరాబాద్‌, జనంసాక్షి: రాష్ట్రంలో కరువు పరిస్థితులపై అధ్యయనం చేయడానికి వచ్చిన కేంద్ర బృందం లేక్‌వ్యూ గెస్ట్‌హౌజ్‌లో రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమావేశమైంది. కరువు పరిస్థితులు, అంచనాలపై అధికారులతో …

మంత్రి డీకే అరుణకు తెలంగాణ సెగ

మహబూబ్‌నగర్‌, జనంసాక్షి: జిల్లాలో ప్రభుత్వ పథకాలపై ప్రచారం నిర్వహించడానికి బస్సు యాత్ర నిర్వహిస్తున్న మంత్రి డీకే అరుణకు తెలంగాణ సెగ తగిలింది. ఉప్పునూతల మండలం కొడికల్‌కు బస్సు …

తగ్గిన పసిడి ధరలు

హైదరాబాద్‌, జనంసాక్షి: నగరంలో బులియన్‌ మార్కెట్లో బంగారం ధరలు పడిపోతున్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 27,570గా ఉంది. 22 క్యారెట్ల 10 …

నేదునూరు ప్లాంట్‌ వద్ద ఆందోళనకు దిగిన సీపీఐ

కరీంనగర్‌, జనంసాక్షి: జిల్లాలోని తిమ్మాపురం మండలం నేదునూరు జెన్‌కో విద్యుత్‌ ప్లాంట్‌ శిలాఫలకం వద్ద సీపీఐ ఆందోళనకు దిగింది. విద్యుత్‌ ప్రాజెక్టును వెంటనే చేపట్టాలని నాయకులు డిమాండ్‌ …

డీసీఎం వ్యాను ఢీ: బాలుడి మృతి

హైదరాబాద్‌, జనంసాక్షి: నగరంలోని చంద్రాయణగుట్ట మండలం ఉప్పుగూడలోని శివాజినగర్‌లో డీసీఎం వ్యాను ఢీకొని ఓ బాలుడు మృతి చెందాడు. రెహ్మన్‌ అనే 12 ఏళ్ల బాలుడు పాఠశాల …

మళ్లీ తగ్గిన బంగారం ధరలు

హైదరాబాద్‌, జనంసాక్షి: బంగారం ధరలు మళ్లీ తగ్గాయి. మొన్నటితో రూ. 500 మేర తగ్గి 16  నెలల కనిష్ఠ స్థాయికి బంగారం ధర చేరుకుంది. ప్రస్తుతం నగర …

రోడ్డు దాటుతుండగా వ్యాన్‌ ఢీకొని బాలుడి మృతి

చాంద్రయణగుట్ట, జనంసాక్షి: ఉప్పుగూడలోని శివాజినగర్‌లో డీసీఎం వ్యాన్‌ ఢీకొని ఓ చిన్నారి మృతి చెందాడు. రెహ్మాన్‌ అనే 12 ఏళ్ల బాలుడు పాఠశాల బస్సు కోసం రోడ్డు …

రేపు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో సీఎం పర్యటన

హైదరాబాద్‌, జనంసాక్షి: అమ్మహస్తం కార్యక్రయంలో భాగంగా ముఖ్యమంత్రి మంగళవారం శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో పర్యటించనున్నారు. ముందుగా శ్రీకాకుళం జిల్లా టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో అమ్మహస్తం …

వివేక్‌ నివాసంలో భేటీకానున్న టీకాంగ్రెస్‌ ఎంపీలు

హైదరాబాద్‌, పెద్దపల్లి పార్లమెంట్‌ సభ్యులు వివేక్‌ ఇంట్లో తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు సమావేశమయ్యారు. ఈ భేటీలో కేసీఆర్‌ ప్రతిపాదనలపై చర్చిస్తున్నట్లు సమాచారం. సమావేశానికి ఎంపీలు రాజయ్య మందా …

ప్రమాదవశాస్తు కారు బోల్తా: ఇద్దరు మృతి

నిజామాబాద్‌, జనంసాక్షి: జిల్లాలోని డిచ్‌పల్లి మండలం హనుమాన్‌్‌తండా దగ్గర కారు బోత్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను …