తెలంగాణ

అమ్మహస్తం పథకం అమలుపై సమీక్ష

హైదరాబాద్‌, జనంసాక్షి: ముఖ్యమంత్రి కిరణ్‌ రెడ్డి సచివాలయంలో ఉన్నత స్థాయి అధికారులతో అమ్మహస్తం పథకం అమలును సమీక్షించారు. ఒక నెల అమహస్తం సరుకులు డీలర్‌ వద్ద ముందస్తుగా …

‘మంత్రి వకాల్తా పుచ్చుకోవడం దారుణం’

హైదరాబాద్‌, జనంసాక్షి: మనీ ల్యాండరింగ్‌ విషయంలో సమగ్ర దర్యాప్తు జరపాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ విషయంలో ఓబాధ్యత గల మంత్రి …

ఆగస్ట్‌ చివరి వారంలో మున్సిపల్‌ ఎన్నికలు

హైదరాబాద్‌, జనంసాక్షి: ఆగస్ట్‌ చివరివారంలో మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమాకాంత్‌ రెడ్డి తెలిపారు. 2011 జనాభా లెక్కల ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తామని ఆయన …

రాష్ట్రంలో ఉష్ణ్రగ్రతల వివరాలు

హైదరాబాద్‌, జనంసాక్షి: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. రానున్న మూడురోజుల్లో ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు ఈ దిగువ తెలిపిన …

గృహ నిర్మాణ శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష

హైదారాబాద్‌: గృహ నిర్మాణశాఖపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. హౌసింగ్‌ స్కీం కింద బీసీ, ఓసీలకు యూనిట్‌ కాస్ట్‌ను రూ.70 వేలకు పెంచాలని …

‘నెలాఖరులోగా గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇస్తాం’

హైదారాబాద్‌: ఈ నెలాఖరులోగా రాష్ట్ర ఎన్నికల సంఘానికి గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇస్తామని పంచాయతీ రాజ్‌ శాఖ కమిషనర్‌ రాంగోపాల్‌ తెలిపారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా ఈసీకి …

హెచ్‌ఆర్సీని ఆశ్రయించిన ఓ కుటుంబం

హైదరాబాద్‌, జనంసాక్షి: మారేడుపల్లికి చెందిన ఓ కుటుంబం మానవ హక్కుల కమీషన్‌(హెచ్‌ఆర్సీ)ను ఆశ్రయించారు. ఆత్మహత్య చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని హెచ్‌ఆర్సీకి చేసింది. స్థానిక పోలీసులు తమను వేధిస్తున్నారంటూ …

20 లక్షల విలువైన బంగారు నగల చోరి

హైదరాబాద్‌, జనంసాక్షి: బోయిన్‌పల్లి జుపిటర్‌ కాలనీలో మంగళవారం భారీ చోరి జరిగింది. కాలనీలో రెండు నివాసాల్లో గుర్తు తెలియని దుండగులు చొరబడి రూ. 20 లక్షల విలువైన …

‘మూడు దశల్లో పంచాయితీ ఎన్నికలు’

హైదరాబాద్‌, జనంసాక్షి: మూడు దశల్లో పంచాయితీ ఎన్నికలు నిర్వహింస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమాకాంత్‌రెడ్డి తెలిపారు. పంచాయితీ ఎన్నికలను పార్టీరహితంగా నిర్వహితంగా నిర్వహిస్తామని చెప్పారు. 2011 జనాభా …

పామాయిల్‌ పరిశ్రమలో అవకతవకలపై విచారణ

అశ్వారావు పేట: ఖమ్మం జిల్లా అశ్వారావు పేట పామాయిల్‌ పరిశ్రమలో ఏపీ ఆయిల్‌ ఫెడ్‌ సీనియర్‌ మేనేజర్‌ రమేశ్‌చంద్ర విచారణ చేపట్టారు. పరిశ్రమలో జరుగుతున్న నిర్మహించారు. ఈ …