తెలంగాణ

నేడు టీ-కాంగ్రెస్‌ నేతల భేటీ

హైదరాబాద్‌, జనంసాక్షి: ఈ రోజు తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ నాయకులు సమావేశం కానున్నారు. కేసీఆర్‌ నిన్న జరిగిన సమావేశం, అంశాలపై చర్చించనున్నట్లు తెలిసింది.

మినీ రవీంవ్రభారతి నిర్మాణాన్ని పూర్తి చేస్తాం

కేవీ, రమణాచారి కరీంనగర్‌కల్చరల్‌, న్యూస్‌లైన్‌: ఎస్సారార్‌ కళాశాల ఆవరణలో నిర్మిస్తున్నమినీ రవీంద్రభారతిని త్వరలో పూర్తిచేస్తామని రాష్ట్ర సాంస్కతిక శాఖ ముఖ్యసలహాదారులు కేవీ. రమణాచారి అన్నారు. నగరంలోని బొమ్మకల్‌రోడ్‌గల …

హోంమంత్రే నిర్ణయించుకోవాలి: జేసీ

హైదరాబాద్‌, జనంసాక్షి: పదవికి రాజీనామా చేయాలా వద్దా అనేది హోంమంత్రి సబిత నిర్ణయించుకోవాలని మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు. వరుసగా మంత్రులపై అభియోగాలు దాఖలు కావడం …

మీడియా ముందుకు సానియా హత్యకేసు నిందితులు

హైదరాబాద్‌, జనంసాక్షి: సానియా హత్యకేసులో నిందితులను మీడియా ముందు పోలీసులు ప్రవేశపెట్టారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలు హుమ్నాఖాన్‌ అని పోలీసులు తెలిపారు.తన ప్రేమకు అడ్డువస్తుందనే కారణంతో …

పదలు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

మల్హార్‌, జనంసాక్షి: పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యెయమని దానికోసమే తాము కృషి చేస్తున్నామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. కరీంనగర్‌ జిల్లా …

సోనియాను విమర్శించడం తగదు :పొంగులేటి

హదరాబాద్‌, జనంసాక్షి: కాంగ్రెస్‌ నేత తెరాసలో చేరుతారని కేసిఆర్‌ పగటి కలలు కంటున్నారని కాంగ్రెన్‌ నేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఆరోపించారు. సోనియాను గతంలో దేవత అన్న కేసీఆర్‌ …

పీఎస్‌లో ఆత్మహత్యాయత్నం చేసుకున్న యువతి

కరీంనగర్‌, జనంసాక్షి: ప్రేమ వ్యవహారంలో ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన జగిత్యాల్‌ పోలీసు స్టేషన్‌లో చోటుచేసుకుంది. ప్రియుడికి పోలీసులు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తోండగా ప్రియురాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. …

సూరారంలో ఇద్దరు బాలికల అదృశ్యం

హైదరాబాద్‌, జనంసాక్షి: బాలకల అదృశ్యం వార్తలతో అమ్మాయిల తల్లిదండ్రులు వణికిపోతున్నారు. తాజాగా దుండిగల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఇద్దరు బాలికలు అదృశ్యమవడంతో మరోసారి నగరంలో ఉధ్రిక్తత ఏర్పడింది. …

ఎల్లుండి నుంచి పెట్రోల్‌ బంద్‌ పాటించనున్న ట్యాంకర్ల ఓనర్లు

హైదరాబాద్‌, జనంసాక్షి: పెట్రోల్‌ ట్యాంకర్ల ఓనర్లు ఎల్లుండి బంద్‌ పాటించనున్నారు. పెంచిన వ్యాట్‌ను తగ్గించనందుకు నిరసనగా పెట్రోల్‌ ట్యాంకర్ల యజమానుల సంఘం ఎల్లుండి నుంచి బంద్‌కు పిలుపునిచ్చింది. …

హత్యకేసులో సిఆర్‌పిఎఫ్‌ కానిస్టేబుల్‌ అరెస్ట్‌

హైదరాబాద్‌, జనంసాక్షి: ఓ హత్యకేసులో సిఆర్‌పిఎఫ్‌ కానిస్టేబుల్‌తోపాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వీరు నక్సలైట్ల పేరుతో భూమి సెటిల్‌మెంట్లు కూడా చేస్తుంటారు. ఈ ముఠాలోని …