తెలంగాణ

ఈనెల 17న ఐ-సెట్‌

వరంగల్‌: ఈ నెల 17న ఐ-సెట్‌ పరీక్ష నిర్వహించనున్నట్లు కాకతీయ విశ్వవిద్యాయం (కేయూ) వీసీ వెంకటరత్నం పేర్కొన్నారు. లక్ష 39వేల మంది హజరవనున్న ఈ పరీక్షకు రాష్ట్ర …

ఏసీబీకి చిక్కిన అగ్నిమాపక శాఖ ప్రాంతీయ అధికారి

వరంగల్‌ : రూ.30 వేలు లంచం తీసుకుంటూ అగ్నిమాపక శాఖ ప్రాంతీయ అధికారి రవీందర్‌ రెడ్డి ఏసీబీకి చిక్కారు. ఓ ప్రైవేటు అసుపత్రికి ఎన్‌ఓసీ ఇచ్చేందుకు అధికారి …

ఎన్టీఆర్‌ ట్రస్టుభవన్‌లో సంబరాలు

హైదారాబాద్‌: పార్లమెంట్‌లో ఎన్టీఆర్‌ విగ్రహవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టిన నేపథ్యంలో ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌ లో నేతలు సంబరాలు జరుపుకున్నారు. ఎన్టీఆర్‌ విగ్రహనికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. …

జేఈఈ(మెయిన్‌) ఫలితాలు విడుదల

హైదారాబాద్‌: జేఈఈ(మెయిన్‌) పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాల ద్వారా విద్యార్థులు సాధించిన మార్కులను వెల్లడించారు. ర్యాంక్‌ల ఖరారులో ఇంటర్‌ మార్కులకు వెయిటేజీ ఇవ్వాల్సి ఉంది. దీంతో జులై …

19న ఐసెట్‌ ప్రాథమిక కీ విడుదల

హైదరాబాద్‌, జనంసాక్షి: ఎంబీఏ, ఎంసీఏ పరీక్షలను నిర్వహించే ఐసెట్‌-2013పరీక్ష ప్రాథమిక ‘కీ’ ని ఈనెల 19న విడుదలు చేయనున్నారు. ఈనెల 31న ఐసెట్‌ ఫలితాలు విడుదల కానున్నాయి. …

బోయిన్‌పల్లిలో వరుస దొంగతనాలు

సికింద్రాబాద్‌, జనంసాక్షి: బోయిన్‌పల్లిలో వరుస దొంగతనాలు జరిగాయి. దొంగలు రెండు ఇళ్లలోకి చొరబడి బంగారు ఆభరణాలు,నగదు దోచుకువెళ్లారు. 30 లక్షల రూపాయల విలువైన ఆభరణాలు చోరీ చేశారు.

మాస్‌ కాపీయింగ్‌, 52 మండి డిబార్‌

హైదరాబాద్‌, జనంసాక్షి: అంబేద్కర్‌ ఓపెస్‌ యూనివ్శటీ డిగ్రీపరీక్షల్లో మాస్‌ కాపీయింగ్‌ జోరుగా జరుగుతోంది.రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని పరీక్షసెంటర్లో మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడుతున్న 52విద్యార్థులను అధికారులు పట్టుకుని. వారిని …

‘5 ఏళ్లలో కాంతనపల్లి పూర్తి చేయండి’

హైదరాబాద్‌, జనంసాక్షి: కాంతనపల్లి ప్రాజెక్ట్‌ను ఐదేళ్లలో పూర్తి చేయాలని టీఆర్‌ఎస్‌ నేత వినోద్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని మంగళవారం హైదరాబాద్‌లో డిమాండ్‌ చేశారు. 5 ఏళ్ల క్రితమే ఈ …

మూడు నేమళ్లు మృతి

గంగాధర: కరీంనగర్‌ జిల్లా గంగాధర మండలంలోని ఉప్పరమల్యాల గ్రామంలోని గుండ్ల చెరువులో మూడు నెమళ్లు మృతి చెందాయి. ఉపాధిహామీ పథకంలో భాగంగా పూడికతీత పనులకు వెళ్లిన కూలీలు …

కేటీపీఎస్‌ 5వ యూనిట్‌లో సాంకేతిక లోపం

ఖమ్మం: కేటీపీఎన్‌ 5వ యూనిట్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో 120 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడింది. వెంటనే మరమ్మతు పనులు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.