తెలంగాణ

తెలంగాణ మార్చ్‌కు టీఆర్‌ఎస్‌ సై

సెప్టెంబర్‌ మార్చ్‌ ఓ యుద్ధమే : హరీశ్‌ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 17(జనంసాక్షి): సెప్టెంబర్‌ 30న తెలంగాణ పొలిటికల్‌ జేఏసీ తలపెట్టిన ‘తెల ంగాణ మార్చ్‌’కు ఉద్యమ పార్టీ …

తెలంగాణ తీర్మానానికి పట్టుబట్టిన టీఆర్‌ఎస్‌

కుదరదన్న సీఎం జాతీయ జెండాలతో హాజరైన టీఆర్‌ఎస్‌, బీజేపీ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 17(జనంసాక్షి): అంతా అనుకున్నట్లుగానే జరిగింది. ఎలాంటి చర్చ జగరకుండానే అసెంబ్లీ తొలిరోజు ముగిసింది. విపక్షాల …

తెలంగాణను అడ్డుకుంటున్న

కావూరి ఇంటిని ముట్టడించిన టీ అడ్వకేట్‌ జేఏసీ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 17 (జనంసాక్షి) : తెలంగాణ అడ్వకేట్‌ జేఏసీ ఎంపీ కావూరి సాంబశివరావుపై కన్నెర్ర చేసింది. సోమవారం …

ఆగదు.. ఆగదు..మార్చ్‌ ఆగదు

జేఏసీ చైర్మన్‌ కోదండరాం హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 17 (జనంసాక్షి) : ఆరు నూరైనా ఈ నెల 30న నిర్వహించేందుకు తలపెట్టిన తెలంగాణ మార్చ్‌ కచ్చితంగా నిర్వహించి తీరుతామని …

సెప్టెంబర్‌ 17 విద్రోహంపై.. భగ్గుమన్న ఓయూ

విద్యార్థులపై భాష్పవాయు ప్రయోగం.. ఉద్రిక్తత కొందరు విలీనంగా.. మరి కొందరు విద్రోహంగా.. హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 17 (జనంసాక్షి) : ఉస్మానియా యూనివర్సిటీలో సోమవారం కొందరు విద్యార్థులు సెప్టెంబర్‌ …

ఏకాభిప్రాయం పేరుతో తెలంగాణ ప్రజల్ని ప్రధాని మోసం చేస్తుండు

సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి హైదరాబాద్‌ ,సెప్టంబర్‌ 16 (జనంసాక్షి): ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు విషయంలో ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఏకాభిప్రాయం పేరుతో తెలంగాణ ప్రజలను మోసపుచ్చు …

తెలంగాణ రాకుంటేనే … నక్సలైట్లు పెరుగుతరు

తెలంగాణపై రాజీలేని పోరాటం హైదరాబాద్‌ మార్చ్‌లో అన్ని పార్టీలు పాల్గొనాలి జేఏసీ చైర్మన్‌ కోదండరాం హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 12 : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు, నక్సలైట్‌ సమస్యకు …

హెల్త్‌ ఎమర్జెన్సీని ప్రకటించండి

ఆసుపత్రులకు రోగమొచ్చింది : ఈటెల హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 11 (జనంసాక్షి) : విషజ్వరాల నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందని వెంటనే హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించాలని టీఆర్‌ఎస్‌ శాసనసభా పక్ష …

టీడీపీ, కాంగ్రెస్‌లే తెలంగాణకు అడ్డు

రానున్న ఉద్యమానికి విద్యార్థులే కీలకం టీఆర్‌ఎస్‌ ఎల్పీ నేత ఈటెల రాజేందర్‌ నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 10 (జనంసాక్షి): కాంగ్రెస్‌2008 డిసెంబర్‌ 9న చేసిన ప్రకటనకు కట్టుబడి ఉండాలని …

రైతులను తుపాకులతో కాల్చి చంపిన చరిత్ర చంద్రబాబుదే

చంద్రబాబు మోకాళ్లతో అంబాడినా తెలంగాణ ప్రజలు నమ్మరు : హరీష్‌ నర్సంపేట, సెప్టెంబర్‌ 10 (జనం సాక్షి) టిడిపి తొమ్మిదేళ్ల పరిపాలనలో విద్యుత్‌ ఛార్జీల ను విపరీతంగా …