ముఖ్యాంశాలు

భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించాలి

వెంకట్రాంపురంలో  తెలంగాణ ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం రెండవ మహాసభల పోస్టులను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం మండల సహాయ …

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య- విద్యాశాఖ అడిషనల్ డైరెక్టర్ రమణ కుమార్

సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ): నాణ్యమైన విద్య , బోధన కేవలం ప్రభుత్వ పాఠశాలల్లోనే సాధ్యమని తెలంగాణ విద్యాశాఖ అడిషనల్ డైరెక్టర్ రమణ కుమార్ అన్నారు.శనివారం …

మరుగుదొడ్డి విధిగా వాడాలి

గ్రామంలోని ప్రతి పౌరుడు, పౌరురాలు విధిగా మరుగుదొడ్డి వాడడం అందరి సామాజిక బాధ్యత అని సర్పంచ్ దశమంత రెడ్డి అన్నారు. స్వచ్ఛతారన్ కార్యక్రమంలో భాగంగా నంగునూరు మండలం …

బోథ్ పంచాయతీ సాధారణ సమావేశం

బోథ్ గ్రామపంచాయతీ సాధారణ సమావేశం  శనివారం సర్పంచ్ సురేందర్ యాదవ్ అధ్యక్షతన నిర్వహించారు.ఈ సమావేశం లో త్రాగు నీటి సమస్య, సైడ్ డ్రైన్ నిర్మాణం, సిసి రోడ్డు …

ఇందిరాగాంధీ సేవలు మరువలేనివి

ఇందిరాగాంధీ సేవలు మరువలేనివని బోథ్ పట్టణ అధ్యక్షుడు సల్ల రవి అన్నారు.శనివారం బోథ్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ …

భైంసా ఏరియా ఆసుపత్రికి నూతన భవనాన్ని మంజూరు చేయండి…

-మంత్రి హరీష్ రావు కు ఎమ్మెల్యే విఠల్ రెడ్డి విన్నపం జనం సాక్షి, భైంసా రూరల్ నవంబర్ 19 భైంసా ఏరియా ఆసుపత్రి కి నూతన భవనాన్ని …

ఉద్యోగార్థులకు మరింత సౌకర్యం

పట్టణంలో ఆర్మీ, పోలీసు తదితర ఉద్యోగాలకు సన్నధం అయ్యే యువత కోసం రన్నింగ్, లాంగ్ జంప్ ట్రాక్ లు సిధ్ధం చేసినట్లు బోథ్ సర్పంచ్ సురేందర్ యాదవ్ …

గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్య స్థాపనే ధ్యేయం

:గరిడేపల్లి మండల కేoద్రంలో  ప్రపంచ మరుగుదొడ్డి దినోత్సవం సందర్భంగా స్వచ్ఛత రన్ స్వచ్ఛత కోసం పరుగు కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్  త్రిపురం సీతారాంరెడ్డి   మాట్లాడుతూ గాంధీ కోరిన …

ప్రతి ఒక్కరు మరుగుదొడ్డి వాడాలి

ప్రతి వ్యక్తి మరుగుదొడ్లను వాడుకొని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని దోమ సర్పంచ్ కె రాజిరెడ్డి ఉప సర్పంచ్ గోపాల్ గౌడ్లు పేర్కొన్నారు.ప్రపంచ స్వచ్ఛత దినోత్సవన్నీ పురస్కరించుకొని శనివారం …

నగదు బదిలీ చేయకుంటే గొల్లకురుమల అగ్రహానికి ప్రభుత్వం గురికాకతప్పదు

జిఎంపిఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బొల్లం అశోక్ పెన్ పహాడ్. నవంబర్ 18 (జనం సాక్షి) :నగదు బదిలీ చేయకుంటే గొల్ల కురుమల ఆగ్రహానికి ప్రభుత్వం గురికాక …