ముఖ్యాంశాలు

కబ్జాకు గురైన ప్రభుత్వ స్థలంలో తెలంగాణ క్రీడా ప్రాంగణం ఏర్పాటు

ఎంపీడీవో నాగేశ్వర్ రెడ్డి  మాధవరావుపల్లి గ్రామంలో ప్రభుత్వ భూమి కబ్జాకు గురి కావడంతో ఆస్థల సమస్యను పరిష్కరించి,  తెలంగాణ క్రీడా ప్రాంగణానికి కబ్జాకు గురైన భూమిని పరిశీలించినట్లు …

శంషాబాద్ మండలం అభివృద్ధికి కృషి చేయాలి – జెడ్పీ ప్లోర్ లీడర్ నీరటీ తన్వీరాజ్

రాజేంద్రనగర్. ఆర్.సి (జనం సాక్షి) : శంషాబాద్ మండలం అభివృద్ధికి కృషి చేయాలని జెడ్పీ ప్లోర్ లీడర్ నీరటీ తన్వీరాజ్ అన్నారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా పరిషత్ …

ధరణి సమస్యలపై

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష కార్యక్రమం మాజీ మంత్రివర్యులు శ్రీ గడ్డం. ప్రసాద్ కుమార్ గారు పిలుపునిచ్చారు దీక్ష ఉదయం 10 నుండి సాయంత్రం 5గంటల …

గ్రంధాలయాలను సద్వినియోగం చేసుకోవాలి

హుజూర్ నగర్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు 55వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను కళాశాల ప్రధానోపాధ్యాయులు భీమార్జున్ రెడ్డి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా …

విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేసిన వైస్ చైర్మన్

హుస్నాబాద్ పట్టణంలోని 4వ వార్డ్ లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదివే విద్యార్థులకు రెండవ విడుత నోటు పుస్తకాలను మరియు ఏకరూప దుస్తులను మునిసిపల్ వైస్ చైర్మన్ …

ఆలయ నిర్మాణానికి 1,00,116 రూపాయల విరాళం అందజేత

చారం మండలం  యాచారం గ్రామంలో  శ్రీ  వెంకటేశ్వర గుట్ట  పక్కన  ఆశ్రమం లో శ్రీ  రామ  ఆలయ  నిర్మాణానికి  విరాళం  గా  యాచారం మండలం యూత్  కాంగ్రెస్  …

కబ్జాకు గురైన ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్న అధికారులు

ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నర్సాపూర్ తాసిల్దార్ ఆంజనేయులు హెచ్చరించారు. మంగళవారం నాడు నర్సాపూర్ పట్టణంలోని ఇరిగేషన్ స్థలాన్ని కొంతమంది వ్యక్తులు ఆక్రమిస్తున్నట్లు వచ్చిన …

సింగిల్ విండో ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాలు

మండల పరిధిలో గలబహదూర్ గూడెం, బండపల్లి,జమ్మాపూర్, తెల్ల రాళ్లపల్లి,శాఖాపూర్,మాధవరావుపల్లి గ్రామాలలో వరి కొనుగోలు కేంద్రాలను మంగళవారం ఉమ్మడి జిల్లా డీసీసీబీ డైరెక్టర్ మామిళ్ళపల్లి విష్ణువర్ధన్ రెడ్డి, సింగిల్ …

కేజీబీవీ ఉపాధ్యాయిని ల సమస్యల పరిష్కారం కోసం పోరాటం టీపీటీఫ్

జిల్లా ఉపాధ్యక్షులు సోమరపు ఐలయ్య మండల శాఖ అధ్యక్షుడు చిక్కాల సతీష్ పెద్దవంగర నవంబర్ 15(జనం సాక్షి )కేజీబీవీ ఉపాధ్యాయిని ల సమస్యల పరిష్కారం కొరకై రాష్ట్ర …

అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రతాపరెడ్డి గ్రూపు రాజకీయాలు చేయడం తగదు తూప్రాన్

జనం సాక్షి నవంబర్ 15:: రాష్ట్ర అటవీ శాఖ చైర్మన్ ప్రతాపరెడ్డి ఒక అతిథిగా తూప్రాన్ కు రావాలని ఇక్కడ వచ్చి గ్రూపు రాజకీయాలు చేయడం అవసరం …