ముఖ్యాంశాలు

100 శాతం సబ్సిడీ తో ఉచిత చేప పిల్లల పంపిణీ

వనపర్తి జిల్లా మత్స్యకారులకు భరోసానిస్తున్న ప్రభుత్వం, 100 శాతం సబ్సిడీతో ఉచిత చేప పిల్లల పంపిణీ, జిల్లా పరిషత్ చైర్మన్ ఆర్. లోకనాథ్ రెడ్డి, మత్స్యకారులకు భరోసానిస్తూ, …

నూతన ఎస్ఐని మర్యాద పూర్వకంగా కలిసిన నాయకులు.

నూతనంగా మండల స్థానిక ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన సాయన్నను గిరిజన లంబాడీ ఐక్యవేదిక ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు మహేందర్ జాధవ్ తోపాటు మండల లైవ్ ఇంచార్జి పాండు …

కోన వెంకటేశ్వర్లు కుటుంబానికి, ఆర్థిక సహాయం అందించి వారికి ఎల్లవేళ్ళలా అండగా ఉంటా – పిల్లి రామరాజు యాదవ్

బొట్టుగూడెం కి చెందిన కోన వెంకటేశ్వర్లు గారు అనారోగ్యంతో మరణించారు.. వారి కుటుంబ సభ్యుల ఆర్థిక పరిస్థితి దృష్ట్యా వారి తండ్రి కి 10000/-పదివేలు ఆర్థిక సహాయం …

అయ్యప్ప స్వామి 18 వ మహా పడిపూజ

అల్వాల్ సర్కిల్  మచ్చ బొల్లారం డివిజన్ పరిధిలోని సర్వేశ్న గుట్ట ఆలయంలో అయ్యప్ప స్వామి 18 వ మహా పడిపూజ కార్యక్రమం ఘనంగా జరిగింది. శ్రీశైలం యాదవ్ …

డ్రైనేజీ పైపులైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా నిధులు మంజూరు చేయించి అభివృద్ధి పనులు చేపడుతున్నామని మల్కాజ్గిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు. అల్వాల్ సర్కిల్ మచ్చ బొల్లారం …

పిల్లలలో క్రీడా స్ఫూర్తి పెంపొందించే విధంగా విద్య సంస్థలు కృషి చెయ్యాలి ఛైర్పర్సన్

కోదాడ పురపాలక సంఘం పరిధిలోని ఎన్.ఆర్.ఎం వికాస్ విద్యాసంస్థల వారి ఆధ్వర్యంలో జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా నిర్వహిస్తున్న బాలోత్సవ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా  కోదాడ …

పేదలందరికీ ఇండ్లు, ఇంటి స్థలాలు ఇవ్వాలి -తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా –

-తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ టేకులపల్లి,నవంబర్ 10 (జనం సాక్షి ): పేదలందరికీ ఇండ్లు, ఇంటి స్థలాలు ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక …

నూతన గ్రామపంచాయతీ వల్లన గ్రామాభివృద్ధి బషీరాబాద్

బషీరాబాద్ మండల పరిధిలో గురువారం రోజున కాశీం పూర్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహం వద్ద మల్కాన్ గిరి గ్రామస్తులు మా గ్రామ పంచాయతీని కాశీం పూర్ గ్రామ …

ఇర్ఫాని దర్గా 20వ ఉర్సు ఉత్సవాలు

నవంబర్ 14, 15 ఇర్ఫానిదర్గా లో అఖిలభారత కవి సమ్మేళనము హకిమ్ ఉమర్బన్ అహ్మద్) ఇరాని దర్గా పీఠాధిపతి జనం సాక్షి సంగారెడ్డి రూరల్ సంగారెడ్డి శివారులోని …

విద్యార్థులకు తప్పిన ప్రమాదం.

కులుతున్న డైనింగ్ హాల్. జనం సాక్షి ఉట్నూర్. గురువారం నార్నూర్ మండల కేంద్రంలోని ఉర్దూ మీడియం పాఠశాలలో మొత్తం 227 మంది విద్యార్థులు ఉన్నారు. మధ్యాహ్నం సమయంలో …