ముఖ్యాంశాలు

ఈడీ,సీబీఐ దాడులతో అస్వస్థతకు గురైన కాశ్మీర్‌ మాజీ గవర్నర్‌ సత్యపాల్‌ కన్నుమూత

శ్రీనగర్‌(జనంసాక్షి):మ్ముకశ్మీర్‌ మాజీ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌(79) కన్నుమూశారు. అతని ఎక్స్‌ ఖాతాను నిర్వహించే బృందం ఈమేరకు తన మరణాన్ని ధ్రువీకరించింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సత్యపాల్‌ …

42% బీసీ రిజర్వేషన్ల సాధనకు.. నేడు హస్తినలో మహాధర్నా..

` ఢల్లీి చేరుకున్న సీఎం రేవంత్‌ రెడ్డి, పీసీసీ చీఫ్‌,మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీసీ సంఘాల నాయకులు ` ధర్నాకు సంఫీుభావం తెలపనున్న రాహుల్‌ గాంధీ ఢల్లీి(జనంసాక్షి): …

గాజా ప్రజల ఆకలి తీరుస్తాం

` అది కేవలం అమెరికాతోనే సాధ్యం ` అది నరమేధం కాదు.. కచ్చితంగా యుద్ధమే: ట్రంప్‌ వాషింగ్టన్‌(జనంసాక్షి):గాజాలో పరిస్థితులు రోజు రోజుకూ దుర్భరంగా మారుతున్నాయి. ఆహారం దొరక్క …

యెమెన్‌ తీరంలో 68 మంది జలసమాధి

` 74 మంది గల్లంతు ` 154 మంది ఆఫ్రికన్‌ వలసదారులతో వెళుతున్న పడవ బోల్తా సనా(జనంసాక్షి): దక్షిణ యెమెన్‌ తీరంలో ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. పడవ …

శిబూసోరెన్‌ కన్నుమూత

` ఢల్లీిలో గంగారాం ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచిన రaార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి ` సంతాపం ప్రకటించిన రాష్ట్రపతి, ప్రధాని న్యూఢల్లీి(జనంసాక్షి): రaార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి శిబూసోరెన్‌ (81) …

భారత్‌, పాక్‌ సంబంధాలు మెరుగుపడేవరకు కశ్మీర్‌లో మిలిటెన్సీ అంతం కాదు..

` ఫరూక్‌ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు ఇంటర్నెట్‌ డెస్క్‌: జమ్మూకశ్మీర్‌లో ఉగ్ర, వేర్పాటువాద కార్యకలాపాల విషయంలో నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీ అధ్యక్షుడు ఫరూక్‌ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు …

చైనా మన భూభాగం ఆక్రమించినా నిజమైన భారతీయుడు చెప్పడట!

` సుప్రీం వ్యాఖ్యలకు విస్తూపోయిన రాహుల్‌ న్యూఢల్లీి(జనంసాక్షి):కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. 2 వేల కిలోమీటర్ల మేర భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకుందని …

వామ్మో.. నగరంలో వాన..

తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు హైదరాబాద్‌లో దంచికొట్టిన వాన నాలాలు పొంగి పొర్లడంతో ట్రాఫక్‌ జామ్‌ అవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరిక హైదరాబాద్‌ ,ఆగస్ట్‌4(ఆర్‌ఎన్‌ఎ): కొన్నిరోజులుగా …

చలో ఢల్లీికి కదిలిన రైలు

` బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం దేశ రాజధానికి తరలిన కాంగ్రెస్‌ నేతలు ` ప్రత్యేక రైలులో బయలుదేరిన ఏఐసీసీ తెలంగాణ ఇన్‌ఛార్జి మీనాక్షి …

కవిత భూక్‌ హడ్తాల్‌..

` బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధనే లక్ష్యం ` ఇందిరాపార్క్‌ వద్ద ఎమ్మెల్సీ కవిత దీక్ష ` కోర్టు అనుమతి నిరాకరణతో విరమణ హైదరాబాద్‌,ఆగస్ట్‌4(జనంసాక్షి):ఎన్నికల్లో బీసీలకు …