ముఖ్యాంశాలు

డిఎస్సీ అభ్యర్థులకు భరోసా కల్పిస్తున్న ప్రభుత్వం.. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి):డిఎస్సీ అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం భరోసా కల్పిస్తుందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో సీఏం రేవంత్ …

భౌతిక శాస్త్రంలో ఇద్దరికి నోబెల్‌..

జాన్‌ జె.హోప్‌ఫీల్డ్‌, జెఫ్‌రీ ఈ.హింటన్‌లకు పురస్కారం స్టాక్‌హోం(జనంసాక్షి):  భౌతికశాస్త్రంలో విశేష కృషి చేసినందుకు ఈ ఏడాది ఇద్దరికి నోబెల్‌ బహుమతి లభించింది. జాన్‌ జె.హోప్‌ఫీల్డ్‌, జెఫ్‌రీ ఈ.హింటన్‌లకు …

కోల్‌కతా ఆర్‌జికర్‌ ఆస్పత్రి ఘటన

50మంది వైద్యుల మూకుమ్మడి రాజీనామా ` ప్రభుత్వ తీరుకు నిరసనగా నిర్ణయం కోల్‌కతా(జనంసాక్షి):   కోల్‌కతా ఆర్‌జీ కర్‌ ఆస్పత్రిలో వైద్య విద్యార్థిని హత్యాచారం ఘటనలో మరో కీలక …

జాతీయ రహదారులపై మెరుగైన సౌకర్యాల కోసం కొత్త పాలసీ

` ప్రారంభించిన కేంద్రమంత్రి గడ్కరీ దిల్లీ(జనంసాక్షి): జాతీయ రహదారుల వెంబడి మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. హైవేలపై ప్రయాణించే వారికి స్వచ్ఛమైన టాయిలెట్లు, బేబీ కేర్‌ రూమ్స్‌ …

అట్టహాసంగా జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం

` పురస్కారాలను ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము దిల్లీ(జనంసాక్షి):70వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం రాష్ట్రపతి భవన్‌లో మంగళవారం అట్టహాసంగా జరిగింది. విజేతలకు రాష్ట్రపతి ద్రౌపదీ …

మహిళా సంఘాలకు ఆర్టీసీ అద్దె బస్సులు

` కసరత్తులు ముమ్మరం చేసిన ప్రభుత్వం ` మంత్రుల ఆద్వర్యంలో కీలక చర్చలు ` డీపీఆర్‌ సిద్ధం చేయాలని ఆదేశాలు హైదరాబాద్‌(జనంసాక్షి):మహిళా సంఘాలను ఆర్దికంగా బలోపేతం చేసే …

రవాణా శాఖలో సంస్కరణలు 

` ప్రమాదాల నివారణకు కఠినంగా ట్రాఫిక్‌ రూల్స్‌ ` రోడ్డు భద్రతపై యునిసెఫ్‌ సహకారం ` సారథి ఈ వాహన పోర్టల్‌లో చేరుతున్నాం ` స్క్రాప్‌ పాలసీ …

అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

` మంత్రి పొంగులేటి ఖమ్మం(జనంసాక్షి): రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం ఇందిరమ్మ ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.  ఖమ్మం జిల్లా  కూసుమంచి …

హర్యానాలో భాజాపా హ్యాట్రిక్‌

` 48 స్థానాలలో బీజేపీ గెలుపు ` 37 సీట్లు కైవసం చేసుకున్న ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్‌ ` ఐఎన్‌ఎల్‌డీ రెండు స్థానాల్లో, ఇతరులు మూడు స్థానాల్లో …

జమ్ముకశ్మీర్‌ సీఎంగా ఒమర్‌ అబ్దుల్లా

` ప్రకటించిన పార్టీ అధినేత ఫరూక్‌ అబ్దుల్లా శ్రీనగర్‌(జనంసాక్షి):జమ్ముకశ్మీర్‌ ముఖ్యమంత్రి అభ్యర్థిగా నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీ ఉపాధ్యక్షుడు ఒమర్‌ అబ్దుల్లా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆ పార్టీ అధినేత …

తాజావార్తలు