బిజినెస్

రైతు ఆత్మహత్యను నేను గమనించలేదు

న్యూఢిల్లీ,ఏప్రిల్‌23: రెండ్రోజుల క్రితం ఆమ్‌ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ సందర్భంగా రైతు గజేంద్రసింగ్‌ ఆత్మహత్య ఘటనపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజీవ్రాల్‌ స్పందించారు. విమర్శలు …

టీడీపీ సభలో తెలంగాణ మాదిగ బిడ్డలపై టీడీపీ సభ్యుల దాడి

– నేను అండగా ఉన్నాను -బుల్లెట్‌లా దూసుకెళ్లండి: బాబు మహబూబ్‌నగర్‌  ఏప్రిల్‌ 23 (జనంసాక్షి):మహబూబ్‌నగర్‌    టీడీపీ బహిరంగ సభలో మాదిగ బిడ్డలపై  టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. …

గజేంద్ర ఆత్మహత్యపై దద్దరిల్లిన లోక్‌సభ

-రైతుల ఆత్మహత్యలపై సర్కారును నిలదీసిన విపక్షాలు న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 23 (జనంసాక్షి): ఆప్‌ ర్యాలీలో రైతు ఆత్మహత్యపై గురువారం లోక్‌సభలో గందరగోళం నెలకొంది. రైతు ఆత్మహత్యపై చర్చించాల్సిదేనంటూ …

రైతులను ఆదుకుంటాం

– దెబ్బతిన్న పంటలకు  పరిహారం చెల్లిస్తాం – మంత్రి హరిశ్‌ మెదక్‌,  ఏప్రిల్‌ 23 (జనంసాక్షి): వడగళ్లవల్ల దెబ్బతిన్న రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి హరీష్‌ రావు …

రైతు ఆత్మహత్యలపై ప్రధాని విచారం

న్యూఢిల్లీ  ఏప్రిల్‌ 23 (జనంసాక్షి):  రైతు ఆత్మహత్యలు ఎప్పటినుంచో మనల్ని కలిచివేస్తున్నాయి. రైతు ఆత్మహత్యల సమస్యకు పరిష్కారం కనుక్కోవాలని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. బాధిత కుటుంబాల …

వికారుద్దీన్‌ ఎన్‌కౌంటర్‌పై జాతీయ మానవ హక్కుల కమిషన్‌ సీరియస్‌

-అధికార హత్యలా ఉంది – గాయాలైన పోలీసులను ప్రవేశపెట్టండి -చేతులకు బేడీలున్నవారు తుపాలు లాక్కునే యత్నం ఎలా చేశారు? -శేషాచలం ఎన్‌కౌంటర్‌పై జ్యుడీషియల్‌ విచారణ ఎందుకు చేపట్టలేదు. …

ఆప్‌ ర్యాలీలో విషాదం

-రైతు ఆత్మహత్య -అన్నదాతల ఆత్మహత్యలకు కేంద్రానిదే బాధ్యత -మోదీ సర్కార్‌ రైతులను మోసం చేస్తుంది : కేజ్రీవాల్‌ న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 22 (జనంసాక్షి): ఆప్‌ ఆధ్వర్యంలో భూసేకరణ …

ఇంటర్నెట్‌ను కార్పొరేట్‌ కంపెనీల గప్పెట్లో పెట్టేందుకు కుట్ర

-నెట్‌ న్యూట్రాలిటీ చట్టం తీసుకురావాలి -లోక్‌సభలో రాహుల్‌ డిమాండ్‌ న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 22 (జనంసాక్షి): లోక్‌సభలో బుధవారం ఇంటర్నెట్‌ నెట్‌ న్యూట్రాలిటీ దుమారం చెలరేగింది.లోక్‌సభలో నెట్‌ న్యూట్రాలిటీపై …

ఇంటర్‌ ఫస్టియర్‌ ఫలితాలు

-బాలికలదే హవా -రంగారెడ్డి ఫస్ట్‌ -నల్గొండ లాస్ట్‌ -ఫలితాలు విడుదల చేసిన డెప్యూటీ సీఎం కడియం శ్రీహరి హైదరాబాద్‌, ఏప్రిల్‌ 22 (జనంసాక్షి): రాష్ట్ర విభజన తరవాత …

ఆంధ్రా ట్రావెల్స్‌కు చుక్కెదురు

-ఎంట్రీ టాక్స్‌ పిటీషన్‌ కొట్టేసిన సుప్రీం కోర్టు న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 22 (జనంసాక్షి): ఆంధ్రప్రదేశ్‌ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. తెలంగాణ ప్రభుత్వం పన్ను …