బిజినెస్

ఎసిబి వలలో మరో అవినీతి చేప

 హైదరాబాద్: ఎసిబి వలలో మరో అవినీతి చేప చిక్కింది. అసిస్టెంట్‌ మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌(ఎంవివీఐ)గా పనిచేస్తున్న శివలింగం ఇంటిపై ఏసీబీ అధికారులు దాడి చేశారు. సరూర్‌నగర్‌లోని శివలింగం ఇంట్లో …

చిన్నతరహా పరిశ్రమలను ప్రోత్సహిస్తాం

యువత స్వయం ఉపాధికి సిద్ధం కండి ముద్రా బ్యాంక్‌ ప్రారంభోత్సవంలో ప్రధాని నరేంద్ర మోడీ న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 8 (జనంసాక్షి): ప్రస్తుతం దేశంలో స్వయం ఉపాధి అవసరాలు …

సిద్దయ్యకు కన్నీటి వీడ్కోలు

నివాళులు అర్పించిన అధికార, విపక్ష నేతలు –   అధికారికంగా అంత్యక్రియలు మహబూబ్‌నగర్‌,ఏప్రిల్‌ 8 (జనంసాక్షి): ముష్కరులతో పోరులో  వీరమరణం పొందిన నల్లగొండ జిల్లా ఎస్‌ఐ సిద్ధయ్య భౌతికకాయానికి …

వికారుద్దీన్‌ ఎన్‌కౌంటర్‌పై న్యాయ విచారణ జరపాలి ఎంపీ అసదుద్దీన్‌

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 8 (జనంసాక్షి): వికారుద్దీన్‌ గ్యాంగ్‌ ఎన్‌కౌంటర్‌పై  మజ్లిస్‌ పార్టీ అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ మండిపడ్డారు. ఇది పోలీసుల హత్యని, ప్రతీకార చర్యని …

ఆమెజాన్‌తో తెలంగాణ సర్కార్‌ ఒప్పందం

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 8 (జనంసాక్షి): తెలంగాణలో అమెజాన్‌ సంస్థ అతిపెద్ద గిడ్డంగిని నిర్మించాలనుకోవడం సంతోషకరంగా ఉందని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. తెలంగాణ నూతన పారిశ్రామిక బిల్లును అసెంబ్లీలో …

వికారుద్దీన్‌ ఎన్‌కౌంటర్‌ గుజరాత్‌ ఎన్‌కౌంటర్‌లా ఉంది దిగ్విజయ్‌

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 8 (జనంసాక్షి): వికారుద్దీన్‌ ఎన్‌కౌంటర్‌పై విచారణ జరపాలని కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేసింది. వికారుద్దీన్‌ ఎన్‌కౌంటర్‌ గతంలో గుజరాత్‌లో చోటు చేసుకున్న …

ఎన్‌కౌంటర్‌ కాదు, ప్రతీకార హత్యలు

ఎంపీ అసదుద్దీన్‌ సీబీఐ విచారణకు వికారుద్దీన్‌ తండ్రి డిమాండ్‌ హైదరాబాద్‌,ఏప్రిల్‌ 7(జనంసాక్షి): సిమి తీవ్రవాది వికారుద్దీన్‌ సహా ఐదుగురు ఐఎస్‌ఐ ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్‌పై ఏఐఎంఐఎం చీఫ్‌, హైదరాబాద్‌ …

శేషాచలం అడవుల్లో తుపాకుల గర్జన

20 మంది ఎర్రచందనం కూలీల కాల్చివేత దాడికి యత్నించారు ఆత్మరక్షణార్థం కాల్పులు జరిపాం..పోలీసులు చిత్తూరు,ఏప్రిల్‌7(జనంసాక్షి): చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంశేషాచల అటవీ ప్రాంతంలో మంగళవారం  తెల్లవారు జామున …

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా జరుపుదాం

అన్ని కార్యాలయాలపై జాతీయ జెండా ఎగరాలి సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,ఏప్రిల్‌7(జనంసాక్షి): తెలంగాణ కేబినెట్‌ భేటీలో మంగళవారం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా జూన్‌ 2 నుంచి …

మృత్యువుతో పోరాడి ఓడిన ఎస్సై సిద్ధయ్య

కన్నుమూసినట్టుగా ప్రకటించిన వైద్యులు సీఎం కేసీఆర్‌ ప్రగాఢ సంతాపం హైదరాబాద్‌,ఏప్రిల్‌7(జనంసాక్షి): మృత్యువుతో పోరాటంలో ఎస్‌ఐ సిద్దయ్య ఓడిపోయాడు. నాలుగురోజుల పాటు ఆస్పత్రిలో పోరాడిన సిద్దయ్య చివరకు మృత్యు …