బిజినెస్

విద్యారంగాన్ని పటిష్టం చేస్తాం

– కేంద్రమంత్రి జవదేకర్‌ హైదరాబాద్‌,ఆగస్టు 13(జనంసాక్షి):దేశంలోని ప్రతీ విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించడమే ప్రధాని మోడీ సంకల్పమని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ …

నలుగురు కార్మికులను మింగిన మ్యాన్‌హోల్‌

హైదరాబాద్‌,ఆగస్టు 13(జనంసాక్షి): మాదాపూర్‌ లో విషాద ఘటన జరిగింది. అయ్యప్ప సొసైటీలోని వంద అడుగుల రోడ్డులో మ్యాన్‌ ¬ల్‌ శుభ్రం చేసేందుకు దిగిన నలుగురు కాంట్రాక్ట్‌ కార్మికులు, …

ముస్లింలకు, ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్‌

– తమిళనాడు తరహాలో చట్టసవరణ – సుధీర్‌ కమిషన్‌ సీఎం కేసీఆర్‌కు నివేదిక హైదరాబాద్‌,ఆగస్టు 12(జనంసాక్షి): ప్రత్యేక చట్టం ద్వారా ముస్లింలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించనున్నట్లు …

కాశ్మీర్‌లో శాంతి కావాలి

– లోక్‌సభలో తీర్మాణం – అఖిలపక్షనేతలతో ప్రధాని భేటీ న్యూఢిల్లీ,ఆగస్టు 12(జనంసాక్షి): కశ్మీర్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై లోక్‌సభలో ఇవాళ తీర్మానం చేశారు. కశ్మీర్‌ లోయలో శాంతియుత …

ఎందుకంత అలసత్వం?

– కొలీజియం నియామకాలపై సుప్రీం ఆగ్రహం న్యూఢిల్లీ,ఆగస్టు 12(జనంసాక్షి):న్యాయమూర్తుల నియామకంపై సుప్రీంకోర్టు కేంద్రంపై ఆగ్రహం వ్యక్తంచేసింది. న్యాయమూర్తుల నియామకం, బదిలీలపై కొలీజియం నిర్ణయాన్ని అమలు చేయడంలో కేంద్రం …

మూట గట్టుకుంటున్న ఓటములు

రియో డి జనీరో,ఆగస్టు 12(జనంసాక్షి): ఒలింపిక్స్‌లో ఏడో రోజూ భారత క్రీడాకారుల ఓటముల పరంపర కొనసాగుతోంది. షూటింగ్‌లో గగన్‌ నారంగ్‌, చైన్‌సింగ్‌, ఆర్చరీలో అతాను, బ్యాడ్మింటన్‌ మహిళల …

కొలంబోలో కేటీఆర్‌ బిజీబిజీ

కొలంబో,ఆగస్టు 11(జనంసాక్షి):తెలంగాణ ఐటీ శాఖామంత్రి కేటీఆర్‌విదేశీ పర్యటన కొనసాగుతోంది. గురువారం ఆయన శ్రీలంక రాజధాని నగరం కొలంబోలో పలువురు ప్రముఖులతో వరుస భేటీలు నిర్వహించారు. తొలుత శ్రీలంకలో …

నయీం బాధితులు నిర్భయంగా ఫిర్యాదు చేయండి

– ఐజీ నాగిరెడ్డి హైదరాబాద్‌,ఆగస్టు 11(జనంసాక్షి): పోలీసుల ఎన్‌కౌంటర్లో మృతి చెందిన కరుడుగట్టిన నేరస్తుడు నయీం బాధితులు ఎవరైనా ఉంటే ధైర్యంగా సవిూపంలోని పోలీస్‌స్టేషన్‌లో కేసులు పెట్టాలని …

ఉలిక్కిపడ్డ ఉమ

హైదరాబాద్‌,ఆగస్టు 11(జనంసాక్షి): తెలంగాణలో సంచలనం సృష్టించిన గ్యాంగ్‌స్టర్‌ నయీం ఎన్‌కౌంటర్‌ రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతోంది. నయీం హతం కావడంతో అతనికి సహకరించిన పొలిటీషియన్ల గుండెల్లో రైళ్లు …

కాశ్మీర్‌ ఆందోళనల వెనుక పాక్‌ హస్తం

– రాజ్యసభలో రాజ్‌నాథ్‌ న్యూఢిల్లీ,ఆగస్టు 10(జనంసాక్షి):  కశ్మీర్‌లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితికి పాకిస్థానే కారణమని కేంద్ర ¬ంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. భారతీయ భద్రతా దళాలను, వాళ్లు …