బిజినెస్

కూడం కుళం జాతికి అంకితం

– వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించిన ప్రధాని మోదీ న్యూఢిల్లీ,ఆగస్టు 10(జనంసాక్షి):  తమిళనాడు రాష్ట్రం కూడంకుళంలోని అణు విద్యుత్‌ కేంద్రాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం జాతికి …

మహమూద్‌ అలీ నేతృత్వంలో కొత్త జిల్లాల మంత్రివర్గ ఉపసంఘం

కొత్త జిల్లాలపై మంత్రివర్గ ఉపసంఘం హైదరాబాద్‌,ఆగస్టు 10(జనంసాక్షి): కొత్త జిల్లాల ఏర్పాటుపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. డిప్యూటి సిఎం …

నయీం కేసు ‘సిట్‌’కు అప్పగింత

హైదరాబాద్‌,ఆగస్టు 10(జనంసాక్షి):నయీం కేసు విచారణ కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని సర్కారు ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు డీజీపీ అనురాగ్‌ శర్మ స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ …

సత్యాగ్రహంతో సాధ్యం కాలేదు

– బ్యాలెట్‌ పోరులో శర్మిళ న్యూఢిల్లీ,ఆగస్టు 10(జనంసాక్షి): గాంధీజీ నమ్మిన అహింసా సిద్ధాంతంతో ముందుకు సాగితే పాలకులు కదలరని మరోమారు అర్థం అయ్యింది. ఆనాటి బ్రిటిష్‌ పాకలు …

ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేస్తా

– మణిపూర్‌ సీఎంను అవుతా – దీక్ష విరమించిన ఈరోమ్‌ షర్మిళ ఇంఫాల్‌,ఆగస్టు 9(జనంసాక్షి):మణిపూర్‌ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలన్నదే తన కోరిక అని ఉక్కుమహిళ ఇరోం షర్మిల …

కాశ్మీర్‌పై చర్చలకు సిద్ధం

– వాజ్‌పేయి బాటలో పయనిస్తాం – ప్రధాని మోదీ భోపాల్‌,ఆగస్టు 9(జనంసాక్షి): అభివృద్ధి మంత్రంతోనే కశ్మీర్‌ సమస్యలకు పరిష్కారం చెప్పడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని ఈ …

హైదరాబాద్‌ సమస్యలపై కేటీఆర్‌ సమీక్ష

హైదరాబాద్‌,ఆగస్టు 9(జనంసాక్షి):  హైదరాబాద్‌లో బస్‌ షెల్టర్లు, స్వచ్ఛ హైదరాబాద్‌, డిజిటల్‌ ఇంటి నంబర్ల ప్రాజెక్టుపై జీహెచ్‌ఎంసీ, ఆస్కి అధికారులు, ప్రతినిధులతో ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ …

123జీవోపై హైకోర్టులో సర్కారుకు ఊరట

హైదరాబాద్‌,ఆగస్టు 9(జనంసాక్షి): భూసేకరణ జీవో 123 రద్దు అంశంపై హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. సింగిల్‌ బెంచ్‌ తీర్పుపై హైకోర్టు స్టే ఇచ్చింది. ప్రభుత్వం చేసుకున్న …

కుప్పలు తెప్పలుగా నయీం ఆస్తులు

హైదరాబాద్‌,ఆగస్టు 9(జనంసాక్షి): ఎన్‌కౌంటర్లో హతమైన గ్యాంగ్‌స్టర్‌ నయీం వద్ద వేలకోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఉన్నట్టు తనిఖీల్లో తేలింది. దిమ్మతిరిగేలా ఆస్తులు కూడబెట్టినట్లు మెల్లగా గుర్తిస్తున్నారు. ముంబై …

జీఎస్టీ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

– ఇది అన్ని పార్టీల విజయం – ప్రధాని మోదీ న్యూఢిల్లీ,ఆగస్టు 8(జనంసాక్షి):జిఎస్టీ బిల్లు ఆమోదంతో టాక్స్‌ టెర్రరిజాంపై విజయం సాధించామని ప్రధాని మోడీ అన్నారు. దీంతో …