బిజినెస్

నేను ప్రకృతి ప్రేమికుడిని

– అడవుల్ని పెంచుదాం – పచ్చదనాన్ని పంచుదాం – సీఎం కేసీఆర్‌ సమీక్ష హైదరాబాద్‌,ఆగస్టు 8(జనంసాక్షి):రాష్ట్రంలో గ్రీన్‌ కవర్‌ పెంచేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడానికైనా సిద్ధమని సీఎం …

ప్రజల పక్షానే ఉన్నాం

– ప్రొఫెసర్‌ కోదండరాం ఖమ్మం,ఆగస్టు 8(జనంసాక్షి):తెలంగాణ ఉద్యమ సమయంలో పోషించిన పాత్రనే… తెలంగాణ అభివృద్ధిలోనూ జేఏసీ పోషిస్తుందని ప్రొఫెసర్‌ కోదండరాం స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల పక్షాన …

కేజ్రీవాల్‌ నిర్ణయాలు జంగ్‌ పరిశీలిస్తారట

– ఢిల్లీలో (అ)ప్రజాస్వామ్యం దిల్లీ,ఆగస్టు 8(జనంసాక్షి): దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ నజీబ్‌ జంగ్‌ మధ్య వివాదాలు తలెత్తుతూనే ఉన్నాయి. దిల్లీలో ఆప్‌ ప్రభుత్వం …

ఫైనల్‌కు అభినవ్‌ బింద్రా

న్యూఢిల్లీ,ఆగస్టు 8(జనంసాక్షి):రియో ఒలింపిక్స్‌లో బోణీ కొట్టి.. పతకాల పట్టికలో స్థానం సాధించాలన్న భారత క్రీడాభిమానుల ఆశలు ఇంకా ఊగిసలాడుతూనే ఉన్నాయి. తాజాగా సోమవారం కూడా భారత్‌కు విశ్వక్రీడల …

గుజరాత్‌ సీఎంగా రూపానీ ప్రమాణం

గాంధీనగర్‌,ఆగస్టు 7(జనంసాక్షి):గుజరాత్‌ నూతన ముఖ్యమంత్రిగా విజయ్‌ రూపానీ ప్రమాణస్వీకారం చేశారు. ఆదివారం మధ్యాహ్నం 12.40గంటలకు 60 ఏళ్ల రూపానీతో గవర్నర్‌ ఓపీ కోహ్లీ ప్రమాణం చేయించారు. గుజరాత్‌ …

తెలంగాణకు జాతీయ ప్రాజెక్టు ఇవ్వండి

– నాలుగు వరాలు కోరిన సీఎం కేసీఆర్‌ మెదక్‌,ఆగస్టు 7(జనంసాక్షి): తెలంగాణ ఎదుర్కొంటున్న సాగునీటి సమస్యను అధిగమించడానికి కనీసం ఒక్క జాతీయ ప్రాజెక్టునైనా కేటాయించాలని ప్రధాని మోడీకి …

దళితులపై దాడులు వద్దు

– ఈ తరహా ఆటవికాన్ని జాతి క్షమించదు – గోరక్షకులపై కఠినంగా వ్యవహరిస్తాం – మోదీ హైదరాబాద్‌,ఆగస్టు 7(జనంసాక్షి): దళితులపై దాడి మానవత్వానికి మచ్చ అని, దళితులపై …

ప్రధాని మోదీ తెలంగాణలో తొలి అడుగు

ప్రతిష్టాత్మక మిషన్‌ భగీరథ ప్రారంభం ఎన్టీపీసీ ప్లాంటు, ఎరువుల కార్మాగారానికి శంకుస్థాపన హైదరాబాద్‌,ఆగస్టు 6(జనంసాక్షి):2014లో పార్లమెం ట్‌ ఎన్నికల ప్రచారం కోసం హైదరాబాద్‌ వచ్చిన అప్పటి గుజరాత్‌ …

గోసంరక్షకులు ముసుగుదొంగలు

వాళ్లంతా అసాంఘీక శక్తులు పగలు అక్రమార్కులు..రాత్రి సంరక్షణ వేషం చేతనైతే ఆవుల్ని పాలిథిన్‌ తినకుండా కాపాడండి ప్రధాని నరేంద్ర మోదీ ఘూటైన వ్యాఖ్యలు హైదరాబాద్‌,ఆగస్టు 6(జనంసాక్షి):గోసంరక్షకుల పేరుతో …

ప్రజల చెంతకు టెక్నాలజీ

ఇస్రో చైర్మన్‌తో ఐటీ మంత్రి కె.తారకరామారావు భేటీ హైదరాబాద్‌,ఆగస్టు 6(జనంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు సాంకేతిక సొబగులు అద్దేందుకు మంత్రి కేటీఆర్‌ కృషి చేస్తున్నారు. …