బిజినెస్

బంగాళాఖాతంలో మళ్ళీ అల్పపీడనం

భారీ వర్షసూచన హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 20 (జనంసాక్షి) : పశ్చిమ మధ్య బంగా ళాఖాతంలో మళ్ళీ అల్ప పీడనం ఏర్పడింది. దీం తో తెలంగాణలో పలు చోట్ల …

లక్నోలో ఘోరం

బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు ఆరుగురు మృతి లక్నో, సెప్టెంబర్‌ 20 (జనంసాక్షి) : ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలో ఘోరం జరిగింది. శనివారం బాణాసంచా కర్మాగారంలో భారీ పేలుడు …

భారతీయ ముస్లింలు గొప్ప దేశభక్తులు

దేశం కోసమే జీవిస్తారు.. మరణిస్తారు ఆల్‌ఖైదా ఆటలు ఇండియాలో సాగవు ప్రధాని నరేంద్రమోడీ న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 19 (జనంసాక్షి) : భారతీయ ముస్లింలు గొప్ప దేశభక్తులని ప్రధానమంత్రి …

బాబు ఆస్తులు పెరిగాయి

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 19 (జనంసాక్షి) : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్య మంత్రి నారాచంద్రబాబు నాయుడు ఆస్తులు పెరిగాయి. శుక్రవారం ఆయన తన, కుటుంబ ఆస్తులను ప్రకటించారు. నాలుగోసారి …

విడిపోని బంధం స్కాట్‌లాండ్‌

కలిసుండేందుకు 55 శాతం, విడిపోయేందుకు 45శాతం ప్రజల మద్దతు ఈడెన్‌బర్గ్‌, సెప్టెంబర్‌ 19 (జనంసాక్షి) : బ్రిటన్‌-స్కాట్లాండ్‌ బంధం వీడిపోలేదు. కలిసుండేందుకు 55శాతం, విడిపోయేం దుకు 45శాతం …

గడ్డు పరిస్థితిని గట్టెక్కించేందుకే

రైల్వేలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కేంద్ర రైల్వే మంత్రి సదానంద గౌడ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 19 (జనంసాక్షి) : గడ్డు పరిస్థితి నుంచి రైల్వేను గట్టెక్కించిందుకే రైల్వేలో …

వరదల్లో ఊహించని నష్టం

277 మంది మృతి : ఒమర్‌ శ్రీనగర్‌, సెప్టెంబర్‌ 19 (జనంసాక్షి) : ఇటీవల సంభవించిన వరదలతో ఊహించని నష్టం వాటిల్లిందని జమ్మూకాశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా …

బలపడిన బంధం

12 ఒప్పందాలపై చీన్‌-భారత్‌ సంతకాలు మానస సరోవరానికి రోడ్డు మార్గం న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 17 (జనంసాక్షి) : భారత్‌-చైనాల బంధం మరింత బలపడు తోంది. ఇరు దేశాలు …

గొలుసుకట్టు చెరువులన్నీ పునరుద్ధరిద్దాం

సమగ్ర సర్వేకు ముఖ్యమంత్రి ఆదేశం హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 18 (జనంసాక్షి) : గొలుసుకట్టు చెరువులన్నింటిని పునరుద్ధరిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చెప్పారు. శుక్రవారం నుంచి సమగ్ర సర్వే చేపట్టాలని …

మెడికల్‌ సీట్ల పునరుద్ధరణకు ‘సుప్రీం’ గ్రీన్‌సిగ్నల్‌

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 17 (జనంసాక్షి) : వైద్య కళాశాలల్లో సీట్ల  పునరుద్ధరణకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఇందుకుగాను పలు షరతులు విధించింది. కళాశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని లిఖితపుర్వక …