బిజినెస్

గాలికి బెయిల్‌

నాలుగేళ్ల తర్వాత బందీఖానా నుంచి విముక్తి దిల్లీ,జనవరి20(జనంసాక్షి): దాదాపు మూడున్నరేళ్లుగా జైలుకే పరిమితమైన గాలి జనార్ధన్‌ రెడ్డికి ఎట్టకేలకు ఊరట లభించింది. ఓఎంసీ కేసులో గాలి జనార్దన్‌రెడ్డికి …

కొత్త రైల్వే లైన్లు ఇవ్వండి

ఏపీ ఎక్స్‌ప్రెస్‌కు పేరు మార్చండి వ్యాగన్ల పరిశ్రమ ఏర్పాటు చేయండి రైల్వే మంత్రితో సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,జనవరి19(జనంసాక్షి): పెండింగ్‌లో ఉన్న రైల్వే లైన్లను పూర్తి చేసేలా చర్యలు …

ఈశ్వరీబాయి వర్థంతి అధికారికంగా..

69 ఉద్యమంలో ఆమె పాత్ర అమోఘం సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,జనవరి19(జనంసాక్షి): సీఎం కేసీఆర్‌తో మాజీ మంత్రి, ఈశ్వరీభాయి కుమార్తె గీతారెడ్డి సమావేశమయ్యారు. తెలంగాణ ఉద్యమ స్పూర్తి ప్రధాతల్లో …

పిల్లల్ని కనడం తప్ప పనిలేదా?

భాజపా సహవాస దోషమా బాబు వ్యాఖ్యలపై నారాయణ ఫైర్‌ హైదరాబాద్‌,జనవరి19(జనంసాక్షి): బిజెపి ప్రభావంతోనే ఎక్కువమంది పిల్లలను కనాలని చంద్రబాబు క ఊడా చెబుతున్నారని సిపిఐ నేత నారాయణ …

సమగ్ర చట్టాలు దేశానికి హితం

చట్టసభల్లో వీధి పోరాటాలు ఆర్డినెన్స్‌లపై ప్రణభ్‌ కీలక వ్యాఖ్యలు దిల్లీ,జనవరి19(జనంసాక్షి): ఆర్డినెన్స్‌ల జారీపై రాష్ట్రపతి సుతిమెత్తగా హెచ్చరిక చేశారు. ఇవి కేవలం వెసలుబాటు కోసం ఉద్దేశించినవేనని అన్నారు.   …

మన ఎంసెట్‌ మనమే

సెట్‌ల తేదీలను ప్రకటించిన ఉన్నత విద్యామండలి చైర్మన్‌ పాపిరెడ్డి హైదరాబాద్‌,జనవరి19(జనంసాక్షి): తెలంగాణలో చదువుకోవాలంటే ఇక్కడ నిర్వహించే పరీక్షలు రాయాల్సిందేనని తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్‌ పాపిరెడ్డి స్పష్టం …

లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

ముంబై: భారతీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్  145 పాయింట్లు లాభపడి 28, 267 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతుండగా,  నిఫ్టీ 35 పాయింట్లు …

చేతి చమురు వదులుతోంది

పెట్రో ధరలు తగ్గాయి… వినియోగదారులకు అందని ఫలాలు గత 6 సంవత్సరాల్లో కనిష్ట స్థాయికి చమురుధరలు ఎక్సైజ్‌ సుంకం, వ్యాట్‌ పెంచి ఖజానా నింపుకుంటున్న ప్రభుత్వాలు ‘జనంసాక్షి’ …

ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయాలి-సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌, జనవరి 18(జనంసాక్షి): పల్స్‌పోలియో కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు ఆదివారం క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు. చిన్న పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. తల్లిదండ్రులు ఏమాత్రం …

భాజాపా, కాంగ్రెస్‌ వద్ద డబ్బు తీసుకోండి

ఓటు ఆప్‌కు వేయండి-కేజ్రీవాల్‌ దిల్లీ, జనవరి 18(జనంసాక్షి) : దిల్లీ ఎన్నికల ప్రచారంలో ఆప్‌ కన్వీనర్‌ కేజ్రీవాల్‌ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌, భాజపా నుంచి …