బిజినెస్

చేతి చమురు వదులుతోంది

పెట్రో ధరలు తగ్గాయి… వినియోగదారులకు అందని ఫలాలు గత 6 సంవత్సరాల్లో కనిష్ట స్థాయికి చమురుధరలు ఎక్సైజ్‌ సుంకం, వ్యాట్‌ పెంచి ఖజానా నింపుకుంటున్న ప్రభుత్వాలు ‘జనంసాక్షి’ …

ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయాలి-సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌, జనవరి 18(జనంసాక్షి): పల్స్‌పోలియో కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు ఆదివారం క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు. చిన్న పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. తల్లిదండ్రులు ఏమాత్రం …

భాజాపా, కాంగ్రెస్‌ వద్ద డబ్బు తీసుకోండి

ఓటు ఆప్‌కు వేయండి-కేజ్రీవాల్‌ దిల్లీ, జనవరి 18(జనంసాక్షి) : దిల్లీ ఎన్నికల ప్రచారంలో ఆప్‌ కన్వీనర్‌ కేజ్రీవాల్‌ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌, భాజపా నుంచి …

ఒబామా పర్యటనకు భారీ బందోబస్తు-రాజ్‌నాథ్‌సింగ్‌

దిల్లీ, జనవరి 18(జనంసాక్షి) : అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా పర్యటన సందర్భంగా కనీవిని ఎరగని రీతిలో భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. గణతంత్ర దినోత్సవానికి ఆయన …

పీకే సినిమాపై వ్యాజ్యం కొట్టివేత

పరమత సహనం లేకపోవడాన్ని తుంచివేయాలి ఇష్టంలేకపోతే సినిమా చూడొద్దు దిల్లీ హైకోర్టు స్పష్టీకరణ దిల్లీ, జనవరి 18(జనంసాక్షి): పీకే సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలున్నాయంటూ వేసిన పిటిషన్‌ను దిల్లీ …

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ముంబయి: ఈ రోజు స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. 127 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ 27,585 వద్ద ముగిసింది. 39 పాయింట్లు లాభపడిన నిఫ్టీ 8,323 వద్ద …

దుమ్ముకు భయపడుతున్న ఒబామా!

న్యూఢిల్లీ : ప్రపంచాన్ని గజగజ వణికించే  అమెరికా అధ్యక్షడు ఒబామా మాత్రం ప్రస్తుతం ఓ విషయంలో విపరీతంగా వణుకుతున్నట్లు సమాచారం. దాంతో ఆయన నాలుగు గోడల మధ్య …

తెలంగాణకు నష్టం జరగకపోతే

నదుల అనుసంధానానికి ఒకే మంత్రి హరిశ్‌ రావు హైదరాబాద్‌ జనవరి6(జనంసాక్షి): తెలంగాణకు నష్టం జరగకపోతే నదుల అనుసంధానానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదనీ  తెలంగాణ భారీ నీటి …

ఉపాది హామీ పటిష్టంగా కొనసాగించండి – మంత్రి కేటీఆర్‌

తిరువనంతపురం,జనవరి6(జనంసాక్షి) : ఉపాది హామీ చట్టాన్ని పటిష్టంగా కొనపాగించి గ్రామీణ వలసలను ఆపాలనీ పంచాయితీ రాజ్‌, గ్రామీణ అభివృద్ది, ఐటీ శాఖ మంత్రి కె. తారక రామరావు …

వరల్డ్‌కప్‌ భారత జట్టు ప్రకటన

15 మంది ఎంపిక న్యూఢిల్లీ,జనవరి6(జనంసాక్షి) :  త్వరలో జరిగే వన్డే ప్రపంచకప్‌లో  పాల్గొనే భారత క్రికెట్‌ జట్టును ప్రకటించారు. మహేంద్ర సింగ్‌ ధోనీ సారథ్యంలో 15 మందితో …