బిజినెస్

ఆరోగ్యానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా అమితాబ్‌

హైదరాబాద్‌,జనవరి6(జనంసాక్షి): పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ హెల్త్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ వ్యవహరిస్తారని మంత్రి కామినేని శ్రీనివాస్‌ తెలిపారు. బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించడానికి …

ఆ విమానాన్ని మేం వెలికి తీస్తాం – చైనా

ప్రమాద స్థలికి బయలుదేరిన నౌక ఢిల్లీ/ సింగపూర్‌, జనవరి6(జనంసాక్షి): జావా సముద్రంలో కుప్పకూలిపోయిన ఏయిర్‌ ఏషియా విమాన శఖలాలను తాము వెలికీ తీస్తామనీ చైనా ముందుకు వచ్చింది. …

ప్రతి ఇంటా ఎల్‌ఇడి వెలుగులు : ప్రధాని నరేంద్రమోడీ

ఎల్‌ఈడీ బల్బుల పంపిణీ పథకాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ హైదరాబాద్‌,జనవరి5(జనంసాక్షి):: దిల్లీలో ఎల్‌ఈడీ బల్బులు పంపిణీ చేసే పథకాన్ని ప్రధాని నరేంద్రమోదీ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా …

ఇక చర్చలు లేవు …ఎంసెట్‌ మేమే నిర్వహిస్తాం

తెలంగాణ ఇంటర్‌ లోగో విడుదల చేసిన మంత్రి జగదీష్‌ రెడ్డి హైదరాబాద్‌,జనవరి5(జనంసాక్షి)::  ఎంసెట్‌ వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చింది. తమ ఎంసెట్‌ం తామే నిర్వహించుకుంటామని తెలంగాణ ప్రభుత్వం …

తెలంగాణ ఏ, సీ, బీ డైరెక్టర్‌ జనరల్‌ గా ఏ .కే . ఖాన్‌

హైదరాబాద్‌,జనవరి5(జనంసాక్షి): తెలంగాణలో అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్‌ జనరల్‌గా ఎ.కె. ఖాన్‌ నియమితులయ్యారు. అఖిల భారత సర్వీసు అధికారులకు పోస్టింగులు ఇచ్చే పక్రియ ప్రారంభించిన ప్రభుత్వం ఖాన్‌ …

మాటల రచయిత గణేష్‌ పాత్రో ఇకలేరు

సిఎం ప్రగాఢ సంతాపం హైదరాబాద్‌,జనవరి5(జనంసాక్షి)::ప్రముఖ  సినీ,నాటక రచయిత గణేష్‌ పాత్రో సోమవారం మృతి చెందారు. గత కొంతకాలంగా ఆయన అస్వస్థులుగా ఉన్నారు. ఆయన వయస్సు 69 సంవత్సరాలు, …

స్వచ్ఛభారత్‌ బ్రాండ్‌ అంబాసిడర్లతో వెంకయ్య చర్చ

హైదరాబాద్‌,జనవరి5(జనంసాక్షి):: మహాత్మా గాంధీ స్పూర్తితో ప్రధాని మోదీ స్వచ్ఛభారత్‌ను ప్రారంభించారని, ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. ఇది రాజకీయ కార్యక్రమం …

భారీగా బోగస్‌ కార్డుల ఏరివేత

అర్హులకే కుటుంబ సంక్షేమ ఫలాలు : మంత్రి ఈటెల నెలాఖరులోగా రుణమాఫీ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 20 (జనంసాక్షి) : తెలంగాణలోని బోగస్‌ రేషన్‌ కార్డులను రద్దుచేస్తున్నట్లు మంత్రి …

దండం.. దరఖాస్తు

అభివృద్ధియే ఎజెండా గద్దర్‌ కొత్త జెండా 25శాతం మ్యానిఫేస్టో అమలుచేసినా చాలు అభివృద్ధి కోసం జనంలోకి : గద్దర్‌ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 20 (జనంసాక్షి) : దండం.. …

ఐఎస్‌ఐఎల్‌ మిలిటెంట్లపై ప్రపంచం ఉమ్మడి పోరు : ఒబామా

వాషింగ్టన్‌, సెప్టెంబర్‌ 20 (జనంసాక్షి) : ఐఎస్‌ఐఎల్‌ మిలిటెంట్లపై ప్రపంచం  మొత్తం ఉమ్మ డిగా పోరాడు తుందని అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా తెలి పారు. సిరియా, …