బిజినెస్

ఒబామా పర్యటనకు భారీ బందోబస్తు-రాజ్‌నాథ్‌సింగ్‌

దిల్లీ, జనవరి 18(జనంసాక్షి) : అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా పర్యటన సందర్భంగా కనీవిని ఎరగని రీతిలో భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. గణతంత్ర దినోత్సవానికి ఆయన …

పీకే సినిమాపై వ్యాజ్యం కొట్టివేత

పరమత సహనం లేకపోవడాన్ని తుంచివేయాలి ఇష్టంలేకపోతే సినిమా చూడొద్దు దిల్లీ హైకోర్టు స్పష్టీకరణ దిల్లీ, జనవరి 18(జనంసాక్షి): పీకే సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలున్నాయంటూ వేసిన పిటిషన్‌ను దిల్లీ …

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ముంబయి: ఈ రోజు స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. 127 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ 27,585 వద్ద ముగిసింది. 39 పాయింట్లు లాభపడిన నిఫ్టీ 8,323 వద్ద …

దుమ్ముకు భయపడుతున్న ఒబామా!

న్యూఢిల్లీ : ప్రపంచాన్ని గజగజ వణికించే  అమెరికా అధ్యక్షడు ఒబామా మాత్రం ప్రస్తుతం ఓ విషయంలో విపరీతంగా వణుకుతున్నట్లు సమాచారం. దాంతో ఆయన నాలుగు గోడల మధ్య …

తెలంగాణకు నష్టం జరగకపోతే

నదుల అనుసంధానానికి ఒకే మంత్రి హరిశ్‌ రావు హైదరాబాద్‌ జనవరి6(జనంసాక్షి): తెలంగాణకు నష్టం జరగకపోతే నదుల అనుసంధానానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదనీ  తెలంగాణ భారీ నీటి …

ఉపాది హామీ పటిష్టంగా కొనసాగించండి – మంత్రి కేటీఆర్‌

తిరువనంతపురం,జనవరి6(జనంసాక్షి) : ఉపాది హామీ చట్టాన్ని పటిష్టంగా కొనపాగించి గ్రామీణ వలసలను ఆపాలనీ పంచాయితీ రాజ్‌, గ్రామీణ అభివృద్ది, ఐటీ శాఖ మంత్రి కె. తారక రామరావు …

వరల్డ్‌కప్‌ భారత జట్టు ప్రకటన

15 మంది ఎంపిక న్యూఢిల్లీ,జనవరి6(జనంసాక్షి) :  త్వరలో జరిగే వన్డే ప్రపంచకప్‌లో  పాల్గొనే భారత క్రికెట్‌ జట్టును ప్రకటించారు. మహేంద్ర సింగ్‌ ధోనీ సారథ్యంలో 15 మందితో …

ఆరోగ్యానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా అమితాబ్‌

హైదరాబాద్‌,జనవరి6(జనంసాక్షి): పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ హెల్త్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ వ్యవహరిస్తారని మంత్రి కామినేని శ్రీనివాస్‌ తెలిపారు. బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించడానికి …

ఆ విమానాన్ని మేం వెలికి తీస్తాం – చైనా

ప్రమాద స్థలికి బయలుదేరిన నౌక ఢిల్లీ/ సింగపూర్‌, జనవరి6(జనంసాక్షి): జావా సముద్రంలో కుప్పకూలిపోయిన ఏయిర్‌ ఏషియా విమాన శఖలాలను తాము వెలికీ తీస్తామనీ చైనా ముందుకు వచ్చింది. …

ప్రతి ఇంటా ఎల్‌ఇడి వెలుగులు : ప్రధాని నరేంద్రమోడీ

ఎల్‌ఈడీ బల్బుల పంపిణీ పథకాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ హైదరాబాద్‌,జనవరి5(జనంసాక్షి):: దిల్లీలో ఎల్‌ఈడీ బల్బులు పంపిణీ చేసే పథకాన్ని ప్రధాని నరేంద్రమోదీ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా …