బిజినెస్

భూములిచ్చేస్తాం

– ఎర్రవెల్లి గ్రామస్థులతో హరీశ్‌ చర్చలు సఫలం మెదక్‌,జులై 28(జనంసాక్షి):  ప్రతిపక్షాల కుట్రలను మల్లన్నసాగర్‌ ముంపు గ్రామాల ప్రజలు తిప్పికొడుతున్నారు. మంత్రి హరీష్‌ రావు మంత్రాంగం ఫలిస్తోంది. …

ఆ డబ్బులు ఎవరి జేబుళ్లోకి వెళుతున్నాయి?

– ధరల పెరుగుదలపై నిలదీసిన రాహుల్‌ న్యూఢిల్లీ,జులై 28(జనంసాక్షి):  ధరలపెరుగుదలపై పార్లమెంట్‌ వేదికగా మోదీ పాలనపై  కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ విరుచుకుపడ్డారు. ధరల పెరుగదలపై లోక్‌సభలో జరిగిన …

గజ్వేల్‌ వరకే మోదీ పర్యటన

హైదరాబాద్‌,జులై 28(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన అధికారికంగా ఖరారు అయింది. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి సీఎం కార్యాలయానికి  అధికారికంగా సమాచారం …

ఇలాగైతే ఇస్లాంలో చేరతాం..

కరూర్‌ (తమిళనాడు),జులై 28(జనంసాక్షి):వివక్షపై దళితులు పోరుబాట పట్టారు. దేవాలయ ఉత్సవంలో పాల్గొనేందుకు తమను అనుమతించకపోవడంతో దళిత కుటుంబాలు ఆందోళనకు దిగాయి. తమ ఆధార్‌ కార్డులు, ఓటర్‌ ఐడీలు …

కలాం ఆశయాలను కొనసాగించడమే నిజమైన నివాళి

– రామేశ్వరం విగ్రహావిష్కరణ సభలో వెంకయ్య రామేశ్వరం,జులై 27(జనంసాక్షి): అబ్దుల్‌ కలాం ఆలోచనలు, కలలను సాకారం చేయడమే ఆయనకు సమర్పించే నిజమైన నివాళి అనికేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుఅన్నారు. …

భూములిచ్చేందుకు పల్లెపహాడ్‌ ముందుకు

– హరీశ్‌ చర్చలు సఫలం మెదక్‌,జులై 27(జనంసాక్షి): మల్లన్నసాగర్‌ వ్యవహారం  మరో కీలకమలుపు తిరిగింది. ఓ వైపు విపక్షాలు ఆందోలనచేస్తుండగా పల్లెపహాడ్‌ గ్రామస్తులు భూములు ఇచ్చేందుకు ముందుకు …

గోమాంసం అనుమానంతో ఇద్దరు ముస్లిం మహిళలపై అమానుష దాడి

– రాజ్యసభలోనూ నిరసన భోపాల్‌,జులై 27(జనంసాక్షి): మధ్యప్రదేశ్‌లో గోమాంసం అమ్ముతున్నారన్న అనుమానంతో ఇద్దరు మహిళలను  గో రక్షక దళం సభ్యులు చితకబాదారు. రాజధాని భోపాల్‌కు 350 కిలోవిూటర్ల …

ఎన్నారైల సంక్షేమానికి మైరుగైన పాలసీ

– మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌,జులై 27(జనంసాక్షి):ఎన్నారైల సంక్షేమానికి టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. అందులో భాగంగానే ఎన్నారై పాలసీ విధివిధానాలు రూపొందించామని వెల్లడించారు. …

‘శుభ్రులా’

– పోరుబిడ్డ విల్సన్‌కు అరుదైన పురస్కారం – ఇద్దరు భారతీయులకు రామన్‌ మెగసెసె అవార్డు న్యూఢిల్లీ,జులై 27(జనంసాక్షి): ప్రతిష్ఠాత్మక రామన్‌ మెగసెసె అవార్డుకు 2016 సంవత్సరానికి గాను …

మల్లన్నసాగర్‌ కట్టితీరుతాం

– రైతులను ఒప్పిస్తాం – హరీశ్‌ హైదరాబాద్‌,జులై 26(జనంసాక్షి): తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు కుట్ర పన్నుతున్నాయని మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. మల్లన్నసాగర్‌ విషయంలో ప్రతిపక్షాలు అనవసర …

తాజావార్తలు