బిజినెస్

భూములిచ్చేందుకు పల్లెపహాడ్‌ ముందుకు

– హరీశ్‌ చర్చలు సఫలం మెదక్‌,జులై 27(జనంసాక్షి): మల్లన్నసాగర్‌ వ్యవహారం  మరో కీలకమలుపు తిరిగింది. ఓ వైపు విపక్షాలు ఆందోలనచేస్తుండగా పల్లెపహాడ్‌ గ్రామస్తులు భూములు ఇచ్చేందుకు ముందుకు …

గోమాంసం అనుమానంతో ఇద్దరు ముస్లిం మహిళలపై అమానుష దాడి

– రాజ్యసభలోనూ నిరసన భోపాల్‌,జులై 27(జనంసాక్షి): మధ్యప్రదేశ్‌లో గోమాంసం అమ్ముతున్నారన్న అనుమానంతో ఇద్దరు మహిళలను  గో రక్షక దళం సభ్యులు చితకబాదారు. రాజధాని భోపాల్‌కు 350 కిలోవిూటర్ల …

ఎన్నారైల సంక్షేమానికి మైరుగైన పాలసీ

– మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌,జులై 27(జనంసాక్షి):ఎన్నారైల సంక్షేమానికి టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. అందులో భాగంగానే ఎన్నారై పాలసీ విధివిధానాలు రూపొందించామని వెల్లడించారు. …

‘శుభ్రులా’

– పోరుబిడ్డ విల్సన్‌కు అరుదైన పురస్కారం – ఇద్దరు భారతీయులకు రామన్‌ మెగసెసె అవార్డు న్యూఢిల్లీ,జులై 27(జనంసాక్షి): ప్రతిష్ఠాత్మక రామన్‌ మెగసెసె అవార్డుకు 2016 సంవత్సరానికి గాను …

మల్లన్నసాగర్‌ కట్టితీరుతాం

– రైతులను ఒప్పిస్తాం – హరీశ్‌ హైదరాబాద్‌,జులై 26(జనంసాక్షి): తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు కుట్ర పన్నుతున్నాయని మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. మల్లన్నసాగర్‌ విషయంలో ప్రతిపక్షాలు అనవసర …

రైతుల భూములే బంగారం

– హక్కులడిగితే చితకబాదుతారా? – బృందాకారత్‌ హైదరాబాద్‌,జులై 26(జనంసాక్షి):మల్లన్న సాగర్‌ భూముల వ్యవహారంపై సిపిఎం భగ్గుమంది. నిర్వాసితులకు అండగా ఉండి పోరాడుతామని ప్రకటించింది.  కేసీఆర్‌ ప్రభుత్వం భూములు …

ఇస్రో ఒప్పందంలో భారత్‌కు ఎదురుదెబ్బ

న్యూఢిల్లీ,జులై 26(జనంసాక్షి):  అంతర్జాతీయ ట్రిబ్యునల్‌లో భారత్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దేవాస్‌ కేసులో ట్రిబ్యునల్‌ భారత్‌కు వ్యతిరేకంగా తీర్పునిచ్చింది. దీంతో సుమారు వంద కోట్ల డాలర్ల (రూ.6700 …

కార్గిల్‌ వీరులకు ఘనంగా నివాళి

న్యూఢిల్లీ,జులై 26(జనంసాక్షి): ‘కార్గిల్‌ విజయ దివస్‌’ సందర్భంగా అమరజవాన్లకు ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం నివాళులర్పించారు.  కార్గిల్‌ యుద్ధంలో భారత సైన్యం విజయానికి గుర్తుగా ఏటా జరుపుకునే …

పఠాన్‌కోట్‌కు ఐఎస్‌ఐని ఎలా ఆహ్వానించావ్‌?

– ప్రధానిది 100 రెట్లతప్పు – ఆప్‌ ఎంపీ మాన్‌ దిల్లీ,జులై 26(జనంసాక్షి): పార్లమెంటు సముదాయాన్ని వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టడం తాను చేసిన తప్పయితే, …

తెలంగాణలో శాంసంగ్‌ అకాడమీ ఏర్పాటు

హైదరాబాద్‌,జులై 25(జనంసాక్షి):తెలంగాణలో సామ్‌ సంగ్‌ అకాడవిూ ఏర్పాటు చేయనున్నట్లు ఐటి శాఖ మంత్రి కె.తారక రామారావు తెలిపారు. తెలంగాణ అకాడవిూ అప్‌ స్కిల్స్‌ అండ్‌ నాలెడ్జ్‌ సామ్‌ …