బిజినెస్

హువాయి ని సవాల్ చేసిన శాంసంగ్

బీజింగ్:  టెక్నాలజీ దిగ్గజం, దక్షిణ కొరియా సంస్థ  శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, హువాయి టక్నాలజీస్  మధ్య చెలరేగిన పెటెంట్ వివాదంలో  మరింత ముదురుతోంది.   పేటెంట్ ఉల్లంఘన ఆరోపణలతో …

కోటి ఎకరాలకు సాగునీరు అందిస్తాం

– మొదటి ఫలితాలు మహబూబ్‌నగర్‌ జిల్లాకే – ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన మంత్రి హరీశ్‌ మహబూబ్‌నగర్‌,జులై 21(జనంసాక్షి):పాలమూరు వాసుల దశాబ్దాల కల నెరవేరింది. ఇక్కడి సాగునీటి ప్రాజెక్టులను …

మల్లన్నసాగర్‌ ముంపు రైతు ఆత్మహత్య

హైదరాబాద్‌,జులై 21(జనంసాక్షి): మల్లన్న సాగర్‌ ముంపు గ్రామమైన పల్లెపహాడ్‌లో ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఇది గుర్తించిన కుటుంబ సభ్యులు నగరంలోని గాంధీ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స …

మాయవతికి మద్ధతుగా దేశవ్యాప్త ఆందోళనలు

– అణగారిన వర్గాల ప్రతినిధిని నేను: మాయావతి లక్నో,జులై 21(జనంసాక్షి):ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలో బహుజన సమాజ్‌ వాది పార్టీ భారీ ఆందోళనకు దిగింది. హజరత్‌గంజ్‌ ప్రాంతంలో అంబేద్కర్‌ …

దళిత కుటుంబాలను పరామర్శించిన రాహుల్‌

అహ్మదాబాద్‌,జులై 21(జనంసాక్షి):గుజరాత్‌లో దళితులపై దాడి ఘటనలో బాధిత కుటుంబాలను కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ గురువారం పరామర్శించారు. ఉనా వెళ్లిన ఆయన బాధితులతో మాట్లాడారు. చనిపోయిన ఆవుల …

కాశ్మీర్‌ ఆందోళనల వెనక పాక్‌ హస్తం

– రాజ్‌నాథ్‌ సింగ్‌ న్యూఢిల్లీ,జులై 21(జనంసాక్షి): కశ్మీర్‌ అల్లర్ల వెనుక పాకిస్థాన్‌ హస్తం ఉందని కేంద్ర ¬ంమంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్‌ మరోమారు పునరుద్ఘాటించారు. పాక్‌ అక్కడ …

శని విరుగుడయ్యింది

– శరవేగంతో దూసుకుపోతాం –  సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,జులై 20(జనంసాక్షి):పాలమూరు, డిండి సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు స్పందన పట్ల సీఎం …

నన్ను వేశ్య అంటావా?

– భాజాపాను దేశం క్షమించదు – నిప్పులు చేరిగిన బహెన్‌ మాయవతి న్యూఢిల్లీ,జులై 20(జనంసాక్షి): యూపీ బీజేపీ ఉపాధ్యక్షుడు దయాశంకర్‌ సింగ్‌ మాయావతిని వేశ్య అని చేసిన …

గుజరాత్‌ ఘటనలపై దద్ధరిళ్లిన పార్లమెంట్‌

– దళిత యువకులపై దాడికి మండిపడ్డ సభ్యులు న్యూఢిల్లీ,జులై 20(జనంసాక్షి):గుజరాత్‌ ఘటనపై రాజ్యసభలో తీవ్ర గందరగోళం చెలరేగింది. సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లారు.గుజరాత్‌ ఘటనపై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. …

ఫార్మాసిటీకి రుణమివ్వండి..చేనేతకు చేయుతివ్వండి

– వెంకయ్య, ఉమాభారతిలకు కేటీఆర్‌ వినతి న్యూఢిల్లీ,జులై 20(జనంసాక్షి): రాష్ట్రంలో ఫార్మాసిటీ ప్రాజెక్టుకు హడ్కో ద్వారా రూ.785కోట్ల రుణ సహాయాన్ని అందించాలని తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ …