బిజినెస్

ఏఆర్‌ రహమాన్‌కు ప్రతిష్టాత్మక అవార్డు

న్యూఢిల్లీ,మే30(జనంసాక్షి):ప్రముఖ మ్యూజిక్‌ డైరెక్టర్‌, ఆస్కార్‌ అవార్డు గ్రహీత ఏఆర్‌రహమాన్‌కు అరుదైన గౌరవం దక్కింది. జపాన్‌లో అందించే ప్రతిష్టాత్మకమైన గ్రాండ్‌ ఫుకౌకా ఫ్రైజ్‌ కు ఏఆర్‌రహమాన్‌న్‌ను ఫుకౌకా ఫ్రైజ్‌ …

ఢిల్లీలో క్యాబ్‌ డ్రైవర్‌పై ఆఫ్రికన్ల దాడి

న్యూఢిల్లీ,మే30(జనంసాక్షి):  కొందరు విదేశీయులు సోమవారం ఉదయం దిల్లీలో ట్యాక్సీ డ్రైవర్‌పై దాడి చేసి కొట్టారు. ట్యాక్సీలో నలుగురి కంటే ఎక్కువ మందిని ఎక్కించుకోవడానికి డ్రైవర్‌ నిరాకరించడంతో వాగ్వాదం …

అక్కడ చప్పట్లు కొట్టించుకుంటే ఇక్కడ జనం రాళ్లతో కొడతారు

– తెలంగాణ ప్రాజెక్టులకు ఆంధ్రా నేత అనుమతులు కావాలా? – మా తెలంగాణ ప్రజల ఆమోదం ఉంటే చాలు – మంత్రి హరీశ్‌ ఫైర్‌ మెదక్‌,మే29(జనంసాక్షి): తిరుపతిలో …

పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా కిరణ్‌బేడి ప్రమాణం

పుదుచ్చేరి,మే29(జనంసాక్షి): బీజేపీ నాయకురాలు, మాజీ ఐపీఎస్‌ అధికారిణి కిరణ్‌ బేడీ పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా ఆదివారం ప్రమాణస్వీకారం చేశారు. కిరణ్‌బేడీ చేత మద్రాస్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి …

ఆరు భాషల్లో పీఎంవో

– తెలుగులో కూడా అందుబాటు న్యూఢిల్లీ,మే29(జనంసాక్షి): ప్రధానమంత్రి కార్యాలయానికి సంబంధించిన వివరాలతో కొత్త వెబ్‌సైట్‌ ప్రారంభమైంది. మొత్తం ఆరు భాషలతో దీనిని రూపొందించారు. భారత విదేశాంగ మంత్రి …

భగత్‌సింగ్‌ మునిమనువడు రోడ్డు ప్రమాదంలో మృతి

సిమ్లా,మే29(జనంసాక్షి): హిమాచల్‌ప్రదేశ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో స్వాతంత్ర సమరయోధుడు భగత్‌సింగ్‌ మునిమనవడు అభితేజ్‌సింగ్‌(27) దుర్మరణం చెందారు. ఇవాళ ఆయన బైకు వెళ్తోండగా రామ్‌పూర్‌ సవిూపంలో మ్యాంగ్లడ్‌ వద్ద …

మా సర్కారుపై ప్రజల్లో ఆశలు పెరిగాయి

– ప్రధాని మోదీ న్యూదిల్లీ,మే28(జనంసాక్షి): ప్రభుత్వంపై ప్రజల ఆశలు పెరిగాయని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారం చేపట్టి రెండేళ్లు పూర్తౌెన సందర్భంగా ఇండియా …

సంఖ్యాబలంలేదు… రాజ్యసభకు దూరం

– కాంగ్రెస్‌ నిర్ణయం హైదరాబాద్‌,మే28(జనంసాక్షి):  రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయకూడదని తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది. అసెంబ్లీ ప్రాంగణంలో నిర్వహించిన కాంగ్రెస్‌ శాసనసభాపక్ష సమావేశంలో ఈ మేరకు …

బాలికలపై వివక్ష వద్దు

– అమితాబ్‌ దిల్లీ ,మే28(జనంసాక్షి):ఎన్డీయే పాలన రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశరాజధాని దిల్లీలోని ఇండియా గేట్‌ వద్ద ‘ఏక్‌ నయీ సుబహ్‌’ పేరిట కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. …

రాజన్‌ ప్రపంచంలో గొప్ప ఆర్థిక వేత్త

– చిదంబరం కితాబు ఢిల్లీ,మే28(జనంసాక్షి): రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌పై బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి నిప్పులు చెరుగుతుండటం, ఆయనను తొలగించాలంటూ ప్రధాని మోదీకి రెండు …

తాజావార్తలు