బిజినెస్

భగత్‌సింగ్‌ మునిమనువడు రోడ్డు ప్రమాదంలో మృతి

సిమ్లా,మే29(జనంసాక్షి): హిమాచల్‌ప్రదేశ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో స్వాతంత్ర సమరయోధుడు భగత్‌సింగ్‌ మునిమనవడు అభితేజ్‌సింగ్‌(27) దుర్మరణం చెందారు. ఇవాళ ఆయన బైకు వెళ్తోండగా రామ్‌పూర్‌ సవిూపంలో మ్యాంగ్లడ్‌ వద్ద …

మా సర్కారుపై ప్రజల్లో ఆశలు పెరిగాయి

– ప్రధాని మోదీ న్యూదిల్లీ,మే28(జనంసాక్షి): ప్రభుత్వంపై ప్రజల ఆశలు పెరిగాయని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారం చేపట్టి రెండేళ్లు పూర్తౌెన సందర్భంగా ఇండియా …

సంఖ్యాబలంలేదు… రాజ్యసభకు దూరం

– కాంగ్రెస్‌ నిర్ణయం హైదరాబాద్‌,మే28(జనంసాక్షి):  రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయకూడదని తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది. అసెంబ్లీ ప్రాంగణంలో నిర్వహించిన కాంగ్రెస్‌ శాసనసభాపక్ష సమావేశంలో ఈ మేరకు …

బాలికలపై వివక్ష వద్దు

– అమితాబ్‌ దిల్లీ ,మే28(జనంసాక్షి):ఎన్డీయే పాలన రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశరాజధాని దిల్లీలోని ఇండియా గేట్‌ వద్ద ‘ఏక్‌ నయీ సుబహ్‌’ పేరిట కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. …

రాజన్‌ ప్రపంచంలో గొప్ప ఆర్థిక వేత్త

– చిదంబరం కితాబు ఢిల్లీ,మే28(జనంసాక్షి): రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌పై బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి నిప్పులు చెరుగుతుండటం, ఆయనను తొలగించాలంటూ ప్రధాని మోదీకి రెండు …

మాజీ ఎంపీ విఠల్‌రావు ఇకలేరు

హైదరాబాద్‌ ,మే28(జనంసాక్షి): మహబూబ్‌నగర్‌ మాజీ ఎంపీ విఠల్‌రావు కన్నుమూశారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో శనివారం సాయంత్రం ఆయన తుదిశ్వాస విడిచారు. 2004లో విఠల్‌రావు మహబూబ్‌నగర్‌ లోక్‌సభ నియోజకవర్గం …

దేశంలో అత్యుత్తమ సీఎంగా కేసీఆర్‌

న్యూఢిల్లీ,మే27(జనంసాక్షి):దేశంలోనే ది బెస్ట్‌ సీఎం మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆరేనని వీడీపీ అసోసియేట్స్‌ సర్వే తేల్చింది. దేశంలోని ఎలక్టోరల్‌ ట్రెండ్స్‌ ను ఎప్పటికప్పుడు అంచనా వేసే పోలింగ్‌ …

ఆర్‌బిఐలో మీ జోక్యం ఎందుకు?

– విమర్శలపై వాల్‌స్ట్రిట్‌ జర్నల్‌ ఇంటర్వ్యూలో ప్రధాని న్యూఢిల్లీ,మే27(జనంసాక్షి): రిజర్వ్‌ బ్యాంక్‌  ఆఫ్‌ ఇండియా గవర్నర్‌  రఘురామ రాజన్‌  పునర్నియామకంపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలిసారి …

వట్టి మాటలు కట్టిపెట్టండి

– కోటి ఎకరాలు మన లక్ష్యం – అధికారులపై హరీశ్‌ ఫైర్‌ హైదరాబాద్‌,మే27(జనంసాక్షి): ముఖ్యమంత్రి కేసీఆర్‌ గొప్ప ఇంజినీర్‌ అని నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు …

అణ్వాయుధరహిత ప్రపంచం కావాలి

– హిరోషిమా మృతులకు ఒబామా నివాళి హిరోషిమా,మే27(జనంసాక్షి): అణ్వాయుధాలు లేని ప్రపంచం కోసం కృషి చేయాలని అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా పిలుపునిచ్చారు. రెండో ప్రపంచయుద్దంలో కకావికలమైన …