బిజినెస్

యూరోపియన్‌ నేతలు ఇప్పటికైనా కళ్లు తెరవాలి

– ఈ ఘటనతో మేలుకోవాలి బెర్లిన్‌,మే31(జనంసాక్షి):మధ్యధరా సముద్రంలో ఇటీవల వలసదారుల పడవ మునిగిపోయి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. జర్మనీకి చెందిన రెస్క్యూ సిబ్బంది వలసదారుల మృతదేహాల …

నావల్‌ చీఫ్‌గా లంబా

– బాధ్యతల స్వీకారం న్యూఢిల్లీ,మే31(జనంసాక్షి): భారత త్రివిధ దళాలలో ఒకటైన నావికాదళ కొత్తసారధిగా అడ్మిరల్‌ సునిల్‌ లంబా నియమితులయ్యారు. ఈ మేరకు  నేవీ అధిపతిగా అడ్మిరల్‌ సునిల్‌ …

త్వరితగతిన టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలి

– మూడో విడత మిషన్‌ కాకతీయపై మంత్రి హరీశ్‌ సమీక్ష హైదరాబాద్‌,మే30(జనంసాక్షి): మిషన్‌ కాకతీయ మూడో దశ పనుల టెండర్ల పక్రియ డిసెంబర్‌ నెలాఖరులోగా పూర్తిచేయాలని తెలంగాణ …

బంగారుతెలంగాణలో భాగస్వామ్యంకండి

– స్పీకర్‌ మధుసూధనచారి – అసెంబ్లీ ఉద్యోగులకు క్రీడా పోటీలు హైదరాబాద్‌,మే30(జనంసాక్షి):బంగారు తెలంగాణ సాధనలో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని అసెంబ్లీ స్పీకర్‌ మధుసూధనాచారి పిలుపునిచ్చారు.రాష్ట్రావతరణ …

రెండు సీట్లు మావే

– ప్రతిపక్షాలకు సంఖ్యాబలంలేదు – ఎంఐఎం మా వెంటే – ఈటల రాజేందర్‌ హైదరాబాద్‌,మే30(జనంసాక్షి):తెలంగాణ నుంచి రాజ్యసభకు టిఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఇద్దరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు అన్ని పార్టీలు …

ఏఆర్‌ రహమాన్‌కు ప్రతిష్టాత్మక అవార్డు

న్యూఢిల్లీ,మే30(జనంసాక్షి):ప్రముఖ మ్యూజిక్‌ డైరెక్టర్‌, ఆస్కార్‌ అవార్డు గ్రహీత ఏఆర్‌రహమాన్‌కు అరుదైన గౌరవం దక్కింది. జపాన్‌లో అందించే ప్రతిష్టాత్మకమైన గ్రాండ్‌ ఫుకౌకా ఫ్రైజ్‌ కు ఏఆర్‌రహమాన్‌న్‌ను ఫుకౌకా ఫ్రైజ్‌ …

ఢిల్లీలో క్యాబ్‌ డ్రైవర్‌పై ఆఫ్రికన్ల దాడి

న్యూఢిల్లీ,మే30(జనంసాక్షి):  కొందరు విదేశీయులు సోమవారం ఉదయం దిల్లీలో ట్యాక్సీ డ్రైవర్‌పై దాడి చేసి కొట్టారు. ట్యాక్సీలో నలుగురి కంటే ఎక్కువ మందిని ఎక్కించుకోవడానికి డ్రైవర్‌ నిరాకరించడంతో వాగ్వాదం …

అక్కడ చప్పట్లు కొట్టించుకుంటే ఇక్కడ జనం రాళ్లతో కొడతారు

– తెలంగాణ ప్రాజెక్టులకు ఆంధ్రా నేత అనుమతులు కావాలా? – మా తెలంగాణ ప్రజల ఆమోదం ఉంటే చాలు – మంత్రి హరీశ్‌ ఫైర్‌ మెదక్‌,మే29(జనంసాక్షి): తిరుపతిలో …

పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా కిరణ్‌బేడి ప్రమాణం

పుదుచ్చేరి,మే29(జనంసాక్షి): బీజేపీ నాయకురాలు, మాజీ ఐపీఎస్‌ అధికారిణి కిరణ్‌ బేడీ పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా ఆదివారం ప్రమాణస్వీకారం చేశారు. కిరణ్‌బేడీ చేత మద్రాస్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి …

ఆరు భాషల్లో పీఎంవో

– తెలుగులో కూడా అందుబాటు న్యూఢిల్లీ,మే29(జనంసాక్షి): ప్రధానమంత్రి కార్యాలయానికి సంబంధించిన వివరాలతో కొత్త వెబ్‌సైట్‌ ప్రారంభమైంది. మొత్తం ఆరు భాషలతో దీనిని రూపొందించారు. భారత విదేశాంగ మంత్రి …