బిజినెస్

నీట్‌ ఆర్డినెన్స్‌పై స్టే ఇవ్వలేం

– విద్యార్ధులలో గందరగోళం ఏర్పడుతుంది – సుప్రీం స్పష్టీకరణ న్యూఢిల్లీ,మే27(జనంసాక్షి): వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జాతీయ స్థాయి అర్హతా పరీక్ష నీట్‌పై  స్టే …

పెద్దల సభకు డీఎస్‌, కెప్టెన్‌

– ఎమ్మెల్సీ సీటు ఫరీదుద్దీన్‌కు – టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కేసీఆర్‌ నిర్ణయం హైదరాబాద్‌,మే26(జనంసాక్షి):ఎలాంటి ఊహాగానాలకు, ఉత్కంఠకు తావు లేకుండా  టీఆర్‌ఎస్‌ రాజ్యసభ అభ్యర్థులను పార్టీ ప్రకటించింది. తెలంగాణ …

వైద్యుల పదవీవిరమణ 65 ఏళ్లకు పెంపు

– త్వరలో కెబినెట్‌లో నిర్ణయం తీసుకుంటాం – వారానికో రోజు ఉచిత వైద్య సేవలందించండి – అభివృద్ధి ఫలాలు ప్రజలముంగిట చేర్చాం – రెండేళ్లపాలనపై మోదీ వివరణ …

ఏం సాధించారని సంబురాలు?

– మోదీపాలనపై మండిపడ్డ కాంగ్రెస్‌ హైదరాబాద్‌,మే26(జనంసాక్షి): నరేంద్రమోదీ ప్రధానిగా సాగిన రెండేళ్ల పాలనపై ఎపి కాంగ్రెస్‌ పెదవి విరిచింది. ఆర్బాటాలు తప్ప ప్రజలకు ఒరిగిందేవిూ లేదని వ్యాఖ్యానించింది. …

ఆర్‌బీఐ గవర్నర్‌పై వ్యక్తిగత విమర్శలొద్దు

– అరుణ్‌ జైట్లీ న్యూఢిల్లీ,మే26(జనంసాక్షి): రిజర్వు బ్యాంకు గవర్నర్‌ రఘురాం రాజన్‌పై విమర్శలను తాను అంగీకరించబోనని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ స్పష్టం చేశారు. బీజేపీ …

ఎంసెట్‌లో బాలురదే హవా

– ఫలితాలు వెల్లడించిన కడియం హైదరాబాద్‌,మే26(జనంసాక్షి): తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి హైదరాబాద్‌లో ఫలితాలు ప్రకటించారు. ఎంసెట్‌ పరీక్షను ఈనెల 15న …

పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా కిరణ్‌బేడి

ఢిల్లీ,మే22(జనంసాక్షి):పుదుచ్చేరి లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌గా బీజేపీ నాయకురాలు, మాజీ ఐపీఎస్‌ అధికారిణి కిరణ్‌ బేడీ నియామితులయ్యారు. ఇందుకు సంబంధించి ఉత్తర్వులను రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆదివారం జారీ చేశారు.  …

ప్రతి నీటు బొట్టు ఒడిసిపట్టాలి

– జలసంరక్షణ సమిష్టిబాధ్యత – మన్‌కీబాత్‌లో ప్రధాని మోదీ దిల్లీ,మే22(జనంసాక్షి):ప్రజల సూచనలు ప్రభుత్వ పాలనకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమం …

వెంట్రుక వాసిలో అధికారం కోల్పోయాం

– 1.1 శాతం ఓట్ల తేడా మాత్రమే – డీఎంకే చీఫ్‌ కరుణానిధి చెన్నై,మే22(జనంసాక్షి):తమిళనాడులో స్వల్ప తేడాతో తాము అధికారం కోల్పోయామని డీఎంకే అధినేత ఎం కరుణానిధి …

ఓటుకు నోటు కేసులో హరీశ్‌ రావత్‌కు సీబీఐ నోటీసులు

న్యూఢిల్లీ,మే22(జనంసాక్షి): ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉత్తరాఖండ్‌ సీఎం హరీశ్‌ రావత్‌ కు సీబీఐ మరోసారి సమన్లు జారీ చేసింది. మంగళవారం సీబీఐ ప్రధాన కార్యలయంలో …