బిజినెస్

రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల

జూన్‌ 11న ఎన్నిక, నామినేషన్లకు మే31 గడువు న్యూఢిల్లీ,మే12(జనంసాక్షి): రాజ్యసభ ఎన్నికలకు నగారా మోగింది. దేశంలోని వివిధ రాష్టాల్ల్రో ఖాళీ అవుతున్న స్థానాలకు జూన్‌ 11న ఎన్నిక …

మళ్లీ ఉత్తరాఖండ్‌ సీఎంగా రావత్‌

– కెబినెట్‌ నిర్ణయం డెహ్రాడూన్‌,మే12(జనంసాక్షి): ఉత్తరాఖండ్‌ రాజకీయ సంక్షోభం ముగిసిన తర్వాత మళ్లీ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన హరీష్‌ రావత్‌ ఈరోజు తొలి కేబినెట్‌ సమావేశాన్ని నిర్వహించారు. …

కేసీఆర్‌వి అనైతిక రాజకీయాలు

– సీఎల్పీ నేత జానారెడ్డి ఖమ్మం,మే12(జనంసాక్షి): తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్‌ పార్టీ అయినా, తమ పార్టీ నేతలను నిస్సిగ్గుగా టిఆర్‌ఎస్‌లో చేర్చుకుని కృతఘ్నత చాటుకున్నారని సిఎం కెసిఆర్‌పై …

పదోతరగతి ఫలితాలు విడుదల

– వరంగల్‌ ఫస్ట్‌, హైదరాబాద్‌ లాస్ట్‌ – బాలికలదే హవా హైదరాబాద్‌,మే11(జనంసాక్షి): తెలంగాణ  పదో తరగతి పరీక్ష ఫలితాలు నేడు విడుదలైయ్యాయి. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి …

బలపరీక్షలో నెగ్గిన రావత్‌

– అధికారికంగా ప్రకటించిన ‘సుప్రీం’ – ప్రజాస్వామ్యం గెలిచింది:హరీశ్‌ రావత్‌ – సంబురాల్లో శ్రేణులు డెహ్రాడూన్‌,మే11(జనంసాక్షి):ఎట్టకేలకు ఉత్తరాఖండ్‌ సంక్షోభానికి తెరపడింది. పదవీచ్యుత ముఖ్యమంత్రి హరీష్‌రావత్‌ మంగళవారం జరిగిన …

స్నేక్‌ గ్యాంగ్‌కు యావజ్జీవ ఖైదు

హైదరాబాద్‌,మే11(జనంసాక్షి): మహిళలు,పర్యాటకులపై అకృత్యాలకు పాల్పడుతూ రాక్షసకృత్యాలకు పాల్పడుతున్న స్నేక్‌గ్యాంగ్‌లోని ఏడుగురికి రంగారెడ్డి జిల్లా కోర్టు యావజ్జీవ జైలుశిక్ష ఖరారు చేసింది. వీరి అకృత్యాలపై లోతుగా పరిశీలించిన కోర్టు …

పసుపు బోర్డు ఏర్పాటు చేయండి

– కేంద్రమంత్రి రాధాసింగ్‌ మోహన్‌కు ఎంపీ కవిత విజ్ఞప్తి న్యూఢిల్లీ,మే11(జనంసాక్షి): సత్వరం పసుపు బోర్డును ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని నిజామాబాద్‌ లోక్‌సభ సభ్యురాలు కవిత కేంద్రాన్ని …

ఉత్తరాఖండ్‌పై మోదీ క్షమాపణ చెప్పు

– కేజ్రీవాల్‌ న్యూఢిల్లీ,మే11(జనంసాక్షి): ఉత్తరాఖండ్‌ లో అప్రజాస్వామికంగా, రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించి నందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం జాతికి క్షమాపణ చెప్పాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజీవ్రాల్‌ …

మహారాష్ట్రతో చర్చలు సఫలం

– మంత్రి హరీశ్‌ హైదరాబాద్‌  ,మే10(జనంసాక్షి):మేడిగడ్డ బ్యారేజీ పై తెలంగాణ, మహారాష్ట్రరాష్ట్రాల మధ్య చర్చలు సఫలమయ్యాయి. హైదరాబాద్‌ లో త్వరలో జరిగే గోదావరి అంతర్రాష్ట్ర మండలి సమావేశానికి …

స్నేక్‌ గ్యాంగ్‌పై నేర నిర్ధారణ

– నేడు శిక్ష ఖరారు హైదరాబాద్‌,మే10(జనంసాక్షి): హైదరాబాద్‌ పాతబస్తీని హడలెత్తించిన స్నేక్‌ గ్యాంగ్‌ అకృత్యాల కేసులో 8 మంది నిందితులను న్యాయస్థానం దోషులుగా నిర్ధారించింది. వారికి బుధవారం …