బిజినెస్

చెన్నమనేనికి కన్నీటి వీడ్కోలు

హైదరాబాద్‌,మే10(జనంసాక్షి): అనారోగ్యంతో సోమవారం తెల్లవారుజామున కన్నుమూసిన ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, సీనియర్‌ రాజకీయ నాయకుడు చెన్నమనేని రాజేశ్వరరావు అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య ముగిశాయి. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు …

అమరావతిలో ఉద్రిక్తత

– తాత్కాలిక రాజధానిలో అపశృతి తుళ్లూరు,మే10(జనంసాక్షి):గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెలగపూడిలో సచివాలయ నిర్మాణ పనుల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. కాంక్రీట్‌ కలిపే యంత్రంలో పడి ఓ కార్మికుడు …

రావత్‌కే సభ విశ్వాసం

– సుప్రీంకు నివేదిక – నేడు ఫలితం వెల్లడించనున్న కోర్టు డెహ్రాడూన్‌,మే10(జనంసాక్షి): ఉత్తరాఖండ్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు నిర్వహించిన బల పరీక్ష పక్రియ ముగిసింది. 70 మంది ఎమ్మెల్యేలున్న …

ఇవిగో… మోదీ విద్యార్హతలు

– వెల్లడించిన అమిత్‌ షా న్యూఢిల్లీ,మే9(జనంసాక్షి): ప్రధానమంత్రి నరేంద్రమోదీ విద్యార్హత వివరాలు బహిర్గతమయ్యాయి. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా, కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ ప్రధాని విద్యార్హతల …

మోదీ సర్టిఫికెట్లు నకిలీవే

– సరిపోవడం లేదు – కేజ్రీవాల్‌ న్యూఢిల్లీ,మే9(జనంసాక్షి):బీజేపీ విడుదల చేసిన ప్రధాని నరేంద్ర మోడి డిగ్రీ సర్టిఫికెట్లు నకిలీవని ఆమ్‌ ఆద్మీ పార్టీ వాదిస్తోంది. రెండు సర్టిఫికెట్లలో …

కేరళలో లెఫ్ట్‌ హవా

– కమలం పూజకు పనికిరాని పువ్వే – రిపోల్‌ సర్వే వెల్లడి తిరువనంతపురం,మే9(జనంసాక్షి):కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ పాత చరిత్రే పునరావృతమయ్యే అవకాశం కనిపిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ …

గోడ దూకితే అనర్హతే!

– కాంగ్రెస్‌ తిరుగబాటు ఎమ్మెల్యేల వేటు సబబే – ఉత్తరాఖండ్‌ హైకోర్టు నైనిటాల్‌,మే9(జనంసాక్షి):ఉత్తరాఖండ్‌ బలపరీక్షకు ముందే అక్కడి కాంగ్రెస్‌ పార్టీకి తొలి విజయం దక్కింది. అనర్హత వేటు …

ఆంధ్రా ఎంసెట్‌లో తెలంగాణ బిడ్డల హవా

విశాఖపట్నం,మే9(జనంసాక్షి):ఆంధ్రప్రదేశ్‌ ఎంసెట్‌ ఇంజనీరింగ్‌ ఫలితాలలో తెలంగాణ విద్యార్థులు సత్తా చాటారు. టాప్‌ టెన్‌ ర్యాంకుల్లో నాలుగు తెలంగాణ విద్యార్థులకే దక్కాయి. రంగారెడ్డి జిల్లా నుంచి ముగ్గురు విద్యార్థులు …

కరువు సాయం అందించండి

– నేడు డిల్లీకి సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,మే8(జనంసాక్షి):ముఖ్యమంత్రి కేసీఆర్‌ రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. రాత్రి 8:55 గంటలకు ఎయిర్‌ ఇండియా 127 హైదరాబాద్‌ -చికాగో అంతర్జాతీయ విమానంలో …

అభివృద్ధిలో మీడియా భాగస్వామ్యం అవసరం

– భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌ హైదరాబాద్‌,మే8(జనంసాక్షి):ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి చేరడంలో విూడియా సహకారం అవసరమని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. సంక్షేమ పథకాల ఫలాలు …