బిజినెస్

బంగ్లా, పాక్‌లలో దారుణం

– మంత్రి, ఫ్రొఫెసర్ల దారుణ హత్య పెషావర్‌,ఏప్రిల్‌ 23(జనంసాక్షి): పాకిస్థాన్‌లోని ఖైబర్‌ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌కు చెందిన ఓ మంత్రిపై గుర్తుతెలియని దుండగులు బుల్లెట్ల వర్షం కురిపించారు. ఈ …

ఐఫోన్ ధరలు పెరిగాయా..?

యాపిల్ ఐఫోన్ కు డిమాండ్ తగ్గి, అమ్మకాలు పడిపోతున్నాయని కంపెనీ నుంచి తీవ్ర ఆందోళనకరమైన వార్తల వచ్చిన క్రమంలో, పాత ఐఫోన్ ధరలు గతవారంలో ఒక్కసారిగా అమాంతం …

ఇంటర్‌ ఫలితాల్లో అమ్మాయిలు అదరహో!

– మెరుగైన ఫలితాలు సాధించిన ప్రభుత్వ కళాశాలలు – ఫలితాలు విడుదల చేసిన డిప్యూటీ సీఎం కడియం హైదరాబాద్‌,ఏప్రిల్‌ 21(జనంసాక్షి): తెలంగాణలో ఇంటర్‌ ఫలితాలను ఉపముఖ్యమంత్రి కడియం …

గవర్నర్‌ నరసింహన్‌తో సీఎం కేసీఆర్‌ భేటీ

హైదరాబాద్‌,ఏప్రిల్‌ 21(జనంసాక్షి): గవర్నర్‌ నరసింహన్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ భేటీ అయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం సీఎం కేసీఆర్‌ రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌తో సమావేశమయ్యారు. పలు అంశాలపై ఇరువురూ …

రోజాకు ఓ అవకాశం ఇవ్వండి

– సుప్రీం కోర్టు న్యూఢిల్లీ,ఏప్రిల్‌ 21(జనంసాక్షి):  ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో తాను చేసిన వ్యాఖ్యలు, అనంతరం దారితీసిన పరిణామాలపై వైకాపా ఎమ్మెల్యే రోజా శుక్రవారం సుప్రీంకోర్టుకు వివరణ పత్రం …

పదవుల పందెరం!

పది మార్కెట్‌ కమిటీ చైర్మన్ల నియామకం హైదరాబాద్‌,ఏప్రిల్‌ 21(జనంసాక్షి):నామినేటెడ్‌ పోస్టుల భర్తీని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. రాష్ట్రంలోని 10 మార్కెట్‌ కమిటీలకు ప్రభుత్వం చైర్మన్లను ప్రకటించింది. మెదక్‌ …

కోట్లకు పడగెత్తిన పాక్‌ ప్రధాని నవాజ్‌

ఇస్లామాబాద్‌,ఏప్రిల్‌ 21(జనంసాక్షి): పాకిస్థాన్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌కు విదేశాల్లో ఆస్తులు లేకున్నా బ్రిటన్‌లో స్థిరపడ్డ ఆయన కుమారుడు హుస్సేన్‌ నవాజ్‌ నుంచి మాత్రం షరీఫ్‌కు భారీ మొత్తంలో …

ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అరుదైన ఆహ్వానం

హైదరాబాద్‌ ,ఏప్రిల్‌ 21(జనంసాక్షి):ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావుకు కాలిఫోర్నియా గవర్నర్‌ ఎడ్మండ్‌ జి బ్రౌన్‌ నుంచి గురువారం ప్రత్యేక ఆహ్వానం అందింది. పలు కార్యక్రమాల ద్వారా వాతావరణ మార్పు …

వివాద భూములపై ఉదాసీనత వద్దు

– ముఖ్యమంత్రి కేసీఆర్‌ హైదరాబాద్‌,ఏప్రిల్‌ 21(జనంసాక్షి): న్యాయస్థానాల్లో వివాదాల్లో ఉన్న ప్రభుత్వ భూములపై సీఎం కేసీఆర్‌ సవిూక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ భూవివాదాలకు సంబంధించిన కేసులు సత్వరం …

పేదపిల్లలు, వృద్ధులు, వికలాంగులకు మధ్యాహ్నభోజనం పెట్టండి

– కోదండరాం హైదరాబాద్‌,ఏప్రిల్‌ 21(జనంసాక్షి): కరువు పరిస్థితుల దృష్ట్యా సెలవుల్లోనూ విద్యార్థులకు మధ్యాహ్నభోజన సౌకర్యాన్ని అమలు చేయడాన్ని తెలంగాణ జేఏసీ స్వాగతిస్తోందని జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌  తెలిపారు. …