బిజినెస్

కాడెద్దుల బాకీకి రైతును కట్టేశారు

– రూ.10 వేల కోసం వ్యాపారి కర్కశం వికారాబాద్‌ (రంగారెడ్డి జిల్లా),ఏప్రిల్‌ 24(జనంసాక్షి):కాడెద్దులు కొన్న సమయంలో బాకీ ఉన్న రూ.10 వేలు ఇవ్వలేదని పశువుల వ్యాపారి ఒకరు …

ఆర్‌డిఎస్‌పై ఈ నెల 28న చర్చలు

– మంత్రి హరీశ్‌ హైదరాబాద్‌,ఏప్రిల్‌ 23(జనంసాక్షి):మహబూబ్‌ నగర్‌ జిల్లాలోని రాజోలిబండ డైవర్షన్‌ స్కీం (ఆర్‌.డి.ఎస్‌) సమస్యపై కర్ణాటకతో తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 28న చర్చలు జరపనుంది. …

కరువుపై సర్కారు కదలాలి

జెఎసి ఛైర్మన్‌ కోదండరాం హైదరాబాద్‌,ఏప్రిల్‌ 23(జనంసాక్షి):తెలంగాణ రాష్ట్రంలో కరవు పరిస్థితులు తీవ్రమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే సహాయక చర్యలు వేగవంతం చేయాలని తెలంగాణ ఐకాస సూచించింది. సాగుతాగునీటికి …

వాగ్దానాలు నెరవేర్చడంలో మోదీ, మమత విఫలం

– బెంగాల్‌ ప్రచారం సభలో రాహుల్‌ హౌరా,ఏప్రిల్‌ 23(జనంసాక్షి):ఎన్నికల ముందు ఎన్సో వాగ్దానాలు చేసి తీరా గెలిచాక  ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రధాని నరేంద్ర మోదీ, పశ్చిమబెంగాల్‌ …

రేపటి నుంచి పార్లమెంట్‌ సమావేశాలు

-ఉత్తరాఖండ్‌ రాష్ట్రపతి పాలనపై ఇరుకున పెట్టాలని కాంగ్రెస్‌ నిర్ణయం న్యూఢిల్లీ,ఏప్రిల్‌ 23(జనంసాక్షి): మండుటెండల్లో పార్లమెంట్‌ సమావేవాలు మళ్లీ వేడెక్కనున్నాయి. సోమవారం నుంచి జరిగే సమావేశాలకు ప్రభుత్వం కసరత్తు …

బంగ్లా, పాక్‌లలో దారుణం

– మంత్రి, ఫ్రొఫెసర్ల దారుణ హత్య పెషావర్‌,ఏప్రిల్‌ 23(జనంసాక్షి): పాకిస్థాన్‌లోని ఖైబర్‌ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌కు చెందిన ఓ మంత్రిపై గుర్తుతెలియని దుండగులు బుల్లెట్ల వర్షం కురిపించారు. ఈ …

ఐఫోన్ ధరలు పెరిగాయా..?

యాపిల్ ఐఫోన్ కు డిమాండ్ తగ్గి, అమ్మకాలు పడిపోతున్నాయని కంపెనీ నుంచి తీవ్ర ఆందోళనకరమైన వార్తల వచ్చిన క్రమంలో, పాత ఐఫోన్ ధరలు గతవారంలో ఒక్కసారిగా అమాంతం …

ఇంటర్‌ ఫలితాల్లో అమ్మాయిలు అదరహో!

– మెరుగైన ఫలితాలు సాధించిన ప్రభుత్వ కళాశాలలు – ఫలితాలు విడుదల చేసిన డిప్యూటీ సీఎం కడియం హైదరాబాద్‌,ఏప్రిల్‌ 21(జనంసాక్షి): తెలంగాణలో ఇంటర్‌ ఫలితాలను ఉపముఖ్యమంత్రి కడియం …

గవర్నర్‌ నరసింహన్‌తో సీఎం కేసీఆర్‌ భేటీ

హైదరాబాద్‌,ఏప్రిల్‌ 21(జనంసాక్షి): గవర్నర్‌ నరసింహన్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ భేటీ అయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం సీఎం కేసీఆర్‌ రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌తో సమావేశమయ్యారు. పలు అంశాలపై ఇరువురూ …

రోజాకు ఓ అవకాశం ఇవ్వండి

– సుప్రీం కోర్టు న్యూఢిల్లీ,ఏప్రిల్‌ 21(జనంసాక్షి):  ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో తాను చేసిన వ్యాఖ్యలు, అనంతరం దారితీసిన పరిణామాలపై వైకాపా ఎమ్మెల్యే రోజా శుక్రవారం సుప్రీంకోర్టుకు వివరణ పత్రం …

తాజావార్తలు