బిజినెస్

పదవుల పందెరం!

పది మార్కెట్‌ కమిటీ చైర్మన్ల నియామకం హైదరాబాద్‌,ఏప్రిల్‌ 21(జనంసాక్షి):నామినేటెడ్‌ పోస్టుల భర్తీని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. రాష్ట్రంలోని 10 మార్కెట్‌ కమిటీలకు ప్రభుత్వం చైర్మన్లను ప్రకటించింది. మెదక్‌ …

కోట్లకు పడగెత్తిన పాక్‌ ప్రధాని నవాజ్‌

ఇస్లామాబాద్‌,ఏప్రిల్‌ 21(జనంసాక్షి): పాకిస్థాన్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌కు విదేశాల్లో ఆస్తులు లేకున్నా బ్రిటన్‌లో స్థిరపడ్డ ఆయన కుమారుడు హుస్సేన్‌ నవాజ్‌ నుంచి మాత్రం షరీఫ్‌కు భారీ మొత్తంలో …

ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అరుదైన ఆహ్వానం

హైదరాబాద్‌ ,ఏప్రిల్‌ 21(జనంసాక్షి):ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావుకు కాలిఫోర్నియా గవర్నర్‌ ఎడ్మండ్‌ జి బ్రౌన్‌ నుంచి గురువారం ప్రత్యేక ఆహ్వానం అందింది. పలు కార్యక్రమాల ద్వారా వాతావరణ మార్పు …

వివాద భూములపై ఉదాసీనత వద్దు

– ముఖ్యమంత్రి కేసీఆర్‌ హైదరాబాద్‌,ఏప్రిల్‌ 21(జనంసాక్షి): న్యాయస్థానాల్లో వివాదాల్లో ఉన్న ప్రభుత్వ భూములపై సీఎం కేసీఆర్‌ సవిూక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ భూవివాదాలకు సంబంధించిన కేసులు సత్వరం …

పేదపిల్లలు, వృద్ధులు, వికలాంగులకు మధ్యాహ్నభోజనం పెట్టండి

– కోదండరాం హైదరాబాద్‌,ఏప్రిల్‌ 21(జనంసాక్షి): కరువు పరిస్థితుల దృష్ట్యా సెలవుల్లోనూ విద్యార్థులకు మధ్యాహ్నభోజన సౌకర్యాన్ని అమలు చేయడాన్ని తెలంగాణ జేఏసీ స్వాగతిస్తోందని జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌  తెలిపారు. …

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి

– ఢిల్లీలో సమాచార శాఖ కమిషనర్‌ నవీన్‌మిత్తల్‌ ఢిల్లీ,ఏప్రిల్‌ 21(జనంసాక్షి): రెండు రోజుల పాటు ఢిల్లీ లోని విజ్నాన్‌ భవన్‌ లో జరిగిన సివిల్‌ సర్వీస్‌ డే …

పాలేరు మాదే!

– మంత్రి కేటీఆర్‌ ధీమా హైదరాబాద్‌,ఏప్రిల్‌ 21(జనంసాక్షి): ఖమ్మం జిల్లా పాలేరు శాసనసభకు జరగనున్న ఉప ఎన్నికల్లో గెలుపు తమదే అని తెలంగాణ పంచాయతీరాజ్‌, ఐటీ, మున్సిపల్‌ …

భారత్ నిరుపేద దేశమే!

భారత్ ప్రపంచంలోనే వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అనే ప్రచారంలో అత్యుత్సాహం ప్రదర్శించడం ఏ మాత్రం మంచిది కాదని భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ …

ఐక్యతతోనే సమగ్ర అభివృద్ధి

– ఎర్రవెల్లిలో సీఎం కేసీఆర్‌ మెదక్‌,ఏప్రిల్‌ 20(జనంసాక్షి): తీసుకున్న రుణాలు సద్వినయోగం చేసుకుని సకాలంలో చెల్లించినప్పుడే బ్యాంకులు బాగా నడుస్తాయని సిఎం కెసిఆర్‌ అన్నారు. ఇందుకు ప్రజలు, …

నీరు భద్రం!

– ఇంకుడు గుంతలు లేకపోతే ఇళ్ల అనుమతి వద్దు – 100 రోజుల సమీక్షలో కేటీఆర్‌ హైదరాబాద్‌,ఏప్రిల్‌ 20(జనంసాక్షి):  రాష్ట్రంలో కరవు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రజలు …

తాజావార్తలు