బిజినెస్

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి

– ఢిల్లీలో సమాచార శాఖ కమిషనర్‌ నవీన్‌మిత్తల్‌ ఢిల్లీ,ఏప్రిల్‌ 21(జనంసాక్షి): రెండు రోజుల పాటు ఢిల్లీ లోని విజ్నాన్‌ భవన్‌ లో జరిగిన సివిల్‌ సర్వీస్‌ డే …

పాలేరు మాదే!

– మంత్రి కేటీఆర్‌ ధీమా హైదరాబాద్‌,ఏప్రిల్‌ 21(జనంసాక్షి): ఖమ్మం జిల్లా పాలేరు శాసనసభకు జరగనున్న ఉప ఎన్నికల్లో గెలుపు తమదే అని తెలంగాణ పంచాయతీరాజ్‌, ఐటీ, మున్సిపల్‌ …

భారత్ నిరుపేద దేశమే!

భారత్ ప్రపంచంలోనే వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అనే ప్రచారంలో అత్యుత్సాహం ప్రదర్శించడం ఏ మాత్రం మంచిది కాదని భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ …

ఐక్యతతోనే సమగ్ర అభివృద్ధి

– ఎర్రవెల్లిలో సీఎం కేసీఆర్‌ మెదక్‌,ఏప్రిల్‌ 20(జనంసాక్షి): తీసుకున్న రుణాలు సద్వినయోగం చేసుకుని సకాలంలో చెల్లించినప్పుడే బ్యాంకులు బాగా నడుస్తాయని సిఎం కెసిఆర్‌ అన్నారు. ఇందుకు ప్రజలు, …

నీరు భద్రం!

– ఇంకుడు గుంతలు లేకపోతే ఇళ్ల అనుమతి వద్దు – 100 రోజుల సమీక్షలో కేటీఆర్‌ హైదరాబాద్‌,ఏప్రిల్‌ 20(జనంసాక్షి):  రాష్ట్రంలో కరవు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రజలు …

మళ్లీ కేజ్రీ జంగ్‌

న్యూదిల్లీ,ఏప్రిల్‌ 20(జనంసాక్షి):దిల్లీ ప్రభుత్వం, లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ మధ్య మరోసారి విభేదాలు తలెత్తాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఓ అధికారిని నియమిస్తూ జారీచేసిన ఉత్తర్వులను లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ …

భాజపా ఎమ్మెల్యే దాడిలో గాయపడ్డ శక్తిమాన్‌ కన్నుమూత

న్యూఢిల్లీ,ఏప్రిల్‌ 20(జనంసాక్షి):శక్తిమాన్‌ గుర్తుంది  కదా.. బీజేపీ ఎమ్మెల్యే గణేష్‌ జోషి చేతిలో దారుణంగా దెబ్బలు తిని.. ఆ మధ్య దేశవ్యాప్తంగా సానుభూతి పొందిన ఈ ఉత్తరాఖండ్‌ పోలీసు …

పాలేరు టీఆర్‌ఎస్‌ అభ్యర్ధిగా తుమ్మల

హైదరాబాద్‌,ఏప్రిల్‌ 20(జనంసాక్షి):ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ఉప ఎన్నిక తెరాస అభ్యర్థిగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావును బరిలోకి దింపేందుకు తెరాస అధినేత, సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. సునాయాసంగా …

బాలికా విద్యతోనే సమాజికాభివృద్ది

ప్రధాని  నరేంద్ర మోదీ శ్రీనగర్‌,ఏప్రిల్‌19(జనంసాక్షి): కూతుళ్లను చదువు వైపు మళ్లిస్తున్న తల్లులందరికీ వందనాలు సమర్పిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. బాలికా విద్యాకు ప్రాధాన్యం ఇస్తున్న వారంతా …

ఇరు రాష్ట్రాలు అభివృద్ధి పథంలో..

– గవర్నర్‌ నరసింహన్‌ ఇలాగే కొనసాగితే అద్భుత ఫలితాలు న్యూఢిల్లీ,ఏప్రిల్‌ 19(జనంసాక్షి):తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్రాలు, ముఖ్యమంత్రులు బాగా పనిచేస్తున్నారని, అభివృద్ధిలో ముందుకు పోతున్నాయని గవర్నర్‌ నరసింహన్‌ …