బిజినెస్

మళ్లీ కేజ్రీ జంగ్‌

న్యూదిల్లీ,ఏప్రిల్‌ 20(జనంసాక్షి):దిల్లీ ప్రభుత్వం, లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ మధ్య మరోసారి విభేదాలు తలెత్తాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఓ అధికారిని నియమిస్తూ జారీచేసిన ఉత్తర్వులను లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ …

భాజపా ఎమ్మెల్యే దాడిలో గాయపడ్డ శక్తిమాన్‌ కన్నుమూత

న్యూఢిల్లీ,ఏప్రిల్‌ 20(జనంసాక్షి):శక్తిమాన్‌ గుర్తుంది  కదా.. బీజేపీ ఎమ్మెల్యే గణేష్‌ జోషి చేతిలో దారుణంగా దెబ్బలు తిని.. ఆ మధ్య దేశవ్యాప్తంగా సానుభూతి పొందిన ఈ ఉత్తరాఖండ్‌ పోలీసు …

పాలేరు టీఆర్‌ఎస్‌ అభ్యర్ధిగా తుమ్మల

హైదరాబాద్‌,ఏప్రిల్‌ 20(జనంసాక్షి):ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ఉప ఎన్నిక తెరాస అభ్యర్థిగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావును బరిలోకి దింపేందుకు తెరాస అధినేత, సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. సునాయాసంగా …

బాలికా విద్యతోనే సమాజికాభివృద్ది

ప్రధాని  నరేంద్ర మోదీ శ్రీనగర్‌,ఏప్రిల్‌19(జనంసాక్షి): కూతుళ్లను చదువు వైపు మళ్లిస్తున్న తల్లులందరికీ వందనాలు సమర్పిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. బాలికా విద్యాకు ప్రాధాన్యం ఇస్తున్న వారంతా …

ఇరు రాష్ట్రాలు అభివృద్ధి పథంలో..

– గవర్నర్‌ నరసింహన్‌ ఇలాగే కొనసాగితే అద్భుత ఫలితాలు న్యూఢిల్లీ,ఏప్రిల్‌ 19(జనంసాక్షి):తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్రాలు, ముఖ్యమంత్రులు బాగా పనిచేస్తున్నారని, అభివృద్ధిలో ముందుకు పోతున్నాయని గవర్నర్‌ నరసింహన్‌ …

హిందీ సేవి సమ్మాన్‌ అవార్డుల ప్రదానం

న్యూదిల్లీ,ఏప్రిల్‌ 19(జనంసాక్షి):దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో హిందీ సేవి సమ్మాన్‌ యోజన అవార్డుల ప్రదాన కార్యక్రమం మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు.జార్జ్‌ …

12 శాతం ముస్లిం రిజర్వేషన్‌పై స్పష్టత ఇవ్వాలి

– టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ హైదరాబాద్‌, ఏప్రిల్‌ 19(జనంసాక్షి):మైనార్టీ ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు అమలు చేయకుండా సీఎం కేసీఆర్‌ మైనార్టీలను మోసం చేస్తున్నారని తెలంగాణ …

సర్కారువెనకడుగు

– పీఎఫ్‌ కొత్త నిబంధనలు రద్దు – కేంద్రమంత్రి దత్తాత్రేయ హైదరాబాద్‌, ఏప్రిల్‌ 19(జనంసాక్షి):ప్రావిడెంట్‌ ఫండ్‌ కొత్త నిబంధనలపై కేంద్రం వెనక్కు తగ్గింది. భవిష్యనిధి(పీఎఫ్‌) ఉపసంహరణపై ప్రతిపాదించిన …

టీఆర్‌ఎస్‌ ప్లీనరీకి భారీ ఏర్పాట్లు

– నాయిని నర్సింహారెడ్డి హైదరాబాద్‌,ఏప్రిల్‌ 18(జనంసాక్షి):  టీఆర్‌ఎస్‌ ప్లీనరికి గ్రేటర్‌ హైదరాబాద్‌ నుంచి 5 వేల మంది ప్రతినిధులు హాజరవుతారని ¬ంమంత్రి నాయిని తెలిపారు. సభకు భారీగా …

భాజపా ఎంపీకి జరిమానా!

– సరిబేసి నిబంధనల ఉల్లంఘన న్యూదిల్లీ,ఏప్రిల్‌ 18(జనంసాక్షి):దిల్లీలో భాజపా ఎంపీ విజయ్‌ గోయెల్‌కు రోడ్డు రవాణా శాఖ అధికారులు జరిమానా విధించారు. నగరంలో కాలుష్య నియంత్రణకు రాష్ట్ర …

తాజావార్తలు