బిజినెస్

హిందీ సేవి సమ్మాన్‌ అవార్డుల ప్రదానం

న్యూదిల్లీ,ఏప్రిల్‌ 19(జనంసాక్షి):దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో హిందీ సేవి సమ్మాన్‌ యోజన అవార్డుల ప్రదాన కార్యక్రమం మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు.జార్జ్‌ …

12 శాతం ముస్లిం రిజర్వేషన్‌పై స్పష్టత ఇవ్వాలి

– టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ హైదరాబాద్‌, ఏప్రిల్‌ 19(జనంసాక్షి):మైనార్టీ ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు అమలు చేయకుండా సీఎం కేసీఆర్‌ మైనార్టీలను మోసం చేస్తున్నారని తెలంగాణ …

సర్కారువెనకడుగు

– పీఎఫ్‌ కొత్త నిబంధనలు రద్దు – కేంద్రమంత్రి దత్తాత్రేయ హైదరాబాద్‌, ఏప్రిల్‌ 19(జనంసాక్షి):ప్రావిడెంట్‌ ఫండ్‌ కొత్త నిబంధనలపై కేంద్రం వెనక్కు తగ్గింది. భవిష్యనిధి(పీఎఫ్‌) ఉపసంహరణపై ప్రతిపాదించిన …

టీఆర్‌ఎస్‌ ప్లీనరీకి భారీ ఏర్పాట్లు

– నాయిని నర్సింహారెడ్డి హైదరాబాద్‌,ఏప్రిల్‌ 18(జనంసాక్షి):  టీఆర్‌ఎస్‌ ప్లీనరికి గ్రేటర్‌ హైదరాబాద్‌ నుంచి 5 వేల మంది ప్రతినిధులు హాజరవుతారని ¬ంమంత్రి నాయిని తెలిపారు. సభకు భారీగా …

భాజపా ఎంపీకి జరిమానా!

– సరిబేసి నిబంధనల ఉల్లంఘన న్యూదిల్లీ,ఏప్రిల్‌ 18(జనంసాక్షి):దిల్లీలో భాజపా ఎంపీ విజయ్‌ గోయెల్‌కు రోడ్డు రవాణా శాఖ అధికారులు జరిమానా విధించారు. నగరంలో కాలుష్య నియంత్రణకు రాష్ట్ర …

మమత నమ్మించి నట్టేటముంచేసింది!

– ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ కోల్‌కతా,ఏప్రిల్‌ 18(జనంసాక్షి):తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీపై కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సోమవారం నిప్పులు చెరిగారు. ఆమె పశ్చిమబెంగాల్‌ …

మసూద్‌పై నిషేధం విధించండి

– చైనాతో సుష్మా చర్చలు మాస్కో,ఏప్రిల్‌ 18(జనంసాక్షి): జైషే చీఫ్‌ మసూద్‌పై నిషేధం విధించాలన్న అంశాన్ని ఐక్యరాజ్యసమితిలో చైనా అడ్డుకున్న విషయంపై విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ …

కోహినూరు వజ్రాన్ని రప్పించలేం!

– నిస్సాహయత వ్యక్తం చేసిన కేంద్రం న్యూఢిల్లీ,ఏప్రిల్‌ 18(జనంసాక్షి):కోహినూర్‌ వజ్రాన్ని తిరిగి తీసుకుని రావడంలో కేంద్రం చేతులెత్తేసింది. దీనిని తీసుకుని రావడం కష్టమని కూడా తేల్చేసింది.  బ్రిటిష్‌ …

లాభాల్లోప్రాంభమైన స్టాక్‌మార్కెట్లు

హైదరాబాద్‌,ఏప్రిల్‌18 : స్టాక్‌మార్కెట్లు సోమవారం ఉదయం నుంచి లాభాలతో  ప్రారంభమయ్యాయి.  70 పాయింట్లకు పైగా లాభంలో సెన్సెక్స్‌, 20 పాయింట్లకు పైగా లాభంలో నిఫ్టీ ట్రేడవుతున్నాయి. ప్రారంభ …

మళ్లీ పటేళ్ల ఆగడాలు

– 24 గంటల పాటు మొబైల్‌, ఇంటర్‌నెట్‌ సేవల నిలిపివేత అహ్మదాబాద్‌,ఏప్రిల్‌ 17(జనంసాక్షి):రిజర్వేషన్ల సాధనం కోసం గుజరాత్‌లో పటేల్‌ సామాజికవర్గం చేస్తున్న ఉద్యమం మరోసారి ఉద్రిక్తంగా మారింది. …