బిజినెస్

ఉగ్రవాదం ఉమ్మడి సమస్య

– ప్రధాని మోదీ వాషింగ్టన్‌,ఏప్రిల్‌ 1(జనంసాక్షి):అణు భద్రతకు ప్రపంచ దేశాలు చాలా ప్రాముఖ్యత ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అమెరికాలో జరిగిన అణుభద్రత సదస్సులో ఆయన …

హామీ ఎమైంది!?

– మాల్యా, లలిత్‌ మోదీని భారత్‌కు ఎందుకు రప్పించరు – అసోం ఎన్నికల సభలో రాహుల్‌ దిగ్బోయ్‌ (అస్సాం),ఏప్రిల్‌ 1(జనంసాక్షి): విదేశాల్లోని నల్లధనాన్ని వెనక్కి రప్పిస్తామని చెప్పి …

చార్మినార్‌ను చక్కటి ప్రాంతం చేస్తాం

– మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌,ఏప్రిల్‌ 1(జనంసాక్షి): చార్మినార్‌ పరిసరాలను ఆకట్టుకునేలా తీర్చిదిద్దుతామని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఇక్కడ చేపట్టిన పాదచారుల పనులు పూర్తి చేసి  త్వరలోనే …

బెంగాల్‌ బీబీకే జై..

– ఎగ్జిట్‌పోల్‌ సర్వే వెల్లడి కోల్‌కతా,ఏప్రిల్‌ 1(జనంసాక్షి): బెంగాల్‌ ప్రజలు మరోసారి దీదీకే పట్టం కట్టనున్నారు. ఒపీనియన్‌ పోల్స్‌ సర్వేల ఫలితాలు కూడా తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి …

కోల్‌కత్తాలో మహావిషాదం

– కుప్పకూలిన ఫ్లైఓవర్‌ – 18 మంది మృతి కోల్‌కతా,ఏప్రిల్‌ 1(జనంసాక్షి):పశ్చిమ్‌బంగ రాజధాని నగరం కోల్‌కతాలో గురువారం ఘోర ప్రమాదం సంభవించింది. ఉత్తర ప్రాంతంలోని గిరీష్‌ పార్క్‌ …

భాజపా ప్రజల మధ్య విబేధాలు సృష్టిస్తోంది హింసను ప్రేరేపిస్తోంది

– ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ దిగ్బోయ్‌,ఏప్రిల్‌ 1(జనంసాక్షి):భాజపా అడుగుపెట్టిన చోటల్లా ప్రజల్లో భేదాలు తెచ్చి హింసను ప్రేరేపిస్తోందని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఆరోపించారు. త్వరలో …

అమెరికా చేరుకున్న ప్రధాని మోదీ

వాషింగ్టన్‌,ఏప్రిల్‌ 1(జనంసాక్షి): అమెరికా రాజధాని వాషింగ్టన్‌ డీసీలో ప్రధాని మోదీ ల్యాండ్‌ అయ్యారు. బ్రస్సెల్స్‌లో పర్యటన ముగించుకున్న ఆయన గురువారం  వాషింగ్టన్‌ చేరుకున్నారు. ఆయనకు అక్కడ ఘన …

అక్రమ నిర్మాణాలు ఎలా క్రమబద్ధీకరిస్తారు

– సర్కారును నిలదీసిన హైకోర్టు హైదరాబాద్‌,ఏప్రిల్‌ 1(జనంసాక్షి): అక్రమ నిర్మాణాల క్రమబద్దీకరణ విషయంలో తెలంగాణ సర్కార్‌ వైఖరిని ఉమ్మడి హైకోర్టు తప్పుపట్టింది. ఎప్పటికప్పుడు అక్రమ నిర్మాణాల క్రమబద్దీకరణ …

గవర్నర్‌తో సీఎం కేసీఆర్‌ భేటి

హైదరాబాద్‌,ఏప్రిల్‌ 1(జనంసాక్షి): శాసన సభ బడ్జెట్‌ సమావేశాలు ముగిసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు గురువారం సాయంత్రం గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌తో రాజ్‌భవన్‌లో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. …

భారత మార్కెట్లోకి సామ్‌సంగ్‌ జే3(6)

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల సంస్థ సామ్‌సంగ్‌ సరికొత్త ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. సామ్‌సంగ్‌ గెలాక్సీ జే3(6) పేరున్న ఈ స్మార్ట్‌ఫోన్‌ను చైనాలో …

తాజావార్తలు