బిజినెస్

భాజపా ప్రజల మధ్య విబేధాలు సృష్టిస్తోంది హింసను ప్రేరేపిస్తోంది

– ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ దిగ్బోయ్‌,ఏప్రిల్‌ 1(జనంసాక్షి):భాజపా అడుగుపెట్టిన చోటల్లా ప్రజల్లో భేదాలు తెచ్చి హింసను ప్రేరేపిస్తోందని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఆరోపించారు. త్వరలో …

అమెరికా చేరుకున్న ప్రధాని మోదీ

వాషింగ్టన్‌,ఏప్రిల్‌ 1(జనంసాక్షి): అమెరికా రాజధాని వాషింగ్టన్‌ డీసీలో ప్రధాని మోదీ ల్యాండ్‌ అయ్యారు. బ్రస్సెల్స్‌లో పర్యటన ముగించుకున్న ఆయన గురువారం  వాషింగ్టన్‌ చేరుకున్నారు. ఆయనకు అక్కడ ఘన …

అక్రమ నిర్మాణాలు ఎలా క్రమబద్ధీకరిస్తారు

– సర్కారును నిలదీసిన హైకోర్టు హైదరాబాద్‌,ఏప్రిల్‌ 1(జనంసాక్షి): అక్రమ నిర్మాణాల క్రమబద్దీకరణ విషయంలో తెలంగాణ సర్కార్‌ వైఖరిని ఉమ్మడి హైకోర్టు తప్పుపట్టింది. ఎప్పటికప్పుడు అక్రమ నిర్మాణాల క్రమబద్దీకరణ …

గవర్నర్‌తో సీఎం కేసీఆర్‌ భేటి

హైదరాబాద్‌,ఏప్రిల్‌ 1(జనంసాక్షి): శాసన సభ బడ్జెట్‌ సమావేశాలు ముగిసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు గురువారం సాయంత్రం గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌తో రాజ్‌భవన్‌లో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. …

భారత మార్కెట్లోకి సామ్‌సంగ్‌ జే3(6)

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల సంస్థ సామ్‌సంగ్‌ సరికొత్త ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. సామ్‌సంగ్‌ గెలాక్సీ జే3(6) పేరున్న ఈ స్మార్ట్‌ఫోన్‌ను చైనాలో …

దంతెవాడలో మావోయిస్టుల దాడి

– ఏడుగురి జవాన్ల మృతి చింతూరు,మార్చి30(జనంసాక్షి):ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరోమారు రెచ్చిపోయారు. దంతెవాడలో మందుపాతరతో జవాన్లను బలి తీసుకున్నారు.సీఆర్పీఎఫ్‌ బలగాలు ప్రయాణిస్తున్న వాహనాన్ని లక్ష్యంగా చేసుకొని బుధవారం మందుపాతర …

ఛాయ్‌వాళాకు తేయాకు కార్మికుల సమస్యలు తెలియవు

– సోనియా గాంధీ అస్సాం,మార్చి30(జనంసాక్షి): ఛాయ్‌వాళకు తేయాకు కార్మికుల సమస్యలు తెలియవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశించి ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ  విమర్శలు చేశారు.అస్సాం రాష్ట్రంలో …

ఎం వ్యాలెట్‌ను ప్రారంభించిన కేటీఆర్‌

హైదరాబాద్‌,మార్చి30(జనంసాక్షి): తెలంగాణ సచివాలయంలో ఎం వ్యాలెట్‌ను తెలంగాణ రాష్ట్ర మంత్రులు కేటీఆర్‌, మహేందర్‌ రెడ్డి ప్రారంభించారు. మొబైల్‌లో వాహన పత్రాలు భద్రపరిచే ఎం వ్యాలెట్‌ను రవాణా శాఖ …

మయన్మార్‌ అధ్యక్షుడిగా హతిన్‌ కావ్‌

– విదేశాంగ మంత్రిగా అంగ్‌సాన్‌సూకీ ప్రమాణం న్యూఢిల్లీ,మార్చి30(జనంసాక్షి): మయన్మార్‌లో దశాబ్దాల మిలిటరీ పాలనకు తెర పడిన సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో అంగ్‌శాన్‌ సూచీ …

ఇరోమ్‌షర్మిళకు ఊరట

న్యూదిల్లీ,మార్చి30(జనంసాక్షి):మణిపూర్‌ మానవహక్కుల పోరాట కార్యకర్త ఇరోం షర్మిలకు ఈరోజు దిల్లీ కోర్టులో వూరట లభించింది. ఆత్మహత్యాయత్నం నేరంలో షర్మిలను కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. మణిపూర్‌లో సాయుధ దళాల …