బిజినెస్

మహిళలను ఆలయంలోని అనుమతించండి

– శనీశ్వర ఆలయం వద్ద ఉద్రిక్తత – భూమతా బ్రిగేడ్‌ మహిళా సంఘం ఆందోళన ముంబయి,ఏప్రిల్‌ 2(జనంసాక్షి): మహరాష్ట్ర శనిసింగనాపూర్‌లోని శనీశ్వరాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. …

క్షతగాత్రులను పరామర్శించడానికే వచ్చా!

– రాజకీయం కోసం కాదు – రాహుల్‌ కోల్‌కతా,ఏప్రిల్‌ 2(జనంసాక్షి): కోల్‌కతా నగరంలో ఫల్‌ఐ ఓవర్‌  కుప్పకూలిన ఘటనాస్థలాన్ని శనివారం కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పరిశీలించారు. …

అమెరికా సైన్యంలో గడ్డం,తలపాగాకు అనుమతి

అమెరికా సైన్యంలో ఇది ఓ మంచి మార్పు …. వాషింగ్టన్‌,ఏప్రిల్‌ 2(జనంసాక్షి): అమెరికా సైన్యం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. సైన్యాధికారి కెప్టెన్‌ సిమ్రత్‌పాల్‌ సింగ్‌ (28)కు అరుదైన …

మహబూబాకు గవర్నర్‌ ఆహ్వానం

శ్రీనగర్‌,ఏప్రిల్‌ 2(జనంసాక్షి):జమ్ముకశ్మీర్‌లో ప్రభుత్వ ఏర్పాటకు పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీని గవర్నర్‌ ఎన్‌.ఎన్‌.వోరా శనివారం ఆహ్వానించారు. అమె పీడీపీ- భాజపా ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తారు. ఇరు పార్టీలు …

ఎలా జరిగిందో తెలియదు

– అందుకే దైవలీలా అన్నాం – విచారణలోనే తేలుతుంది – ఐయూఆర్‌సీసీ ప్రతినిధులు కోల్‌కతా,ఏప్రిల్‌ 1(జనంసాక్షి): హైదరాబాద్‌/కోల్‌కతా,ఏప్రిల్‌ 1(జనంసాక్షి): కోల్‌కత్తాలో ఫ్లైఓవర్‌ కూలిన ఘటనలో ఐయూఆర్‌ఆర్‌సీసీ ప్రతినిధులు …

ఉగ్రవాదం ఉమ్మడి సమస్య

– ప్రధాని మోదీ వాషింగ్టన్‌,ఏప్రిల్‌ 1(జనంసాక్షి):అణు భద్రతకు ప్రపంచ దేశాలు చాలా ప్రాముఖ్యత ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అమెరికాలో జరిగిన అణుభద్రత సదస్సులో ఆయన …

హామీ ఎమైంది!?

– మాల్యా, లలిత్‌ మోదీని భారత్‌కు ఎందుకు రప్పించరు – అసోం ఎన్నికల సభలో రాహుల్‌ దిగ్బోయ్‌ (అస్సాం),ఏప్రిల్‌ 1(జనంసాక్షి): విదేశాల్లోని నల్లధనాన్ని వెనక్కి రప్పిస్తామని చెప్పి …

చార్మినార్‌ను చక్కటి ప్రాంతం చేస్తాం

– మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌,ఏప్రిల్‌ 1(జనంసాక్షి): చార్మినార్‌ పరిసరాలను ఆకట్టుకునేలా తీర్చిదిద్దుతామని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఇక్కడ చేపట్టిన పాదచారుల పనులు పూర్తి చేసి  త్వరలోనే …

బెంగాల్‌ బీబీకే జై..

– ఎగ్జిట్‌పోల్‌ సర్వే వెల్లడి కోల్‌కతా,ఏప్రిల్‌ 1(జనంసాక్షి): బెంగాల్‌ ప్రజలు మరోసారి దీదీకే పట్టం కట్టనున్నారు. ఒపీనియన్‌ పోల్స్‌ సర్వేల ఫలితాలు కూడా తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి …

కోల్‌కత్తాలో మహావిషాదం

– కుప్పకూలిన ఫ్లైఓవర్‌ – 18 మంది మృతి కోల్‌కతా,ఏప్రిల్‌ 1(జనంసాక్షి):పశ్చిమ్‌బంగ రాజధాని నగరం కోల్‌కతాలో గురువారం ఘోర ప్రమాదం సంభవించింది. ఉత్తర ప్రాంతంలోని గిరీష్‌ పార్క్‌ …