బిజినెస్

ఎన్‌ఐఏ అధికారి దారుణ హత్య

లక్నో,ఏప్రిల్‌ 3(జనంసాక్షి):ఉత్తరప్రదేశ్‌లో జాతీయ దర్యాప్తు సంస్ధ అధికారి దారుణహత్యకు గురయ్యారు.ఎన్‌ఐఏ అధికారి మహమ్మద్‌ టంజీమ్‌ దుండగులు కాల్చి చంపారు. ఎన్‌ఐఏలో డిప్యూటీ సూపరింటెండెంట్‌ ¬దాలో పనిచేస్తున్న టంజీమ్‌ …

”భారత్‌ మాతాకీ జై” అనాల్సిందే!

– లేదంటే దేశం విడిచి వెళ్లాల్సిందే! – మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్‌ వివాదాస్పద వ్యాఖ్యలు ముంబై,ఏప్రిల్‌ 3(జనంసాక్షి):’భారత్‌ మాతా కీ జై’ నినాదం తాలూకూ వివాదం రోజురోజుకూ …

నియోజక వర్గానికి 1000 డబుల్‌ బెడ్‌రూంలు

– రూ.12వేల కోట్ల రుణం ప్రకటించిన హడ్కో హైదరాబాద్‌,ఏప్రిల్‌ 3(జనంసాక్షి):తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల పథకాన్ని వేగవంతం చేసేందుకు గృహ నిర్మాణ …

మళ్లీ వివాదాస్పదమైన రాందేవ్‌ బాబా ఉత్పత్తులు

ఉత్తరప్రదేశ్‌,ఏప్రిల్‌ 3(జనంసాక్షి): రామ్‌దేవ్‌ బాబా ఉత్పత్తులపై మరో వివాదం చోటుచేసుకుంది. ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వం.. రామ్‌దేవ్‌ బాబా నూడుల్స్‌ ను నిషేధించింది. నూడిల్స్‌ లో మూడింతల యాష్‌ …

జాతీయ గీతం జనగణమన కాదు.. వందేమాతరమే!

– జాతీయ జెండాతో సమానంగా కాశాయ జెండాను గౌరవించాలి – మళ్లీ ఆర్‌ఎస్‌ఎస్‌ వివాదస్పద వ్యాఖ్యలు ముంబయి,ఏప్రిల్‌ 2(జనంసాక్షి): ఆర్‌ఎస్‌ఎస్‌ మరోమారు వివాదాస్పద వ్యాఖ్యల పరంపర కొనసాగిస్తూనే …

మహిళలను ఆలయంలోని అనుమతించండి

– శనీశ్వర ఆలయం వద్ద ఉద్రిక్తత – భూమతా బ్రిగేడ్‌ మహిళా సంఘం ఆందోళన ముంబయి,ఏప్రిల్‌ 2(జనంసాక్షి): మహరాష్ట్ర శనిసింగనాపూర్‌లోని శనీశ్వరాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. …

క్షతగాత్రులను పరామర్శించడానికే వచ్చా!

– రాజకీయం కోసం కాదు – రాహుల్‌ కోల్‌కతా,ఏప్రిల్‌ 2(జనంసాక్షి): కోల్‌కతా నగరంలో ఫల్‌ఐ ఓవర్‌  కుప్పకూలిన ఘటనాస్థలాన్ని శనివారం కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పరిశీలించారు. …

అమెరికా సైన్యంలో గడ్డం,తలపాగాకు అనుమతి

అమెరికా సైన్యంలో ఇది ఓ మంచి మార్పు …. వాషింగ్టన్‌,ఏప్రిల్‌ 2(జనంసాక్షి): అమెరికా సైన్యం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. సైన్యాధికారి కెప్టెన్‌ సిమ్రత్‌పాల్‌ సింగ్‌ (28)కు అరుదైన …

మహబూబాకు గవర్నర్‌ ఆహ్వానం

శ్రీనగర్‌,ఏప్రిల్‌ 2(జనంసాక్షి):జమ్ముకశ్మీర్‌లో ప్రభుత్వ ఏర్పాటకు పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీని గవర్నర్‌ ఎన్‌.ఎన్‌.వోరా శనివారం ఆహ్వానించారు. అమె పీడీపీ- భాజపా ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తారు. ఇరు పార్టీలు …

ఎలా జరిగిందో తెలియదు

– అందుకే దైవలీలా అన్నాం – విచారణలోనే తేలుతుంది – ఐయూఆర్‌సీసీ ప్రతినిధులు కోల్‌కతా,ఏప్రిల్‌ 1(జనంసాక్షి): హైదరాబాద్‌/కోల్‌కతా,ఏప్రిల్‌ 1(జనంసాక్షి): కోల్‌కత్తాలో ఫ్లైఓవర్‌ కూలిన ఘటనలో ఐయూఆర్‌ఆర్‌సీసీ ప్రతినిధులు …

తాజావార్తలు