బిజినెస్

దంతెవాడలో మావోయిస్టుల దాడి

– ఏడుగురి జవాన్ల మృతి చింతూరు,మార్చి30(జనంసాక్షి):ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరోమారు రెచ్చిపోయారు. దంతెవాడలో మందుపాతరతో జవాన్లను బలి తీసుకున్నారు.సీఆర్పీఎఫ్‌ బలగాలు ప్రయాణిస్తున్న వాహనాన్ని లక్ష్యంగా చేసుకొని బుధవారం మందుపాతర …

ఛాయ్‌వాళాకు తేయాకు కార్మికుల సమస్యలు తెలియవు

– సోనియా గాంధీ అస్సాం,మార్చి30(జనంసాక్షి): ఛాయ్‌వాళకు తేయాకు కార్మికుల సమస్యలు తెలియవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశించి ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ  విమర్శలు చేశారు.అస్సాం రాష్ట్రంలో …

ఎం వ్యాలెట్‌ను ప్రారంభించిన కేటీఆర్‌

హైదరాబాద్‌,మార్చి30(జనంసాక్షి): తెలంగాణ సచివాలయంలో ఎం వ్యాలెట్‌ను తెలంగాణ రాష్ట్ర మంత్రులు కేటీఆర్‌, మహేందర్‌ రెడ్డి ప్రారంభించారు. మొబైల్‌లో వాహన పత్రాలు భద్రపరిచే ఎం వ్యాలెట్‌ను రవాణా శాఖ …

మయన్మార్‌ అధ్యక్షుడిగా హతిన్‌ కావ్‌

– విదేశాంగ మంత్రిగా అంగ్‌సాన్‌సూకీ ప్రమాణం న్యూఢిల్లీ,మార్చి30(జనంసాక్షి): మయన్మార్‌లో దశాబ్దాల మిలిటరీ పాలనకు తెర పడిన సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో అంగ్‌శాన్‌ సూచీ …

ఇరోమ్‌షర్మిళకు ఊరట

న్యూదిల్లీ,మార్చి30(జనంసాక్షి):మణిపూర్‌ మానవహక్కుల పోరాట కార్యకర్త ఇరోం షర్మిలకు ఈరోజు దిల్లీ కోర్టులో వూరట లభించింది. ఆత్మహత్యాయత్నం నేరంలో షర్మిలను కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. మణిపూర్‌లో సాయుధ దళాల …

ఢిల్లీలో కేటీఆర్‌ బిజీబిజీ

– కేంద్రమంత్రులతో భేటీ న్యూఢిల్లీ,మార్చి29(జనంసాక్షి):గ్రావిూణ ఉపాధి హావిూ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని మంత్రి కేటీఆర్‌ కేంద్ర మంత్రి చౌదరి బీరేంద్ర సింగ్‌ ని కోరారు. ఢిల్లీ …

భాజపా పాలనలో దేశం అదోగతి

– బీహార్‌లో పట్టినగతే అస్సాంలో పడుతుంది – రాహుల్‌ అసోం,మార్చి29(జనంసాక్షి):బీజేపీకి బిహార్‌లో పట్టిన గతే అసోంలో కూడా పడుతుందని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అన్నారు. బీజేపీ …

ఈజిప్టు విమానం హైజాక్‌ కథ సుఖాంతం

– మాజీ భార్య కోసం హైడ్రామా – పోలీసుల అదుపులో హైజాకర్‌ కైరో,మార్చి29(జనంసాక్షి):  ఈజిప్టు హైజాక్‌ ఘటన ఎట్టకేలకు ముగిసింది. ఈజిప్టు విమానాన్ని హైజాక్‌ చేసిన వ్యక్తిని …

జాట్ల రిజర్వేషన్లకు హర్యానా అసెంబ్లీ ఆమోదం

చండీగఢ్‌,మార్చి29(జనంసాక్షి): విద్య, ఉద్యోగ అవకాశాల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించే జాట్‌ల రిజర్వేషన్‌ బిల్లును హర్యాణా అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది.  హర్యాణా మంత్రివర్గం ఆమోదించిన ఈ బిల్లును మంగళవారం  …

ఉత్తరఖండ్‌లో రాష్ట్రపతి పాలనపై హైకోర్టు స్టే

ఉత్తరఖండ్‌,మార్చి29(జనంసాక్షి):ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలనపై స్టే విధించింది అక్కడి హైకోర్టు. ఈ నెల 31న శాసనసభలో విశ్వాస పరీక్ష నిర్వహించాలని ఆదేశించిన ధర్మాసనం? బలనిరూపణలో పాల్గొనేందుకు అందరు ఎమ్మెల్యేలకు …

తాజావార్తలు