అంతర్జాతీయం
మావోయిస్టుల కాల్పుల్లో ముగ్గురు పోలీసులకు గాయాలు
జార్ఖండ్ : జార్ఖండ్ రాష్ట్రంలోని పాకుర్ జిల్లాలో ఎస్పీ లక్ష్యంగా మావోయిస్టులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు పోలీసులకు గాయాలయ్యాయి.
5 నుంచి ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు
డెహ్రాడూన్: ఈనెల 5నుంచి ఉత్తరాఖండ్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది.
విదేశాంగశాఖ కార్యదర్శిగా సుజాతా సింగ్
ఢిల్లీ : విదేశాంగశాఖ కార్యదర్శిగా సుజాతసింగ్ను నియమించినట్లు ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటించింది.
తాజావార్తలు
- అభివృద్ధిని చూసి ఆశీర్వదించండి
- ఆరాటం ముందు ఆటంకం ఎంత?
- కొనసాగుతున్న ఇండిగో విమానాల రద్దు
- కొనసాగుతున్న ఇండిగో విమానాల రద్దు
- ఇది ప్రజా పోరాటం.. పెద్ద ధన్వాడలో మిన్నంటిన సంబరాలు
- రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏసీబీ దాడులు
- ఇండిగో విమానాల్లో సాంకేతికలోపం
- దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి వారి వెంట నడుస్తాం
- పంతం నెగ్గించుకున్న రాజగోపాల్ రెడ్డి
- ఎమ్మెల్యే స్వగ్రామంలో సర్పంచ్ ఏకగ్రీవం
- మరిన్ని వార్తలు



