అంతర్జాతీయం

ఇండోనేషియాలో 429కి చేరిన మృతులు

– మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం జకార్తా, డిసెంబర్‌25(జ‌నంసాక్షి) : ఇండోనేషియాలో ప్రకృతి ప్రకోపం తీరని శోకాన్ని మిగిల్చింది. అగ్నిపర్వతం బద్దలవడంతో గత శనివారం రాత్రి …

మూడో సారి గిన్నిస్‌ రికార్డును సృష్టించిన షియోవిూ

బీజింగ్‌,డిసెంబర్‌25(జ‌నంసాక్షి):మైబైల్స్‌ తయారీదారు షియోవిూ ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన యానిమేటెడ్‌ మొబైల్‌ ఫోన్‌ మొజాయిక్‌ను ఏర్పాటు చేసి గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో  మరోసారి చోటు దక్కించుంకుంది.తాజాగా …

నడిరోడ్డుపై నోట్ల వర్షం!

– కార్లు దిగి మరీ ఏరుకున్న స్థానికులు – అమెరికాలోని ఈస్ట్‌ రూథర్‌ పోర్డ్‌ రహదారిపై ఘటన న్యూజెర్సీ, డిసెంబర్‌17(జ‌నంసాక్షి) : నడిరోడ్డుపై నోట్ల వర్షం కురిస్తే …

నేపాల్ లో ఘోర ప్రమాదం : 20 మంది మృతి

ఖాట్మండు : నేపాల్ లోని నువాకోట్ జిల్లాలోని జ్ఞాన్ ఫెడీ ఏరియాలో శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న మినీ ట్రక్కు అదుపుతప్పి …

అంగారకుడి నుండి తొలిసారిగా శబ్ధం

రికార్డు చేసిన ఇన్‌సైట్‌ ల్యాండర్‌ వాషింగ్‌టన్‌,డిసెంబర్‌8(జ‌నంసాక్షి):అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఇటీవల అంగారకుడిపైకి పంపిన ఇన్‌సైట్‌ ల్యాండర్‌ ఆ గ్రహంపై గాలి తరంగాల శబ్దాలను రికార్డు …

ఫ్రాన్స్‌లో కొనసాగుతున్న ఆందోళనలు

షాపింగ్‌ మాల్స్‌ మూసేయించిన అధికారులు ప్యారిస్‌,డిసెంబర్‌8(జ‌నంసాక్షి): ఫ్రాన్స్‌లో ఆందోళనలు మిన్నంటుతున్నాయి. ఆందోళనలను దృష్టిలో పెట్టుకుని అధికారులు ఈఫిల్‌ టవర్‌ ను మూసివేశారు.  ఇంధనంపై పన్నులు, పెరుగుతున్నఖర్చులను వ్యతిరేకిస్తూ …

కొనసాగుతున్న మైకేల్‌ విచారణ

న్యూఢిల్లీ,డిసెంబర్‌8(జ‌నంసాక్షి):అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ కుంభకోణంలో మధ్యవర్తి క్రిస్టియన్‌ మైకేల్‌ విచారణ కొనసాగుతోంది. మైకెల్‌ సన్నిహితులు ఆర్కే నందా, జెబి బాల సుబ్రమణ్యన్‌ ల నుంచి సేకరించిన డాక్యుమెంట్లు, స్టేట్‌మెంట్ల …

అమెరికా మాజీ అధ్యక్షుడు..  సీనియర్‌ బుష్‌ కన్నుమూత

వాషింగ్టన్‌, డిసెంబర్‌1(జ‌నంసాక్షి) : అమెరికా మాజీ అధ్యక్షుడు సీనియర్‌ బుష్‌ (94) అనారోగ్యంతో కన్నుమూశారు. జార్జ్‌ హెచ్‌ డబ్ల్యూ బుష్‌ శుక్రవారం అర్ధరాత్రి మరణించినట్టు ఆయన కుటుంబసభ్యులు …

కాబూల్‌లో పేలిన కారుబాంబు 

– 10మంది దుర్మరణం కాబూల్‌, నవంబర్‌29(జ‌నంసాక్షి) : ఫ్గానిస్థాన్‌లో ఉగ్రవాదులు మరోసారి విధ్వసం సృష్టించారు. కాబూల్‌లోని బ్రిటీష్‌ రక్షణ సంస్థకు చెందిన జీ4ఎస్‌ శిబిరం సవిూపంలో కారు …

చైనాలో భారీ పేలుడు: 22మంది మృతి

బీజింగ్‌,నవంబర్‌28(జనంసాక్షి): ఈశాన్య చైనాలోని జాంగ్జికో నగరంలో ఒక కెమికల్‌ ఫ్యాక్టరీ ఎదుట జరిగిన పేలుడులో సుమారు 22మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో అనేక …