లాభాలతో స్టాక్మార్కెట్లు ప్రారంభం
ముంబయి: స్టాక్మార్కెట్లు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్ 70 పాయింట్లకుపైగా లాభపడింది. నిఫ్టీ కూడా 22 పాయింట్లకుపైగా లాభంతో కొనసాగుతోంది.
ముంబయి: స్టాక్మార్కెట్లు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్ 70 పాయింట్లకుపైగా లాభపడింది. నిఫ్టీ కూడా 22 పాయింట్లకుపైగా లాభంతో కొనసాగుతోంది.
ముంబయి: స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్ 26 పాయింట్లకుపైగా నష్టపోయింది. నిఫ్టీ కూడా 20 పాయింట్లకుపైగా నష్టంతో కొనసాగుతొంది.
న్యూఢిల్లీ: జగన్ అక్రమాస్తుల కేసులో విజయసాయిరెడ్డి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు హాజరయ్యారు. ఈడీ న్యాయ ప్రాధికార సంస్థ అధికారులు విజయసాయిని విచారిస్తున్నారు.