జాతీయం

భాజపా నేతలతో కమల్‌నాథ్‌ భేటీ

ఢిల్లీ: భారతీయ జనతా పార్టీ సీనియర్‌ నేతలు సుష్మాస్వరాజ్‌, అరుణ్‌జైట్లీలతో పార్లమెంటు వ్యవహారాల మంత్రి కమల్‌నాధ్‌ నేడు భేటీ అయ్యారు. చిల్లరవర్తకంలో విదేశీ పెట్టుబడుల విషయమై కేంద్రం …

పార్లమెంటు ఆరవరణలో అగ్నిప్రమాదం

న్యూఢిల్లీ : పార్లమెంటు ఆవరణలో బుధవారం మధ్యాహ్నం 12.30 ప్రాంతంలో స్వల్ప అగ్నిప్రమాదం సంభవించింది. 78వ నెంబర్‌ గదినుంచి ఒక్కసారిగా పొగలు రావడంతో అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తమై …

పార్లమెంటు ఆరవరణలో అగ్నిప్రమాదం

న్యూఢిల్లీ : పార్లమెంటు ఆవరణలో బుధవారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో అగ్నిమాపక శాఖ అధికారులు మంటలు ఆర్పుతున్నారు.

పధానిని కూడా లెక్‌పాళ్‌ పరిధిలోకి తేవాలి

ఢిల్లీ : ప్రధానమంత్రి కూడా ప్రజాసేవకుడని, ఆయనను లోక్‌పాళ్‌ పరిధిలోకి తీసుకురావడంలో తప్పేమీలేదని కర్ణాటక మాజీ లోకాయుక్త, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి సంతోష్‌ హెగ్డే అన్నారు. ఇతర …

ఫేస్‌బుక్‌ వ్యవహారం పాల్‌ఘర్‌లో నేడు శివసేన బంద్‌

ముంబయి : బాల్‌ థాకరే మృతి అనంతరం ఫేస్‌బుక్‌లో వ్యాఖ్యలు చేసినందుకు ఇద్దరు మహిళలను అరెస్టు చేసిన పోలీసులను సస్పెండ్‌ చేయడాన్ని నిరసిస్తూ శివసేన నేడు థానే …

సచిన్‌ సెలెక్టర్లతో మాట్లాడాలి రిటైర్మెంట్‌పై కపిల్‌ సూచన

న్యూఢిల్లీ ,నవంబర్‌ 27:  మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ రిటైర్మెంట్‌పై భారత క్రికెట్‌ వర్గాల్లో చర్చ మరింత జోరందుకుంది. తాజాగా ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న సిరీస్‌లోనూ సచిన్‌ విఫలమవుతుండడంతో …

జట్టు కూర్పులో స్వల్పమార్పు.. ఉమేశ్‌ అవుట్‌.. అశోక్‌దిండా ఇన్‌!

న్యూఢిల్లీ, నవంబర్‌ 27:భారత్‌-ఇంగ్లాండు జట్ల మధ్య జరగనున్న 3,4 టెస్టుమ్యాచ్‌ల్లో ఆడనున్న జట్టు ఎంపిక పూర్తయింది. సందీప్‌పాటిల్‌ నేతృత్వంలోని సెలెక్షన్‌ కమిటీ మంగ ళవారంనాడు   జట్టును ప్రకటిం …

మహిళా ఐఏఎస్‌ అధికారి ఆత్మహత్య

జోథ్‌పూర్‌ : భారత వాయుసేన (ఐఏఎస్‌) మహిళా అధికారి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన రాజస్థాన్‌లోని జోథ్‌పూర్‌లో చోటేచేసుకుంది. కోల్‌కతాకు చెందిన ఆనందితాదాన్‌ (29) జోథ్‌పూర్‌ ఏయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌లో …

నేడు మార్కెట్లకు సెలవు

ముంబయి: గురునానక్‌ జయంతి సందర్భంగా నేడు బీఎస్‌ఈ, ఎస్‌ఎస్‌ఈలు పనిచేయవని స్టాక్‌ మార్కెట్‌ అధికారులు తెలియజేశారు. ఫారెక్స్‌, మనీ మార్కెట్లకు కూడా సెలవు ప్రకటించినట్లు చెప్పారు.

కేసీఆర్‌ను చర్చలకు పిలిచింది కాంగ్రెస్సే: పాల్వాయి

న్యూడిల్లీ: తెలంగాణ ఉద్యమ నేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును తెలంగాణపై చర్చించేందుకు డిల్లీకి రావాలని పిలిచింది కాంగ్రెస్‌ పార్టీనేనని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు పాల్వాయ్‌ గోవర్ధన్‌ …