జాతీయం

చైనా – భారత్‌ సరిహద్దులో స్వల్పంగా భూ ప్రకంపనలు

ఢిల్లీ: చైనా -భారత్‌ సరిహద్దులో స్వల్పంగా భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రిక్టర్‌ స్కేలుపై వీటి తీవ్రత 4.5 గా రమోదైంది. చైనాలోని గిజాంగ్‌. భారత సరిహద్దులోనూ భూమి …

సబ్సిడీ పేరుతో నగదు బదిలీయా? ఏచూరి

న్యూఢిల్లీ: సబ్సిడీలలో కోత పెట్టడం, ప్రజా పంపిణీ వ్వవస్థణు నాశనం చేయడమే నగదు బదిలీ పథకం వెనుక ఉద్దేశమని సీపీఐ(ఎం) జాతీయ నాయకుడు సీతారం ఏచూరి విమర్శించారు. …

ఆ నద్నాలుగు గంటలు…

న్యూఢిల్లీ: ఓపక్క ప్రాణ భయం… మరోపక్క కళ్లముందే పలువురి ప్రాణలు పోతోంటే నిస్సహాయతతో  కూడిన ఆగ్రహం… తాజ్‌ హోటల్లో మేనేజ్‌మెంట్‌ ట్రెయినీగా అంకూర్‌ చావ్లా పద్నాలుగు గంటల …

భారీ లాభాలతో ముగిసిన సెన్సెక్స్‌

ముంబయి: భారతీయ స్టాక్‌ మార్కెట్‌ మంగళవారం భారీ లాభాలను నమోదు చేసింది. సెన్సెక్స్‌ 305.07 పాయింట్ల ఆధిక్యంతో 18,842.08 పాయింట్ల వద్ద నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ 91,55 …

సుమారు 10 లక్షల కుటుంబాలకు లబ్ధి : చిదంబరం

ఢిల్లీ: వచ్చే జనవరి ఒకటినుంచి అమలు చేయ తలపెట్టిన నగదు బదిలీ పథకం వల్ల సుమారు 10 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని కేంద్ర ఆర్ధిక మంత్రి …

ఎలాంటి నిబంధన కింద చర్చ చేపట్టినా మాకు ఆందోళన లేదు

పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్‌ ఢిల్లీ: ఎఫ్‌ఐలపై ఎలాంటి నిబంధన కింద చర్చ చేపట్టినా సిద్ధమేనని పార్లమెంటరీ వ్యవహరాల మంత్రి కమల్‌నాథ్‌ పేర్కొన్నారు. ఓటింగ్‌తో కూడిన చర్చపై …

మాకు తగిన సంఖ్యాబలం ఉంది: ప్రధాని

ఢిల్లీ: ఎఫ్‌డీఐలపై చర్చకు విపక్షాలు పట్టుబట్టిన నేపథ్యంలో ఈరోజు యూపీఏ భాగస్వామ్య పక్షాలతో సమావేశమైంది. అనంతరం మాట్లాడుతూ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఓటింగ్‌తో కూడిన చర్చ  జరిగినా తమకు …

మరోసారి రికార్డు స్థాయికి బంగారం ధర

ఢిల్లీ : నిన్న రికార్డు సృష్టించిన బంగారం ధర ఈ రోజు మరింత పైకెగబాకింది. ఢిల్లీలో నేడు 24 క్యారట్ల పది గ్రాముల బంగారం రూ. 32,975 …

ఉభయ సభలు 29 కి వాయిదా

న్యూఢిల్లీ:  పార్లమెంట్‌ ఉభయ సభలు ఎల్లుండికి వాయిదా పడ్డాయి. మధ్యాహ్నం వాయిదా పడ్డ అనంతరం సభలు సమావేశం కాగానే విపక్షాలు ఆందోళనకు దిగాయి. లోక్‌సభలో ఎఫ్‌డీఐలపై చర్చించాల్సిందేనని  …

యూపీఏ భాగస్వామ్య పక్షాలు భేటీ

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ సమావేశాలు సజావుగా సాగేందుకు తీసుకోవాల్సిన చర్యలపై యూపీఏ భాగస్వామ్య పక్షాలు భేటీ అయ్యాయి. ఈ సమావేశానికి ప్రధాని మన్మోహన్‌సింగ్‌, కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్‌ …