లాభాలతో స్టాక్ మార్కెట్లు ప్రారంభం
ముంబయి: స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ ఆరంభంలో 70 పాయింట్లకుపైగా లాభపడగా.. నిఫ్టీ 20 పాయింట్లకు పైగా లాభంతో కొనసాగుతోంది.
ముంబయి: స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ ఆరంభంలో 70 పాయింట్లకుపైగా లాభపడగా.. నిఫ్టీ 20 పాయింట్లకు పైగా లాభంతో కొనసాగుతోంది.
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు లాభాలతో ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే బీఎన్ఈ సెన్సెక్స్ 105 పాయింట్లు లాభపడింది.