జాతీయం
రాకెట్ లాంచర్తో మావోయిస్టుల దాడి
ఛత్తీస్గఢ్ : ఛత్తీస్గడ్లోని గోల్లపల్లి పోలిస్ స్టేషన్పై మావోయిస్టులు రాకెట్ లాంచర్తో దాడి చేశారు. రాకెట్ లాంచర్ పోలిసు స్టేషన్కు దూరంగా పడడంతో ప్రమాదం తప్పినట్లు సమాచారం.
హిమాచల్లో స్వల్ప భూకంపం:- రిక్టర్ స్కేల్పై 4.5 నమోదు
షిమ్లా: హిమాచల్ప్రదేశ్లో స్వల్ప భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 4.5 నమోదైంది. చంబా, లహాల్ జిల్లాల సరిహద్దు ప్రాంతంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.
తాజావార్తలు
- 41 దేశాలపై ట్రావెల్ బ్యాన్ ?
- తెలంగాణ రైజింగ్కు సహకరించండి
- డీలిమిటేషన్పై ఢల్లీిని కదలిద్దాం రండి
- మారిషస్ భారత్కు కీలక భాగస్వామి: ` ప్రధాని మోదీ
- పాక్లో రైలు హైజాక్ ..
- ఫిర్యాదుల వెల్లువ
- పెండిరగ్ రైల్వే ప్రాజెక్టులకు నిధులు ఇవ్వండి
- ఎస్సీ వర్గీకరణ జరిగే వరకు అన్ని ఉద్యోగ నియామక పరీక్షల ఫలితాలు నిలిపివేయాలి
- సాధారణ మహిళా ప్రయాణికులను యజమానులను చేస్తాం
- ఏటీఎంలో చోరీ యత్నం..
- మరిన్ని వార్తలు