జాతీయం

ఆహారధాన్యాలు రికార్డుస్థాయిలో ఉత్పత్తి

– తమిళనాడు రైతులను ప్రశంసించి మోదీ చెన్నై,ఫిబ్రవరి 14(జనంసాక్షి):తమిళనాడు రైతులు రికార్డు స్థాయిలో ఆహారధాన్యాల్ని ఉత్పత్తి చేస్తున్నారని భారత ప్రధాని నరేంద్రమోదీ ప్రశంసించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల …

నేటి నుంచి ఫాస్టాగ్‌ తప్పనిసరి

– లేకుంటే రెట్టింపు మొత్తం చెల్లించాల్సిందే.. నాగ్‌పూర్‌,ఫిబ్రవరి 14(జనంసాక్షి):ఫాస్టాగ్‌కు సంబంధించిన గడువును పొడిగించేది లేదని కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ స్పష్టంచేశారు. వాహన యజమానులు …

హైదరాబాద్‌పై యూటీ కుట్ర

– లోక్‌సభలో అసదుద్దీన్‌ ఒవైసీ దిల్లీ,ఫిబ్రవరి 14(జనంసాక్షి):కేంద్రంలోని మోదీ ప్రభుత్వం భవిష్యత్తులో హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చే ప్రమాదం ఉందని హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ అన్నారు. …

పెట్రోల్‌ సెంచరీ పూర్తి

ముంబయి,ఫిబ్రవరి 14(జనంసాక్షి):దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయి. నూరు రూపాయల దిశగా పెట్రోల్‌ ధర పరుగులు పెడుతోంది. అయితే, మహారాష్ట్రలోని పర్భని జిల్లాలో మాత్రం అప్పుడే …

చట్టాలు రద్దు చేయకపోతే’గద్దె వాపసీ’ ఉద్యమం

– ఆందోళన ఇలాగే కొనసాగితే ప్రభుత్వం తన అధికారాన్ని కోల్పోతుంది – భారతీయ కిసాన్‌ సంఘ్‌ హెచ్చరిక దిల్లీ,ఫిబ్రవరి 3(జనంసాక్షి): వ్యవసాయ చట్టాలను రద్దు చేయకపోతే అధికారంలో …

కాంగ్రెస్‌లో చేరుతా..

– గుజరాత్‌ మాజీ ముఖ్యమంత్రి వాఘేలా అహ్మదాబాద్‌,ఫిబ్రవరి 3(జనంసాక్షి): భాజపాపై పోరాటానికి మళ్లీ కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టు గుజరాత్‌ మాజీ సీఎం, ప్రజాశక్తి డెమోక్రటిక్‌ పార్టీ …

కంచెను లెక్కచేయని రైతులు

ఢిల్లీ సరిహద్దు ఘాజీపూర్‌ సమీపంలో పోలీసులు వేసిన ముళ్లకంచెను దాటుకుంటూ వెళ్తున్న రైతు కుటుంబాలు  

సాగుచట్టాల రద్దు కోరుతూ దద్ధరిల్లిన పార్లమెంట్‌

దిల్లీ,ఫిబ్రవరి 3(జనంసాక్షి):నూతన వ్యవసాయచట్టాలపై పార్లమెంట్‌ దద్ధరిళ్లుతోంది.బడ్జెట్‌ సమావేశాలు వాయిదా పడుతున్నాయి. ఈ ఉదయం రాజ్యసభ ప్రారంభం కాగానే రైతుల ఆందోళనపై విపక్షాలు ఆందోళనకు దిగాయి. సాగు చట్టాలను …

రైతులకు మద్ధతిస్తున్న సెలబ్రిటీలపై కేంద్రం గుస్సా..

దిల్లీ,ఫిబ్రవరి 3(జనంసాక్షి): రైతుల ఆందోళనపై తప్పుడు సమాచారం చేరవేస్తున్న ఖాతాలను ట్విటర్‌ పునరుద్ధరించడంపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై ట్విటర్‌కు నోటీసులు జారీ …

దీప్‌ సిద్ధూ ఆచూకీ చెబితే లక్ష నజరానా..

– రివార్డు ప్రకటించిన దిల్లీ పోలీసులు దిల్లీ,ఫిబ్రవరి 3(జనంసాక్షి): పంజాబీ నటుడు దీప్‌ సిద్ధూ, మరో ముగ్గురి గురించి సమాచారం ఇచ్చిన వారికి రూ.లక్ష రివార్డు ఇవ్వనున్నట్లు …