జాతీయం

ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోల మృతి

రాంచీ,ఫిబ్రవరి24(జ‌నంసాక్షి):ఝార్ఖండ్‌ రాష్ట్రంలోని గుమ్లా ప్రాంతంలో ఎన్‌కౌంటర్‌ జరిగింది. అటవీ ప్రాంతంలో కూంబింగ్‌ చేపట్టిన భద్రతా బలగాల సిబ్బందికి మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. భద్రతా బలగాల కాల్పుల్లో …

ఉగ్ర ముసుగు తొలగించుకోండి

పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌కు ఓవైసీ హితవు ముంబయి,ఫిబ్రవరి24(జ‌నంసాక్షి): పుల్వామా దాడికి మూలాలు పాకిస్థాన్‌లోనే ఉన్నాయని ఎంఐఎం అధినేత హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ అన్నారు. ముంబయిలో జరిగిన …

నిలకడగా పారికర్‌ ఆరోగ్యం

పనాజీ,ఫిబ్రవరి24(జ‌నంసాక్షి): గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గోవా ముఖ్యమంత్రి మనోహర్‌ పారికర్‌ ఆరోగ్యం నిలకడగా ఉంది. మళ్లీ ఆస్పత్రిలో చేరిన ఆయనకు చికిత్స అందిస్తున్నారు. గోవా మెడికల్‌ …

కల్తీమద్యం ఘటనలో 66కు చేరిన మృతుల సంఖ్య

విచారణకు ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వం గౌహతి,ఫిబ్రవరి23(జ‌నంసాక్షి):  అసోంలో విషపూరిత మద్యం తాగి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 66కు చేరుకుంది.ఈ ఘటనలో ఒక్క గోలాఘాట్‌లోనే 39 మరణాలు …

ఏరో ఇండియాలో భారీ అగ్నిప్రమాదం

బెంగళూరు : బెంగళూరులోని యెలహంక ఎయిర్ బేస్ లో జరుగుతున్న ‘ఏరో ఇండియా 2019’ లో అపశృతి చోటు చేసుకుంది. ప్రదర్శనకు వచ్చిన సందర్శకులు పార్క్ చేసిన వాహనాల …

రోడ్డు ప్రమాదంలో ఎంపి మృతి

సంతాపం తెలిపిన అన్నాడిఎంకె నేతలు చెన్నై,ఫిబ్రవరి23(జ‌నంసాక్షి): తమిళనాట విషాదం చోటుచేసుకుంది. అన్నాడీఎంకే సీనియర్‌ నేత, విలుప్పురం ఎంపి ఎస్‌. రాజేంద్రన్‌ (62) రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. శనివారం …

రోడ్డు ప్రమాదంలో..  తమిళనాడు ఎంపీ దుర్మరణం

చెన్నై, ఫిబ్రవరి23(జ‌నంసాక్షి) : రోడ్డు ప్రమాదంలో పార్లమెంటు సభ్యుడు దుర్మరణం చెందిన ఘటన తమిళనాడులో శనివారం ఉదయం చోటుచేసుకుంది. విల్లుపురం ఎంపీ, అన్నాడీఎంకే నేత రాజేంద్రన్‌ కారు …

జమ్మూ జైల్లోనుంచి పాక్‌ తీవ్రవాదుల తరలింపు

సుప్రీంను ఆశ్రయించిన కాశ్మీర్‌ ప్రభుత్వం న్యూఢిల్లీ,ఫిబ్రవరి22(జ‌నంసాక్షి):  జమ్మూ జైల్లో ఉంటున్న ఏడుగురు పాకిస్తానీ తీవ్రవాదులను ఢిల్లీలోని తీహార్‌ జైలుకు తరలించాలంటూ జమ్మూ కశ్మీర్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్‌ …

27న ఎన్డీయేతర పక్షాల భేటీ

ఉమ్మడి కార్యాచరణపై ప్రణాళిక న్యూఢిల్లీ,ఫిబ్రవరి22(జ‌నంసాక్షి): లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కీలకాంశాలపై చర్చించేందుకు ఎన్డీయేతర పక్షాలు ఈనెల 27న దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. ఇందుకోసం ఆయా పార్టీల …

కశ్మీరులపై దాడులు జరగకుండా.. చర్యలు తీసుకోండి

– కేంద్రం సహా 11రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు న్యూఢిల్లీ,ఫిబ్రవరి22(జ‌నంసాక్షి) : పుల్వామా ఘటన తర్వాత దేశంలో వివిధ ప్రాంతాల్లో విద్యనభ్యసిస్తున్న కశ్మీరీ విద్యార్థులపై దాడులు జరుగుతున్నాయని, వారిని …