జాతీయం

అక్రమ మద్యం అరికట్టడంలో వైఫల్యం

అసోం మృతుల ఘటనకు అదే కారణం ట్విట్టర్‌లో రాహుల్‌ విమర్శలు న్యూఢిల్లీ,ఫిబ్రవరి25(జ‌నంసాక్షి): అసోంలో విషపూరిత మద్యం తాగి దాదాపు 140 మంది మృతి చెందిన  ఘటనపై కాంగ్రెస్‌ …

సహచట్టం కింద ఇవిఎంలు

ఎవరైనా పరిశీలించుకునే ఛాన్స్‌ న్యూఢిల్లీ,ఫిబ్రవరి25(జ‌నంసాక్షి): పదేశంలో ఎవరైనా రూ.10 చెల్లించి ఈవీఎంను అందజేయమని ఎన్నికల సంఘాన్ని కోరవచ్చు. సమాచార హక్కు (సహ) చట్టం ఈ అవకాశాన్ని కల్పిస్తోంది. …

విషాదంగా ముగిసిన కవలల కిడ్నాప్‌

యమునానదీ తీరంలో విగతజీవులుగా పిల్లలు ఆగ్రహం వెలిబుచ్చిన ప్రజలు బోపాల్‌,ఫిబ్రవరి24(జ‌నంసాక్షి): మధ్యప్రదేశ్‌లో అపహరణకు గురైన ఇద్దరు కవలపిల్లల ఉదంతం తీవ్ర విషాదంతో ముగిసింది. ఈనెల 12న పిల్లలు …

అట్టుడుకుతున్న అరుణాచల్‌

డిస్యూటి సిఎం ఇంటిని తగులబెట్టిన ప్రజలు ఈటానగర్‌,ఫిబ్రవరి24(జ‌నంసాక్షి): ఈశాన్య రాష్ట్రం అరుణాచల్‌ ప్రదేశ్‌ అట్టుడుకుతున్నది. ఆరు సామాజిక వర్గాలకు స్థానికంగా శాశ్వత నివాస ధృవపత్రాలు ఇవ్వాలన్న నిర్ణయాన్ని …

ఇదే చివరి మన్‌కీ బాత్‌..మళ్లీ మేలో కులద్దాం

అమరవీరుల మోడీ నివాళి న్యూఢిల్లీ,ఫిబ్రవరి24(జ‌నంసాక్షి): రానున్న లోక్‌సభ ఎన్నికలకు ముందు తన చివరి మన్‌ కీ బాత్‌లో మోడీ  జాతినుద్దేశించి మాట్లాడారు. మళ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత …

110కి చేరిన కల్తీ మృతుల సంఖ్య

గౌహతి,ఫిబ్రవరి24(జ‌నంసాక్షి): అసోంలో కల్తీమద్యం తాగి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 110కి చేరింది. 341 మంది వివిధ ఆసుపత్రుల్లో మృత్యువుతో పోరాడుతున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే …

కిసాన్‌ సమ్మాన్‌ నిధికి ప్రధాని మోడీ శ్రీకారం

గోరఖ్‌ పూర్‌ వేదికగా ప్రారంభించిన ప్రధాని విమర్శించే వారికి రైతుల ఉసురు తగులుతుందని హెచ్చరిక లక్నో,ఫిబ్రవరి24(జ‌నంసాక్షి):  కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రధాన మంత్రి-కిసాన్‌ సమ్మాన్‌ నిధి …

ప్రబుత్వ సొమ్ముతో ఓట్లు కొనుగోలు

కిసాన్‌ సమ్మాన్‌ నిధిపై చిదంబరం మండిపాటు ఎన్నికల సంఘం ఎందుకు అడ్డుకోదని విమర్శ న్యూఢిల్లీ,ఫిబ్రవరి24(జ‌నంసాక్షి): ప్రభుత్వ డబ్బుతో భాజపా ఓట్లను కొంటోందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర …

పోరూరులో భారీ అగ్నిప్రమాదం

బెంగుళూరు ఘటన తరహాలో కార్లు దగ్ధం చెన్నై,ఫిబ్రవరి24(జ‌నంసాక్షి): బెంగుళూరు ఘటన మరువక ముందే  పోరూర్‌లోని ప్రైవేట్‌ కార్‌ పార్కింగ్‌ ప్రదేశంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ …

ఎయిర్‌పోర్టుల్లో భద్రత తీవ్రం

హైజాక్‌ బెదరింపులతో అప్రమత్తం న్యూఢిల్లీ,ఫిబ్రవరి24(జ‌నంసాక్షి): దేశవ్యాప్తంగా ఎయిర్‌పోర్టులన్నింటిలో హై అలర్ట్‌ విధించారు. ఎయిరిండియా విమానం హైజాక్‌ చేయనున్నారనే బెదిరింపు వార్తలతో అధికారులు అప్రమత్తమయ్యారు. విమానాశ్రయాలన్నింటిలో భద్రతను కట్టుదిట్టం …