జాతీయం

బ్యాగుల భారం తగ్గించే చర్య మంచిదే

చిన్నపిల్లలకు చదువుల మోతపై ఎట్టకేలకు కేంద్రం ఆలస్యంగానైనా స్పందించింది. వారి మెదడుకు మించి భారం మోపుతున్న చదువులపై ఇంతకాలం ఎవరు కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు. వీపులు …

కులగోత్రాలు వెల్లడించిన రాహుల్‌

బ్రహ్మ ఆలయంలో తెలిపారని సమాచారం జైపూర్‌,నవంబర్‌ 26(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఇవాళ తన కుల, గోత్రాలను వెల్లడించారు. రాజస్థాన్‌లో ఎన్నికల ప్రచార సభలను …

అతిపెద్ద బుద్ద విగ్రహం ఆవిష్కరణ

పాట్నా,నవంబర్‌ 26(జ‌నంసాక్షి): బీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌.. 70 అడుగుల ఎత్తు ఉన్న బుద్ధుడి విగ్రహాన్ని ఆవిష్కరించారు. నలంద జిల్లాలోని రాజ్‌గిర్‌లో దీన్ని ప్రారంభించారు. దేశంలో ఇది …

మేం బుల్లెట్లతో సమాధానం చెబుతున్నాం: యోగి

జైపూర్‌,నవంబర్‌ 26(జ‌నంసాక్షి): ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ పాలనలో టెర్రరిస్టులు తినేందుకు బిర్యానీ వడ్డించారని.. ఇప్పుడు తాము వాళ్ల గుండెల్లోకి బుల్లెట్లు …

షూ పాలిష్‌ చేస్తున్న ఇండిపెండెంట్‌ అభ్యర్థి

భోపాల్‌,నవంబర్‌ 26(జ‌నంసాక్షి): మధ్యప్రదేశ్‌లో నవంబర్‌ 28న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 230 నియోజకవర్గాలకు మధ్యప్రదేశ్‌లో ఎన్నికలు ఒకేసారి జరగనున్నాయి. డిసెంబర్‌ 11న ఫలితాలు వెలువడనున్నాయి. ఎన్నికల్లో పోటీ …

స్టాక్‌ మార్కెట్లో మళ్లీ సానుకూలత

లాభాలతో పరుగెత్తిన మార్కెట్‌ ముంబయి,నవంబర్‌ 26(జ‌నంసాక్షి): దలాల్‌స్ట్రీట్‌ మళ్లీ కళకళలాడింది. అంతర్జాతీయ సానుకూల పరిణామాలతో పాటు డాలర్‌తో రూపాయి మారకం విలువ బలపడటం మార్కెట్‌కు కలిసొచ్చింది. దీంతో …

బిజెపి పాలిత రాష్ట్రాల్లో మళ్లీ విజయం

వ్యతిరేక వాదనల్లో పసలేదన్న అమిత్‌షా తెలంగాణలో అంతర్గత ఒప్పందాలేవీ లేవని స్పష్టీకరణ న్యూఢిల్లీ,నవంబర్‌ 26(జ‌నంసాక్షి): బిజెపి పాలిత ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లలో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉందని, …

మోడీతో పవన్‌,జగన్‌ చీకటి ఒప్పందాలు

  మోడీ ద్రోహాన్ని ఎండగట్టేందుకే ప్రజాపోరాట దీక్ష నేటి విజయనగరం సభపై మంత్రి కళా వెంకట్రావ్‌ విజయనగరం,నవంబర్‌ 26(జ‌నంసాక్షి): కోడికత్తి నేత, పవన్‌లు మోడీతో చీకటి ఒప్పందాలు …

కర్తార్‌పూర్‌ కారిడార్‌ సరికాదు: స్వామి

న్యూఢిల్లీ,నవంబర్‌ 26(జ‌నంసాక్షి): కర్తార్‌పూర్‌ కారిడార్‌పై బీజేపీ సీనియర్‌ నేత స్వామి తన అభిప్రాయాన్ని కుండబద్ధలు కొట్టారు. కర్తార్‌పూర్‌ కారిడార్‌ ఒక ప్రమాదకరమైన నిర్ణయమని అన్నారు. కేవలం పాస్‌పోర్ట్‌ …

చిదంబరం విచారణకు సిబిఐకి అనుమతి

  న్యూఢిల్లీ,నవంబర్‌ 26(జ‌నంసాక్షి): ఎయిర్‌సెల్‌- మ్యాక్సిస్‌ కుంభకోణం కేసులో.. మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరంను విచారించేందుకు కావాల్సిన అనుమతులను పొందినట్లు ఇవాళ సీబీఐ వెల్లడించింది. ఢిల్లీ …