జాతీయం

అట్టడుగు వర్గాలకు దిక్సూచిగా రాజ్యాంగం

రాజ్యాంగ దినోత్సవంలో చీఫ్‌ జస్టిస్‌ గొగోయ్‌ న్యూఢిల్లీ,నవంబర్‌ 26(జ‌నంసాక్షి): గత ఏడు దశాబ్దాలుగా భారతీయ రాజ్యాంగం మరింత బలపడిందని చీఫ్‌ జస్టిస్‌ రంజన్‌ గగోయ్‌ అన్నారు. రాజ్యాంగ …

కిలోన్నర నుంచి ఐదు కిలోలు..

    స్కూలు బ్యాగులు ఇంతే బరువుండాలి! న్యూఢిల్లీ: చిన్నారులపై స్కూలు బ్యాగుల మోత తగ్గించే దిశగా కీలక ఆదేశాలు జారీ చేసింది కేంద్ర మానవ వనరుల …

నల్లధనం వివరాలను వెల్లడించలేం

న్యూఢిల్లీ, నవంబర్‌26(జ‌నంసాక్షి) : విదేశాల నుంచి రప్పించిన నల్లధనం వివరాలను వెల్లడించలేమని ప్రధాన మంత్రి కార్యాలయం పేర్కొన్నది. సమాచార హక్కు చట్టంలోని కొన్ని నిబంధనల ప్రకారం ఆ …

కమాండోలు కెమెరాలు తీసుకెళ్లరు!

– 26/11 ముంబయి దాడి సూత్రదారులను వదిలిపెట్టం – రాజస్థాన్‌ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌పై ధ్వజమెత్తిన ప్రధాని మోదీ జైపూర్‌, నవంబర్‌26(జ‌నంసాక్షి) : భారతసైన్యం జరిపిన సర్జికల్‌ …

రాహుల్‌ పార్ట్‌టైమ్‌ లీడర్‌

ఎన్నికల ప్రచారంలో ఫడ్నవీస్‌ విమర్శలు భోపాల్‌,నవంబర్‌26(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పార్ట్‌ టైం లీడరని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవిస్‌ వ్యాఖ్యానించారు. మధ్యప్రదేశ్‌లోని సియోనీ జిల్లాలో నిర్వహించిన …

సిద్దూపై మండిపడ్డ బిజెపి

మేయర్‌కు అవమానంపై క్షమాపణలకు డిమాండ్‌ భోపాల్‌,నవంబర్‌26(జ‌నంసాక్షి): మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన మహిళా మేయర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణలు చెప్పాలని పంజాబ్‌ మంత్రి, కాంగ్రెస్‌ నేత నవజ్యోత్‌సింగ్‌ …

తమను నిర్లక్ష్యం చేయలేరు: కుష్వా

పాట్నా,నవంబర్‌26(జ‌నంసాక్షి): ప్రధాని మోడీ తిరిగి అధికారంలోకి వచ్చేందుకు తాను మద్దతు ప్రకటిస్తున్నానని ఆర్‌ఎల్‌ఎస్‌పి నేత ఉపేంద్ర కుష్వా అన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికలలో సీట్ల సర్దుబాట్ల ఒప్పందంలో …

కేరళ మంత్రి మాథ్యూ రాజీనామా

తిరువనంతపురం,నవంబర్‌26(జ‌నంసాక్షి): కేరళలో వామపక్ష మంత్రిమండలికి చెందిన నీటి వనరుల శాఖా మంత్రి మాథ్యూ టి. థామస్‌ తన పదవికి రాజీనామ చేశారు. సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయ్‌ …

ఛత్తీస్‌ఘడ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌

8మంది మావోలు,ఇద్దరు పోలీసుల మృతి రాయ్‌పూర్‌,నవంబర్‌26(జ‌నంసాక్షి): చత్తీస్‌ఘడ్‌లో సోమవారం భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. సుక్మా జిల్లాలోని సక్లార్‌ గ్రామంలో జరిగిన ఎదురుకాల్పుల్లో 8 మంది నక్సల్స్‌ మృతిచెందారు. …

కాంగ్రెస్‌ వారికి సోనియానే మదర్‌

బిజెపికి మాత్రం దేశమే భారతమాత ఎన్నికల ప్రచారంలో సిఎం వసుంధరరాజె జైపూర్‌,నవంబర్‌24(జ‌నంసాక్షి): రాజస్థాన్‌ ముఖ్యమంత్రి వసుంధరా రాజే కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. దేశాన్ని తల్లిగా బీజేపీ …