జాతీయం

మూడోదశ పోలింగ్‌కు భారీ భద్రత

శ్రీనగర్నవంబర్‌24(జ‌నంసాక్షి): జమ్మూ-కాశ్మీర్‌ పంచాయితీ ఎన్నికల మూడవ దశ పోలింగ్‌ శనివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. కాశ్మీర్‌ డివిజన్లలో 918, జమ్మూ డివిజన్లలో 1,855 డివిజన్లలో సహా …

మూడు చేతులతో శిశువు జననం

– ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లో అరుదైన ఘటన – శిశువును చూసేందుకు బారులు తీరిన ప్రజలు రాయ్‌చోట్‌, నవంబర్‌24(జ‌నంసాక్షి) : మూడు చేతులతో ఉన్న శిశువుకు ఓ మహిళ …

సెంటినెలీస్‌ తెగ ప్రజలు తెలివైన వారు

  – ఒక్కసారి చేసిన తప్పు మళ్లీ చేయరు – చాలా ప్రమాదకారులు – తనకెదురైన అనుభవాలను వెల్లడించిన కమాండెంట్‌ న్యూఢిల్లీ, నవంబర్‌24(జ‌నంసాక్షి) : అమెరికా పౌరుడిని …

కర్ణాటకలో ఘోర ప్రమాదం

– కాలువలోకి దూసుకెళ్లిన బస్సు.. – 20 మంది జలసమాధి బెంగళూరు, నవంబర్‌24(జ‌నంసాక్షి) : కర్ణాటకలోని మాండ్య జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ …

ఐదేళ్లయినా హావిూలకు అతీగతీ లేదు

అందుకే మళ్లీ రామాలయ అంశం నెత్తికెత్తుకున్నారు బిజెపిపై మండిపడ్డ మాయావతి లక్నో,నవంబర్‌24(జ‌నంసాక్షి): ఐదేళ్లు కావస్తున్నా ప్రధాని మోడీ ఇచ్చిన హావిూల్లో కనీసం 50శాతం కూడా అమలు కాలేదని …

సిగ్నేచర్‌ బ్రిడ్జిపై మరో ప్రమాదం

– డివైడర్‌ను ఢీకొన్న బైక్‌..  యువకుడు మృతి – ప్రారంభమైన 24గంటల్లో ఇది రెండోప్రమాదం న్యూఢిల్లీ, నవంబర్‌24(జ‌నంసాక్షి) : దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవల నూతనంగా ప్రారంభమైన …

చచ్చేవరకు జైలు జీవితమే

అత్యాచారం కేసులో కోర్టు సంచలన తీర్పు నైనిటాల్‌,నవంబర్‌24(జ‌నంసాక్షి): ఓ బాలికపై అత్యాచారం చేసిన కామాంధుడిని చివరి శ్వాస వరకూ జైలులోనే గడిపేలా ఉత్తరాఖండ్‌ కోర్టు జడ్జి సంచలన …

కర్ణాటకలో ఘోరం

కాలువలోకి దూసుకెళ్లిన బస్సు.. 20 మంది జలసమాధి హూబ్లీ: కర్ణాటకలోని మాండ్య జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి పక్కనే ఉన్న …

ఆయోధ్య‌లో 144 సెక్ష‌న్‌

అయోధ్య: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామమందిర నిర్మాణం చేపట్టాలన్న డిమాండ్‌తో విశ్వహిందూ పరిషత్‌, శివసేన ధర్మసభలకు పిలుపునివ్వడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ధర్మసభ పేరుతో విశ్వహిందూ …

సంజయ్‌ రౌత్‌ వివాదాస్పద వ్యాఖ్యలు

17 నిముషాల్లో పని ఖతం చేశామని వ్యాఖ్య ముంబై,నవంబర్‌23(జ‌నంసాక్షి): శివసేన సీనియర్‌ నేత సంజయ్‌ రౌత్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 17 నిమిషాల్లో బాబ్రీ మసీదును కూలగొట్టామని …