జాతీయం

మోదీ మాటల్లో చెప్పినవి… 

చేతల్లో కనిపించవు – కర్ణాటకలో ఎనిమిది మంది అవినీతి పరులకు టికెట్లు ఇచ్చారు – 23కేసులున్న వ్యక్తిని  సీఎం అభ్యర్థిగా ప్రకటించిన ఘనత విూది – ఈ …

నేటి నీట్‌ పరీక్షకు ఏర్పాట్లు

మార్గదర్శకాలు జారీచేసిన అధికారులు న్యూఢిల్లీ,మే5(జ‌నం సాక్షి ): నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (నీట్‌)- 2018 ఆదివారం జరగబోతోంది.  అడ్మిట్‌ కార్డులను ఇప్పటికే జారీచేసిన సీబీఎస్‌ఈ.. …

అత్యాచార బాధితురాలికి అబార్షన్‌

అనుమతించిన మద్రాస్‌ హైకోర్టు చెన్నై,మే5(జ‌నం సాక్షి ): 14 ఏళ్ల ఓ అత్యాచార బాధితురాలు అబార్షన్‌ చేయించుకునేందుకు మద్రాసు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఐదు నెలల క్రితం …

 ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తొలి విదేశీ పర్యటన

నేటినుంచి వారంపాటు పెరూ తదితర దేశాల యాత్ర  న్యూఢిల్లీ,మే5(జ‌నం సాక్షి ): ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు తొలిసారి విదేశీ పర్యటనకు బయలుదేరనున్నారు. వివిధ దేశాల్లో ఆయన పర్యటించి ద్వైపాక్షిక …

ఐసియూలో ఎలుక సంచారం

కోమాలో ఉన్న యువకుడిని కరవడంతో మృత్యువాత ముంబై,మే5(జ‌నం సాక్షి ): మన ఆస్పత్రలు నిర్వహణ తీరు అధ్వాన్నంగా ఉందని మరోమారు నిరూపితమయ్యింది.  కోమాలో ఉన్న ఓ యువకుడిని …

హైస్పీడ్‌ రైల్వే కారిడార్‌ రక్షణకు చర్యలు

ప్రహారీ గోడల నిర్మాణంతో వాణిజ్య ప్రకటనలకు అవకాశం న్యూఢిల్లీ,మే5(జ‌నం సాక్షి ):  రైల్వేశాఖ వాణిజ్యప్రకటనలు, భూముల లీజు, కేటరింగ్‌,వాహనాల పార్కింగ్‌ ల ద్వార ఆదాయం పెంచుకోవాలని యోచిస్తోంది. …

బీహార్‌ బస్సు ప్రమాదంలో ఎవరూ చనిపోలేదు

– మాటమార్చిన మంత్రి  పట్నా, మే4(జ‌నం సాక్షి): బిహార్‌లో గురువారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మోతిహరి ప్రాంతంలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపు తప్పి బోల్తా …

దళితుల ఇండ్లలో దోమలు కుడుతున్నా.. భరిస్తున్నాం

– వివాదాస్పద వ్యాఖ్యలుచేసిన యూపీ మంత్రి అనుపమ జైశ్వాల్‌ లక్నో, మే4(జ‌నం సాక్షి ): దళితుల ఇండ్లలో దోమలు కుడుతున్నా.. భరిస్తున్నామని ఉత్తరప్రదేశ్‌ విద్యాశాఖ మంత్రి అనుపమ …

యోగి.. నిన్ను ఎన్నుకుంది.. 

కర్ణాటక రాజకీయాలకోసం కాదు – ఇసుక తుఫాన్‌తో ప్రజలు చనిపోతుంటే ప్రచారం కోసం వెళ్తావా? – నీ మఠాన్ని కర్ణాటకకు మార్చుకుంటే మంచిది – యోగిపై ట్విట్టర్‌లో …

క్షమించండి.. నీళ్లు ఇవ్వలేం

– సుప్రీం ఆదేశాలపై కర్ణాటక స్పందన బెంగళూరు, మే4(జ‌నం సాక్షి ) : కావేరీ జలాల విషయంలో తమిళనాడుకు ప్రస్తుతం ఇస్తున్న దానికంటే 4 టీఎంసీలు అదనంగా …