జాతీయం

రెపో రేటు తగ్గింపు

ఆర్‌బీఐ నిర్ణయం ముంబై,అక్టోబర్‌ 3(జనంసాక్షి): రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా చాలారోజుల తర్వాత రెపో రేట్లను తగ్గించింది. ఆరేళ్ల  కనిష్టస్థాయికి వడ్డీరేట్లను తగ్గించింది. ద్రవ్యపరపతి విధాన సవిూక్షలో …

ఉగ్రవాదమే పెనుసవాల్‌

– ప్రధాని మోదీ – భారత్‌ – సింగపూర్‌ మధ్య కీలక ఒప్పందాలు న్యూఢిల్లీ,అక్టోబర్‌ 3(జనంసాక్షి): తీవ్రవాదం దేశ భద్రతకు పెనుసవాలుగా మారిందని ప్రధాన మంత్రి నరేంద్ర …

మనం ఇజ్రాయిల్‌-పాలస్తీనా కావద్దు

– ఓంపూరీ ముంబయి,అక్టోబర్‌ 3(జనంసాక్షి): ఉరీ ఘటన అనంతరం జరిగిన పరిణామాలపై ఎప్పటికప్పుడు సినీ ప్రముఖులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. తాజాగా అలనాటి నటుడు ఓంపురి …

కావేరీ జలాలను విడుదల చేస్తాం

– సుప్రీంకు కర్ణాటక నివేదన బెంగళూరు,అక్టోబర్‌ 3(జనంసాక్షి): తమిళనాడు రాష్ట్రానికి కావేరి నీటిని విడుదల చేస్తున్నామని కర్ణాటక సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈనెల 1 నుంచి 6 వరకు …

మొత్తం 31జిల్లాలు

– ప్రజాభీష్టానికే పెద్దపీట – కొత్త జిల్లాల ఏర్పాటుపై సీఎం కేసీఆర్‌ సమీక్ష హైదరాబాద్‌,అక్టోబర్‌ 3(జనంసాక్షి):ఇప్పటికే ప్రకటించిన ముసాయిదా ప్రకారం 17 కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడంతో …

రాష్ట్రానికి వరద సాయం చేయండి

– రాజ్‌నాథ్‌కు వినతి హైదరాబాద్‌,అక్టోబర్‌ 2(జనంసాక్షి): కేంద్ర ¬ంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి మహమూద్‌ ఆలీ, మంత్రి ఈటల రాజేందర్‌ కలిశారు. రాష్ట్రంలో …

బీహార్‌లో సంపూర్ణ మద్యనిషేధం

– పకడ్బందీగా చట్టం తెస్తాం – ముఖ్యమంత్రి నితీష్‌ న్యూఢిల్లీ,అక్టోబర్‌ 2(జనంసాక్షి):బిహార్‌ ప్రభుత్వం ఏప్రిల్‌ ప్రవేశపెట్టిన ప్రొహిబిషన్‌ చట్టం చెల్లదని పట్నా హైకోర్టు కొట్టి వేసిన రెండు …

గుజరాత్‌ తీరంలో పాక్‌ పడవ కలకలం

అహ్మదాబాద్‌,అక్టోబర్‌ 2(జనంసాక్షి): భారత సైన్యం జరిపిన దాడుల గురించి సర్వత్రా చర్చ జరుగుతుండగా భారత సముద్ర జలాల్లోకి దూసుకొచ్చి ఓ పాకిస్థాన్‌ బోటు హల్‌ చల్‌ చేసింది. …

జయ ఆరోగ్యంపై వదంతులు

– అపోలో వద్ద ఉద్రిక్తత – అమ్మ కోలుకుంటోంది – తమిళనాడు సర్కారు చెన్నై,అక్టోబర్‌ 2(జనంసాక్షి): తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఆరోగ్యంపై మళ్లీ వదంతులు …

భారత్‌ ఏ దేశంపై దాడి చేయలేదు

– భూదాహం మాకు లేదు – బాపూజీకి ప్రధాని మోదీ ఘన నివాళి న్యూఢిల్లీ,అక్టోబర్‌ 2(జనంసాక్షి): భారత్‌ ఎప్పుడూ ఏ ఇతర దేశంపైనా దాడి చేయలేదని,  ఎవరి …