జాతీయం

కోల్‌ ఇండియా షేర్లు పతనం

న్యూదిల్లీ: నికర లాభంలో తగ్గుదలతో నేడు కోల్‌ ఇండియా షేర్లు పతనమయ్యాయి. జూన్‌ 30తో ముగిసిన త్రైమాసికంలో కోల్‌ఇండియా నికర లాభం 14.7శాతం పడిపోయింది. దీంతో నేడు …

వెళ్లిపోడానికి సంకోచించకండి!

లాలూ పార్టీకి కాంగ్రెస్‌ హితవు పట్నా: ఆర్జేడీ.. జేడీయూ పార్టీలు.. బిహార్‌ రాజకీయ చరిత్రలో ఎంతో ప్రాముఖ్యాన్ని సంపాదించుకున్న పార్టీలు. దశాబ్దాల పాటు బద్ధశత్రువులుగా ఉన్న ఈ …

మంత్రిపై షూ విసిరిన ఎమ్మెల్యే

పంజాబ్ అసెంబ్లీలో రచ్చ చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. మంత్రి బిక్రమ్ సింగ్ మజాతియాపై షూ విసిరాడు కాంగ్రెస్ ఎమ్మెల్యే తర్లోచన్ సుంద్. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. …

కూలిన మరో మిగ్.. క్షేమంగా బయటపడిన పైలట్లు

బర్మెర్(రాజస్థాన్): మిగ్ విమానాలు కూలిపోవడం ఆగడం లేదు. ఇప్పటికే పలు విమానాలు ప్రమాదాల బారిన పడగా తాజా మిగ్-21 ఒకటి రాజస్థాన్‌లోని బార్మెర్‌లో ప్రమాదవశాత్తు కూలిపోయింది. ఇందులోని …

ప్యాకేజీ వల్ల ఒరిగిందేమీ లేదు: జైరాం

దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వవద్దని 14వ ఆర్థిక సంఘం చెప్పలేదని కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేశ్‌ చెప్పారు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటనపై స్పందించిన …

స్వర్ణం గెలిస్తే రూ.75 లక్షలు

పారాలింపిక్స్ విజేతలకు కేంద్రం నజరానా   న్యూఢిల్లీ: పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్లను మరింత ప్రోత్సహించడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం వారికి నజరానాలు ప్రకటించింది. బ్రెజిల్ లోని రియో …

టీచర్లు పాఠాలే చెప్పాలి: సుప్రీం

దిల్లీ: ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు ప్రజాప్రతినిధుల వద్ద పీఏ, పీఎస్‌లుగా కొనసాగే విధానాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. తెలుగు రాష్ట్రాల్లోని పాఠశాలల్లో వసతుల లేమి, ఉపాధ్యాయుల కొరతపై దాఖలైన …

‘ముస్లిం పర్సనల్ లా బోర్డును రద్దు చేయాలి’

న్యూఢిల్లీ: అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు(ఏఐఎంపీఎల్బీ)ను రద్దు చేయాలని సుప్రీంకోర్టును మహిళా న్యాయవాది ఫర్హా ఫయిజ్ అభ్యర్థించారు. ఏఐఎంపీఎల్బీ తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని ఆమె ఆరోపించారు. …

పాక్ దాడులను తిప్పికొట్టిన భారత్

పొరుగుదేశం పాకిస్తాన్ మరోమారి రెచ్చిపోయింది. జమ్ముకాశ్మీర్ పూంచ్ సెక్టార్లో ఆర్మీ దళాలలపై ఆ దేశ భద్రతా దళాలు కాల్పులకు తెగబడ్డారు. వెంటనే స్పందించిన భారత సైనికులు దాడులను …

ప్రభుత్వంపై విమర్శ దేశద్రోహమేమీ కాదు: సుప్రీం

దేశద్రోహ కేసులపై సుప్రీంకోర్టు క్లారిటీ ఇచ్చింది. ప్రభుత్వానికి లేదా ప్రభుత్వ పాలసీలకు వ్యతిరేకంగా విమర్శలు చేయడం దేశద్రోహమేమి కాదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ప్రభుత్వాన్ని విమర్శించే వారిపై దేశద్రోహం …